HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Prashant Kishore Sensational Comments On 2024 Elections

Prashant Kishor: 2024లో బీజేపీకి.. కాంగ్రెస్ చుక్క‌లు చూపిస్తుంది..!

  • Author : HashtagU Desk Date : 16-03-2022 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prashant
Prashant Kishor

దేశంలో 2024 ఎన్నికలపై రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీల్లో ఒక‌టైన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌కు క‌నీస సీట్లు ద‌క్క‌లేదు. దీంతో 70 ఏళ్ళ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం తేల్చేశారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీకి చుక్క‌లు చూపిస్తుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నారు.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అధికార‌ బీజేపీకి ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదుగుతుందని ప్ర‌శాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ తమ నేతలను ఏకతాటిపైకి తెస్తే, బీజేపీకి చెమటలు పట్టించడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాంగ్రెస్‌కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీకే అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్ర‌స్తుతం బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో బీజేపీ 50 సీట్లు సాధించ‌లేక‌పోతుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత‌లంగా ఒకే తాటిపైకి వ‌స్తే బీజేపీని ఓడించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని ప్ర‌శాంత్ కిషోర్ తేల్చిచెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • prashant kishor

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

    Latest News

    • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

    • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • New Pensions : కొత్త పెన్షన్ల పై తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్

    • Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

    Trending News

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

      • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd