Speed News
-
TTD: శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆదివారం ఉదయం భారత టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు కిషన్ రెడ్డి, సమీర్ శర్మ, రవిశంకర్ గురూజీ లకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ట
Date : 20-03-2022 - 2:28 IST -
Minister KTR: అమెరికాలో కేటీఆర్ కు ఘనస్వాగతం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) అమెరికా పర్యటనలో ఉన్నారు.
Date : 20-03-2022 - 12:07 IST -
Janasena: జనసేన కార్యక్తలకు శుభవార్త.. సభ్యత్వ నమోదుకు మరో చాన్స్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు మరో అవకాశాన్నిచ్చింది. ఇటీవల కొన్ని రోజుల పాటు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది ముగియడంతో… మళ్లీ మరొక అవకాశాన్ని ఇచ్చింది జనసేన పార్టీ. నేటి నుంచి(మార్చ్ 20) మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్య
Date : 20-03-2022 - 10:16 IST -
No Covid deaths: తెలంగాణలో ‘కొవిడ్’ మరణాల్లేవ్!
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి.
Date : 19-03-2022 - 5:25 IST -
TDP vs YSRCP: జగన్కు అనిత లేఖ.. అసలు మ్యాటర్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత భహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అనిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని అనిత ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు ప
Date : 19-03-2022 - 4:32 IST -
Nara Lokesh: అబద్దాలే శ్వాసగా.. జగన్ బతుకుతున్నారు..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ రెడ్డికి నిజం చెప్పే అలవాటు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్న శాపం జగన్కు ఉందేమోనని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగి
Date : 19-03-2022 - 3:29 IST -
The Kashmir File: తెలుగులో.. ది కశ్మీర్ ఫైల్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించగా, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్కు కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న ప్ర
Date : 19-03-2022 - 1:26 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,075కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 3,997మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,06,080 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,352 మంద
Date : 19-03-2022 - 12:57 IST -
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్..?
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. ఇటీవల రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో పెద్ద చదువులు చ
Date : 19-03-2022 - 11:39 IST -
TDP Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా జైటీడీపీని కొంతమంది హ్యాకర్లు హ్యాక్ చేశారు.
Date : 19-03-2022 - 11:11 IST -
AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడడంతో, పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి
Date : 19-03-2022 - 10:26 IST -
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్..!
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి 21 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో జారీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలకు చెందిన టికెట్లు మార్చి 21న, మే నెలకు చెందిన టికెట్లు మార్చి 22న జూన్ నెలకు చెందిన టిక
Date : 19-03-2022 - 9:33 IST -
Congress: సోనియా గాంధీని కలిసిన గులాం నబీ ఆజాద్.. ఆ విషయాలపైనే చర్చ..?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పరాజయం తర్వాత కాంగ్రెస్లో పునరుద్ధరణ కోసం G-23 నాయకుల పిలుపు మధ్య, పార్టీలో అంతర్గత సంఘర్షణను పరిష్కరించడానికి ఆజాద్ 10 జన్పథ్లో సోనియాగాంధీని కలిశారు.
Date : 19-03-2022 - 12:09 IST -
Skin care: మెరిసే చర్మం కోసం.. ఈ టిప్స్ ఫాలోఅవ్వండి!
చర్మాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే.. అది అంత అందంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం.. మృదువుగా మెరిసే చర్మం కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.
Date : 18-03-2022 - 5:08 IST -
TDP Protest : సిఎం జగన్ ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నాడు- చంద్రబాబు
శ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
Date : 18-03-2022 - 3:38 IST -
Protests Against Chinna Jeeyar Comments : చినజీయర్ స్వామికి వ్యతిరేకంగా తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు
సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. అన్ని వర్గాల నుంచి చినజీయర్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వెంటనే ఆయన తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లా
Date : 18-03-2022 - 3:32 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 149 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 3,997మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,62,467 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,281 మం
Date : 18-03-2022 - 11:43 IST -
Redmi 10 Launch: మీకు బడ్జెట్ ఫోన్ కావాలా..? రెడ్మీ 10 బెస్ట్ ఆప్షన్..!!
ప్రముఖ మొబైల్ తయారుదారీ సంస్థ అయిన రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ న మన దేశంలో విడుదల చేసింది. గతంలో లాంచ్ చేసిన రెడ్మీ 9 స్మార్ట్ ఫోన్ తర్వాత వెర్షన్ గా ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది రెడ్మీ. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. క్వాల్కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. రియల్ మీ సీ 35, […]
Date : 18-03-2022 - 10:39 IST -
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ (అప్పూ) ఇమేజ్ ను కర్ణాటక రాజకీయ నేతలు ఎలా వాడుకోబోతున్నారు?
అప్పూ వి మిస్ యూ. కర్ణాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో మరణించడం అందరి మనసులను కలచివేసింది.
Date : 18-03-2022 - 10:36 IST -
Toyota Maruti SUV:క్రెటాను ఢీ కొట్టేందుకు మారుతీ, టొయోటా ప్లాన్..!
జపాన్ కు చెందిన కార్ల తయారుదారీ సంస్థ టొయోటా మొత్తానికి మనదేశంలోనూ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. దానికి మారుతి కూడా తన వంతుగా సాయం చేస్తుంది. ఈ రెండు కంపెనీలు కలిసి ఇప్పుడు హ్యండాయ్ క్రెటాను ఛాలెంజ్ చేసే వాహనంపై ద్రుష్టి మళ్లించాయి. వీటిలో మారుతి వెర్షన్ ముందుగా…టొయోటా వెర్షన్ తర్వాత లాంచ్ కాబొతున్నాయి. ఈ కొత్త SUVలు హ్యుండాయ్ క్రెటా, ఫోక్స్ వాగన్ టైగున్, స్కోడా
Date : 18-03-2022 - 10:35 IST