India
-
యూజీసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
యూజీసీ 2026లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనల లక్ష్యం సమానత్వాన్ని నిర్ధారించడమే అయినప్పటికీ పిటిషనర్లు మాత్రం దీనికి విరుద్ధంగా వాదిస్తున్నారు.
Date : 29-01-2026 - 3:05 IST -
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ
Date : 29-01-2026 - 2:08 IST -
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక
Date : 29-01-2026 - 12:48 IST -
పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ
Punjab పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన కీలక సమాచారంతో అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వే
Date : 29-01-2026 - 11:51 IST -
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్లోని వాయిస్ రికా
Date : 29-01-2026 - 11:12 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాప
Date : 29-01-2026 - 10:15 IST -
నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తరలివచ్చి పవార్ నివాళులర్పించనున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు
Date : 29-01-2026 - 8:01 IST -
రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ పవార్.. వైరల్ అవుతున్న పాత ట్వీట్
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలో అజిత్ పవార్ 2024లో చేసిన ఒక పాత ట్వీట్ సోషల్ మీడియా
Date : 28-01-2026 - 5:33 IST -
వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!
Budget 2026 భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అటు సామాన్యుడితో పాటు ఇటు దిగ్గజ కంపెనీలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి స్థిరమైన పన్ను విధానం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) పట్ల స్పష్టమైన ప్రోత్సాహాన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోరుతోంది. దేశ ఆర్థిక వృద్ధిలో 7 శాతానికి పైగా వాటా కలిగిన ఆటో రంగం ప్
Date : 28-01-2026 - 5:12 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా త
Date : 28-01-2026 - 3:57 IST -
అజిత్ పవార్ సంపాదన ఎంతో తెలుసా?
గత కొన్నేళ్లుగా అజిత్ పవార్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2019 నుండి 2024 మధ్య కాలంలోనే ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 10 కోట్లు పెరిగింది.
Date : 28-01-2026 - 3:52 IST -
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివరి పోస్ట్ ఇదే!
నివేదికల ప్రకారం.. అజిత్ పవార్ ఒక కార్యక్రమం కోసం వెళ్లారు. అక్కడ ల్యాండింగ్ సమయంలో ఆయన విమానం ప్రమాదానికి గురైంది.
Date : 28-01-2026 - 3:27 IST -
అజిత్ పవార్ విమానంలో లేడీ పైలట్.. ఎవరీ శాంభవి పాఠక్?
Shambhavi Pathak మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో కూలిపోయిన విమానంలో మృతి చెందిన పైలట్లలో కెప్టెన్ శాంభవీ పాఠక్ ఒకరు. ఈ ప్రమాదంలో కీలక రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కెప్టెన్ శాంభవి పాఠక్ ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ (కొన్ని సందర్భాల్లో కో-పైలట్ అంటారు)గా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ ప
Date : 28-01-2026 - 3:22 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు వైరల్
విమానం రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? వాతావరణం అడ్డంకిగా మారిందా లేక విమాన ఇంజిన్లో లోపం తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో పైలట్లు జరిపిన చివరి సంభాషణలు, రాడార్ డేటా మరియు బ్లాక్ బాక్స్ ద్వారా లభించే సమాచారం
Date : 28-01-2026 - 3:20 IST -
అజిత్ పవార్ మృతి పై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బారామతి విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు.
Date : 28-01-2026 - 3:15 IST -
మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ సీఎం ఫడణవీస్ కన్నీరు
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. నేడు (జనవరి 28) రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. బారామతి విమానాశ్రయం వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు (పైలట్లు మరియు భద్రతా సిబ్బంది) మరణించడం అత్యంత దురదృష్టకరమని ఫడణవీస్ పేర్కొన్నారు
Date : 28-01-2026 - 3:01 IST -
కేంద్ర బడ్జెట్ పై బిజెపి కీలక నిర్ణయం
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బడ్జెట్ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్లో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, వివిధ రంగాలకు కేటాయించిన నిధులు మరియు అవి సామాన్యుల జీవితాలపై చూపే సానుకూల ప్రభావాన్ని ప్రజలకు
Date : 28-01-2026 - 2:51 IST -
వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే
Helicopter Accident మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లాలోని బారామతిలో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ మంగళవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి
Date : 28-01-2026 - 2:09 IST -
అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం పై అనుమానాలు !!
అజిత్ పవార్ మరణానికి కారణమైన Learjet 45 (లీర్జెట్ 45) విమానానికి గతంలోనూ ప్రమాదకరమైన రికార్డు ఉన్నట్లు విచారణలో తేలింది. VSR వెంచర్స్ సంస్థ ఆపరేట్ చేస్తున్న ఇదే విమానం, 2023 సెప్టెంబర్లో విశాఖపట్నం నుండి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది
Date : 28-01-2026 - 1:26 IST -
పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!
తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్లో నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెను విషాదం. ఇటీవలి కాలంలో చూస్తే, 2021లో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్
Date : 28-01-2026 - 12:45 IST