India
-
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం!
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అధికారిక అడ్వైజరీలో.. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు కమర్షియల్ విమానాలు లేదా ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్ విడిచి వెళ్లాలని కోరింది.
Date : 15-01-2026 - 8:30 IST -
ప్యాక్స్ సిలికాలో భారత్ ప్రవేశం.. ప్యాక్స్ సిలికా అంటే ఏమిటి?
భవిష్యత్తులో గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ను AI, అధునాతన సాంకేతికతలు శాసించనున్న నేపథ్యంలో ప్యాక్స్ సిలికా వంటి చొరవలు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి.
Date : 12-01-2026 - 10:50 IST -
మాజీ ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
రాజీనామా చేసి ఐదు నెలలు గడుస్తున్నా మాజీ ఉపరాష్ట్రపతికి ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదని ఇటీవల వార్తలు వచ్చాయి.
Date : 12-01-2026 - 9:05 IST -
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, యూపీఏ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆమె ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
Date : 12-01-2026 - 11:15 IST -
ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్పై వేటు!
గ్రోక్ (Grok) అనేది ఎలన్ మస్క్కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్. దీనిని ఎక్స్ ప్లాట్ఫారమ్తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా కూడా వినియోగించవచ్చు.
Date : 11-01-2026 - 2:30 IST -
అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత రక్షణ బడ్జెట్ 2026పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఈ రంగానికి ₹6.8 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ నిధులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు
Date : 11-01-2026 - 12:15 IST -
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్లెస్ వైద్యం!
నేషనల్ హైవేల (NH) పై ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒకసారి ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్ బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై దగ్గరలోని క్యాష్లెస్ ఆసుపత్రుల దూరం, ఫోన్ నంబర్లు ఉంటాయి.
Date : 10-01-2026 - 9:10 IST -
అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్?!
శనివారం ఉదయం రామ్ మందిర్ దక్షిణ 'పర్కోట' (ప్రహరీ గోడ) వద్ద ఒక యువకుడు నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగా, ఆ యువకుడు నినాదాలు చేయడం మొదలుపెట్టాడు.
Date : 10-01-2026 - 5:58 IST -
బంగారం తరహాలో వెండికీ హాల్ మార్కింగ్ తప్పనిసరి..కేంద్రం కీలక నిర్ణయం
బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడ
Date : 10-01-2026 - 2:30 IST -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..
Gold Price అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు సంభవించింది. వరుసగా రెండు రోజులు రేట్లు తగ్గగా.. ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా కూడా బంగారం ధర పెరగ్గా.. ఉదయం 10 గంటల తర్వాత మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు. ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో మనం
Date : 10-01-2026 - 10:11 IST -
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 13న తొలి విడత ముగుస్తుందని, ఆ తర్వాత మార్చి 9కి
Date : 09-01-2026 - 10:13 IST -
ఇరాన్కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!
సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.
Date : 09-01-2026 - 2:55 IST -
ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి మోదీయే కారణం.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ కామెంట్స్..
US Commerce Secretary Howard Lutnick భారత్-అమెరికా మధ్య ఎంతో కాలంగా ఊరిస్తున్న భారీ వాణిజ్య ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? రెండు దేశాల మధ్య చర్చలు ఎక్కడ బెడిసికొట్టాయి? దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. “అన్నీ సిద్ధం చేశాం.. కానీ ప్రధాని మోదీ నుంచి ట్రంప్కు రావాల్సిన ఆ ఒక్క ఫోన్ కాల్ రాలేదు.. అందుకే మేం వెనక్కి తగ్గాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పు
Date : 09-01-2026 - 12:39 IST -
స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్..
Nithin Gadkari స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలకు మాత్రమే స్లీపర్ బస్సుల తయారీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం స్థానికంగా స్లీపర్ బస్సులు తయారు చేసేవారికి అనుమతి ఇవ్వరు. అలాగే బస్సులలో అనుసరించాల్సిన భద్రతా
Date : 09-01-2026 - 11:39 IST -
వీపీఎన్ సేవలపై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!
ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుల గోప్యత, సమాచార సేకరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.
Date : 08-01-2026 - 10:25 IST -
ప్రతీక్ జైన్ పై ఈడీ రైడ్స్, అసలు ఎవరు ప్రతీక్ జైన్ ? ఎందుకు రైడ్స్ చేసారు ?
ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ED దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది
Date : 08-01-2026 - 9:30 IST -
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది
Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే
Date : 08-01-2026 - 4:41 IST -
భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్.. రెండు దశల్లో కీలక ఘట్టం!
ఈసారి ప్రభుత్వం పౌరులకు 'స్వయంగా గణన' చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇంటింటి సర్వే ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఒక ఆన్లైన్ పోర్టల్ను తెరుస్తారు. ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
Date : 08-01-2026 - 3:07 IST -
సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు
Lalu Prasad Yadav’s grandson joins foreign military బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమ
Date : 08-01-2026 - 10:15 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?
అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం.
Date : 07-01-2026 - 3:01 IST