India
-
నాసిక్ మతమార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్!
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. ఆఫీసులో ఇస్లాం మతాన్ని స్వీకరించాలని తమపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చేవారని తెలిపారు.
Date : 17-04-2026 - 2:53 IST -
Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
Minister Chirag Paswan నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాస్వాన్తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్
Date : 17-04-2026 - 12:35 IST -
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్.. ఆరో స్థానంలో భారత్!
భారత వృద్ధి రేటు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ $5 ట్రిలియన్ల లక్ష్యాన్ని చేరుకోవడం, టాప్-4లో చోటు సంపాదించడం ఇంకా దూరంలోనే ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 17-04-2026 - 12:24 IST -
War Effect : భారత విమానయాన రంగానికి రూ. 18,000 కోట్ల నష్టం!
PHDCCI (PHD Chamber of Commerce and Industry) తాజా నివేదిక ప్రకారం, ఈ యుద్ధ పరిస్థితుల వల్ల భారత విమానయాన పరిశ్రమకు సుమారు Rs.18,000 కోట్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేసింది
Date : 17-04-2026 - 10:35 IST -
Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విమాన ప్రమాదం ..!!
గురువారం (ఏప్రిల్ 16, 2026) నాడు ట్యాక్సీ వేపై కదులుతున్న స్పైస్జెట్ విమానం, అక్కడ ఆగి ఉన్న అకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొట్టింది. స్పైస్జెట్ విమానం రెక్క కొన (Wing tip) వేగంగా వెళ్తూ అకాసా ఎయిర్ విమానం రెక్కను తాకడంతో
Date : 16-04-2026 - 10:00 IST -
BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలని ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు. అయితే, దీనిని ముందుకు జరిపి 2029 నుంచే అమలుచేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ద్వారా లోక్సభ, అసెంబ్లీ సీట్లను పెంపు, పునర్విభజనకు వీలుగా మూడు కీలక బిల్లులను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగుత
Date : 16-04-2026 - 3:29 IST -
Loksabha: రేపు సాయంత్రం 4 గంటలకు మూడు బిల్లులపై ఓటింగ్
దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు సహా మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, రేపు ఓటింగ్ నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలియజేశారు. లోక్సభ ముందుకు వచ్చిన ఈ బిల్లుల ప్రాధాన్యత దృష్ట్యా, వాటిపై విస్తృత స్థాయి చర్చ జరగాలని సభ్యుల
Date : 16-04-2026 - 1:41 IST -
Gang Rape : గుడికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్ !!
ఈ ఘటనపై పోలీసులు సామూహిక అత్యాచారం మరియు కిడ్నాప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించి, నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అటవీ ప్రాంతం కావడంతో ఆధారాల సేకరణ సవాలుగా మారినప్పటికీ
Date : 16-04-2026 - 12:30 IST -
TCS : ఐటీ ఉద్యోగులు సంబరాలు చేసుకునే వార్త ను తెలిపిన టీసీఎస్
గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తన ఉద్యోగుల సంఖ్యను సుమారు 23,460 మేర తగ్గించుకోవడం ఐటీ రంగంలో పెను సంచలనంగా మారింది. వ్యయ నియంత్రణలో భాగంగా మిడ్ మరియు సీనియర్ లెవల్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది
Date : 16-04-2026 - 11:40 IST -
Delimitation Bill: నేడే లోక్సభలో అసలైన పరీక్ష.. మూడు కీలక బిల్లులు..!
దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చకు రంగం సి
Date : 16-04-2026 - 10:57 IST -
Indian Economy : దారుణంగా పడిపోయిన భారత ఎకానమీ!
గత కొంతకాలంగా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, ఐదవ అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతున్న భారత్, ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయి ఆరవ స్థానానికి పడిపోయింది
Date : 16-04-2026 - 9:45 IST -
CBSE పదో తరగతి ఫలితాలు వచ్చేసాయోచ్ !!
సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డు అనూహ్యంగా ఫలితాలను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా మే నెల రెండో వారం లేదా చివరిలో వచ్చే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు
Date : 15-04-2026 - 5:48 IST -
Delimitation Commission: డీలిమిటేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ వ్యతిరేకం – ఖర్గే ప్రకటన
ఇండి కూటమిలోని మెజారిటీ పార్టీలు డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్తో ఏకీభవిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల రాజకీయ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా
Date : 15-04-2026 - 5:30 IST -
Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఈ బిల్లు విషయంలో పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో అనేకసార్లు ఈ బిల్లు పార్లమెంట్ మెట్లు ఎక్కినా, వివిధ కారణాల వల్ల అది కార్యరూపం
Date : 15-04-2026 - 4:30 IST -
TCS Nashik Campus Case : టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసు..సంచలన విషయాలు వెలుగులోకి !!
ఈ ఉదంతంపై టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందిస్తూ, ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని, ఇప్పటికే నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం
Date : 15-04-2026 - 4:15 IST -
Mumbai: త్వరలో ముంబై ట్రాక్లపై నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు
Chennai ICF దేశ ఆర్థిక రాజధాని ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే లక్షలాది మందికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నాన్-ఏసీ, ఆటోమేటిక్ డోర్లు మూసుకునే సదుపాయం ఉన్న లోకల్ రైలును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రద్దీగా ఉండే రైళ్ల నుంచి ప్రయాణికులు జారిపడి జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కల్పించడం ఈ కొత్త రైలు రూపకల్పన వె
Date : 15-04-2026 - 12:45 IST -
Stock Market: ట్రంప్ ప్రకటనతో.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం ట్రేడింగ్లో సెన్సెక్స్ 1303 పాయింట్లు (1.70%) పెరిగి 78,150.54 వద్దకు చేరగా, నిఫ్టీ 392 పాయింట్లు (1.61%) లాభపడి 24,237.70 వద్ద ట్రేడ్ అయింది. ఇరాన్తో వివాదం ముగింపు దశకు రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొన
Date : 15-04-2026 - 10:29 IST -
ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ?!
భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ని ఉటంకిస్తూ ఎన్డీటీవీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ సంభాషణలో ఇద్దరు నేతలు మధ్యప్రాచ్య పరిస్థితులు, వాణిజ్యంపై చర్చించారు.
Date : 14-04-2026 - 9:26 IST -
బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి.. ఎవరీతను?!
బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి వద్ద 4 లక్షల రూపాయల విలువైన NP బోర్ రైఫిల్, 2 లక్షల రూపాయల విలువైన రివాల్వర్ ఉన్నాయి.
Date : 14-04-2026 - 6:00 IST -
Aerospace : గ్లోబల్ సప్లై చైన్ హబ్గా భారత్
నువామా గ్రూప్ పెట్టుబడి కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాకుండా, భారత రక్షణ మరియు అంతరిక్ష రంగాలలో స్వయం సమృద్ధికి తోడ్పడే ఒక వ్యూహాత్మక అడుగు. ఏరోస్పేస్ రంగంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ మరియు బ్యాక్లాగ్ను అధిగమించడంలో వాల్-మెట్ వంటి
Date : 13-04-2026 - 11:02 IST