India
-
ఏఐ సమ్మిట్లో కీలక ప్రసంగం.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ సమ్మిట్ సందర్భంగా మన జాతీయ మీడియాతో ఆయన కాలిఫోర్నియా నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ… భారత్ తో గూగుల్ భవిష్యత్ భాగస్వామ్యం గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పిచాయ్ వ్యాఖ్యల్లో కీలక అంశాలు: భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోంది. ఏఐ వ
Date : 18-02-2026 - 11:34 IST -
India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు
వేదిక వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం మరియు సమన్వయ లోపం వంటి అంశాలు ఇబ్బందికరంగా మారాయి. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే స్పందించారు. జరిగిన అసౌకర్యానికి ఆయన బహిరంగంగా క్షమాపణలు చెబుతూ, కార్యక్రమ నిర్వహణలో దొర్లిన తప్పులను సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు
Date : 17-02-2026 - 3:30 IST -
Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు
SBI నివేదిక ప్రకారం, ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న నగదులో 97.6% నేరుగా ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. అయితే, నగదు నిల్వలు పెరిగినప్పటికీ, దేశ జిడిపి (GDP)లో నగదు నిష్పత్తి మాత్రం 14.4% (2021) నుండి 11% (2026) కి తగ్గింది.
Date : 17-02-2026 - 10:15 IST -
AI Summit 2026 : ఏఐ సమ్మిట్లో గందరగోళం!
ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ టెక్ నిపుణులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి ప్రముఖులు హాజరవుతున్న ఈ సదస్సులో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
Date : 17-02-2026 - 9:43 IST -
ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!
Iran Oil Tankers అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు. స్టెల్లార్ రూబీ,
Date : 17-02-2026 - 9:23 IST -
విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!
ఈ వాలెట్ ద్వారా వారు భారతదేశంలోని ఏ దుకాణదారుడికైనా QR కోడ్ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.
Date : 16-02-2026 - 6:24 IST -
భర్తను ప్రియురాలికి రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య
ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో భార్య తన భర్తను కోటి రూపాయలకు ప్రియురాలికి అమ్మేస్తుంది. ఆ సినిమాలో చూసినట్టుగానే నిజ జీవితంలోనూ జరిగింది. 23 ఏళ్ల వివాహ బంధాన్ని భార్య స్వయంగా ముగించి, తన భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అప్పగించింది. ఈ అసాధారణ ఒప్పందం భోపాల్ ఫ్యామిలీ కోర్టు సాక్షిగా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళితే, 23 ఏళ్ల క్రితం ఈ భార్
Date : 16-02-2026 - 1:39 IST -
Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్
గతేడాది డిసెంబరులో జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆమె ప్రవర్తన నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై కమిటీ సీరియస్ అయింది
Date : 16-02-2026 - 10:30 IST -
Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై ఆరు లేన్ల బ్రిడ్జ్.. ఇంజినీరింగ్ మేధస్సు కు జై కొట్టాల్సిందే !!
బ్రహ్మపుత్ర నదిపై దక్షిణ గువహటి మరియు ఉత్తర గువహటి ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక ఆరు లేన్ల వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు
Date : 15-02-2026 - 6:45 IST -
సీబీడీసీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి?
గతంలో దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అవినీతి కారణంగా పేదలకు ధాన్యం అందేది కాదని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Date : 15-02-2026 - 6:35 IST -
బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ?!
ఎన్నికల విజయం తర్వాత తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. "మా ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను, శాంతిభద్రతలను ఏర్పాటు చేస్తుంది" అని ప్రకటించారు.
Date : 14-02-2026 - 9:58 IST -
విజయ్ రాజకీయాల్లోకి త్రిష ను లాగిన బీజేపీ నేత
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే (TVK) అధినేత విజయ్ మరియు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన దళపతి విజయ్పై బీజేపీ సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Date : 14-02-2026 - 11:42 IST -
Electoral : విరాళాల్లో బిజెపి సూపర్ హిట్
దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్టోరల్ ట్రస్టులు సేకరించిన మొత్తం రూ. 3,826 కోట్లలో, ఒక్క బీజేపీ ఖాతాకే రూ. 3,157 కోట్లు చేరడం గమనార్హం. అంటే మొత్తం నిధుల్లో 82 శాతానికి పైగా వాటా అధికార పార్టీకే దక్కింది
Date : 14-02-2026 - 11:00 IST -
ప్రేమికుల రోజు విషాదం..సెప్టిక్ ట్యాంక్లో ప్రియురాలిని చంపి పూడ్చేసిన ప్రియుడు
Bhopal Murder భోపాల్లో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఓ ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిషత్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ నగర్లో గురువారం సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి ద
Date : 14-02-2026 - 9:20 IST -
తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?
అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ను భారత్ సంకెళ్లలో బంధిస్తుందని ఖలీదా జియా ఆరోపించారు.
Date : 13-02-2026 - 9:47 IST -
ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా.. నిబంధనల ఉల్లంఘనపై DGCA కఠిన చర్యలు!
ఎయిర్వర్దినెస్ పర్మిట్ అనేది విమానం సాంకేతిక సామర్థ్యం, నిర్వహణను ధృవీకరిస్తుంది. ఇది లేకుండా విమానాన్ని నడపడం ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించవచ్చు.
Date : 13-02-2026 - 9:37 IST -
బంగ్లాదేశ్లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?!
కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందని, దీనివల్ల దక్షిణాసియా, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మార్పు వస్తుందని భారత్ ఆశిస్తోంది.
Date : 13-02-2026 - 2:04 IST -
భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్
NASA రెండు దశాబ్దాలుగా అంతరిక్షంలోని భారీ పేలుళ్లను శోధిస్తున్న నాసాకు చెందిన నీల్ గెరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ ప్రమాదంలో పడింది. భూమి కక్ష్య నుంచి నెమ్మదిగా జారుతూ భూమి వైపు దూసుకొస్తోంది. దీన్ని కాపాడేందుకు నాసా ఒక సాహసోపేతమైన రెస్క్యూ మిషన్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, అబ్జర్వేటరీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దాని శాస్త్రీయ కార్యకలాపాలను ఫిబ్రవరి 11 నుంచి తా
Date : 13-02-2026 - 8:34 IST -
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్ర
Date : 12-02-2026 - 1:53 IST -
బీహార్లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు
Pakadwa Vivah బిహార్లో మరో పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లి) వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్రాజా అలీ గ్రామానికి చ
Date : 12-02-2026 - 10:49 IST