India
-
British Parliament : బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా తెలుగోడు!
తెలంగాణ గడ్డపై పుట్టిన ఒక సామాన్యుడు, నేడు బ్రిటన్ పార్లమెంటులోని ఎగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ లార్డ్స్'లో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు 25 ఏళ్ల క్రితం ఉన్నత
Date : 12-02-2026 - 10:19 IST -
భారత్ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold Reserves భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం బంగారానికి అత్యంత డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. డాలరుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు బంగారం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 15వ నెలా బంగారాన్ని కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఏ దేశంలో ఎన్ని టన్న
Date : 12-02-2026 - 9:50 IST -
నేడు భారత్ బంద్..
Bharat Bandh కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదికి పైగా కార్మిక, రైతు సంఘాలు గురువారం (ఫిబ్రవరి 12) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
Date : 12-02-2026 - 9:17 IST -
ఈ సందర్భాల్లో వందేమాతరం తప్పనిసరి!
ఇప్పటివరకు జాతీయ గీతం 'జన గణ మన'కు 52 సెకన్ల సమయం, కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ 'వందేమాతరం'కు సంబంధించి ఎటువంటి స్పష్టమైన రాతపూర్వక ప్రోటోకాల్ లేదు.
Date : 11-02-2026 - 10:47 IST -
పతంజలి తేనెకు అంతర్జాతీయ ఆమోదం!
భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో తరచుగా అనుమానంతో చూస్తుంటారని, అయితే ఈ పరిశోధన ద్వారా భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయి పరిశోధనలు, స్వచ్ఛమైన ఉత్పత్తులు సాధ్యమని నిరూపితమైందని ఆయన నొక్కి చెప్పారు.
Date : 11-02-2026 - 9:45 IST -
భారత్ ట్యాక్సీ అంటే ఏమిటి? ఇది ఎందుకు వార్తల్లో ఉంది?
ప్రతి కంపెనీకి సొంత పాలసీలు ఉంటాయి. కొన్ని నగరాల్లో స్థానిక పరిపాలన విభాగం ప్రత్యేక నియమాలను విధిస్తుంది.
Date : 11-02-2026 - 8:55 IST -
భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్!
అయితే భారతీయ నిపుణులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ప్రస్తుతానికి అమెరికన్ పార్లమెంట్ దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టబడింది.
Date : 11-02-2026 - 3:46 IST -
క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!
సాధారణంగా హీరోయిన్ల మధ్య సినిమాల పరంగా పోటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక బ్రాండ్ విషయంలో తమన్నా మరియు స్థానిక హీరోయిన్ల (పూజా హెగ్డే, రష్మిక తదితరులు) పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 10 నుంచి తమన్నా అధికారికంగా ప్రచార పనులు ప్రారంభించినప్పటికీ, ఈ నిరసనలు ఆమె ఇమేజ్పై లేదా బ్రాండ్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో
Date : 11-02-2026 - 12:45 IST -
వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం
Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది. అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమ
Date : 11-02-2026 - 11:36 IST -
ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచలన ప్రకటన!
చైనా చొరబాటు అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరవణే పుస్తకాన్ని ఉటంకించడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
Date : 10-02-2026 - 10:13 IST -
అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.
Date : 10-02-2026 - 9:39 IST -
Income Tax : కొత్త పన్ను విధానంతో లాభాలు ఇవే !!
పాత పన్ను విధానంలో సెక్షన్ 80C (LIC, PF, ELSS) కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్, మరియు HRA (ఇంటి అద్దె) వంటి మినహాయింపులు లభిస్తాయి. కానీ, ఎటువంటి పెట్టుబడులు లేకుండా నేరుగా పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి కొత్త విధానం ఎంతో సులభంగా ఉంటుంది.
Date : 10-02-2026 - 12:15 IST -
పాన్ కార్డు రూల్స్ లలో కేంద్రం మార్పులు
రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. స్థిరాస్తి (ఇల్లు లేదా స్థలం) అమ్మకం లేదా కొనుగోలు విలువ రూ. 20 లక్షలు దాటితే కచ్చితంగా పాన్ నంబర్ ఇవ్వాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి
Date : 10-02-2026 - 10:19 IST -
రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!
రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం స్పీకర్ను తొలగించే ప్రక్రియను విపక్షాలు ప్రారంభించనున్నాయి. రేపు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సభలో స్పీకర్ పనితీరుపై చర్చ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు
Date : 09-02-2026 - 5:30 IST -
కిరాణాషాపులకు పెను ప్రమాదం పొంచివుందా ?
ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వేగవంతమైన డెలివరీ సేవలు, ఇప్పుడు దేశంలోని టైర్ 3 మరియు టైర్ 4 నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి.
Date : 09-02-2026 - 10:15 IST -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు వణికిన పాకిస్థాన్.. భోలారి ఎయిర్బేస్ మరమ్మతుల్లో పాక్!
భారత దెబ్బకు చితికిపోయిన స్థావరం భోలారి ఒక్కటే కాదు. దీనికి ముందు మురిద్ ఎయిర్బేస్లో దెబ్బతిన్న పైకప్పులను ఎర్రటి టార్పాలిన్లతో కప్పే ప్రయత్నం చేశారు.
Date : 08-02-2026 - 8:38 IST -
భారత్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అత్యవసర కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ రాడార్లను 'ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్' పద్ధతిలో కొనుగోలు చేయనున్నారు.
Date : 07-02-2026 - 7:55 IST -
పాక్కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట
Date : 07-02-2026 - 11:54 IST -
భారత్కు మరో సారి ట్రంప్ గుడ్న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు
Trade Deal అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డ
Date : 07-02-2026 - 11:25 IST -
వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..
Bomb Threat వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు. వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు హైదరాబాద్లో జిహాదీ బృందం
Date : 07-02-2026 - 10:11 IST