India
-
కొత్త సంవత్సరం వేళ గ్యాస్ వినియోగదారులకు షాక్
కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సాధారణ ప్రజలకు మరియు గృహిణులకు ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే.. డొమెస్టిక్ (14.2 కేజీల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
Date : 01-01-2026 - 9:50 IST -
J&K ప్రజలకు ఆర్మీ ట్రైనింగ్, ఇక ఉగ్రవాదులకు వణుకే
ఈ శిక్షణ కార్యక్రమం కేవలం ఆయుధాలను వాడటానికే పరిమితం కాకుండా, ఒక సమగ్ర రక్షణ వ్యూహంగా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామస్థులకు రైఫిల్స్ వాడటం, గురి తప్పకుండా కాల్చడం (Sharpshooting), శత్రువుల కదలికలను పసిగట్టడం
Date : 31-12-2025 - 10:30 IST -
రేపటి నుండి 8వ వేతన సంఘం అమలు
8వ వేతన సంఘం రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
Date : 31-12-2025 - 10:00 IST -
బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్
ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Date : 31-12-2025 - 6:15 IST -
జాతీయ రహదారుల విస్తరణతో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పొడవు 1,46,560 కిలోమీటర్లకు చేరింది. దీంతో అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
Date : 31-12-2025 - 5:15 IST -
వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా స్థిరత్వాన్ని పరీక్షించారు.
Date : 30-12-2025 - 10:53 IST -
‘SIR’ అనేది పెద్ద స్కామ్ – మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంకురా జిల్లా బిర్సింగ్పూర్ ర్యాలీలో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు
Date : 30-12-2025 - 8:23 IST -
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్
Date : 30-12-2025 - 12:38 IST -
పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
ఉన్నావ్ రేప్ కేసు లో మాజీ ఎమ్మెల్యే కు సుప్రీంకోర్టు షాక్
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుర్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడి శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు
Date : 29-12-2025 - 2:01 IST -
140 వసంతాలను పూర్తి చేసుకున్న కాంగ్రెస్
మన దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దీని ఆవిర్భావానికి సరిగ్గా 28 ఏళ్ల ముందు చారిత్రక పరిణామం జరిగింది. 1857 మే 10న ఉత్తరప్రదేశ్లోని మేరట్లో బ్రిటీష్ ఆర్మీలో ఉన్న భారత సిపాయీలు తిరుగుబాటు చేశారు
Date : 29-12-2025 - 11:56 IST -
2029లోనూ బిజెపి ప్రభుత్వమే తేల్చి చెప్పిన అమిత్ షా
బిజెపి సిద్ధాంతాలతో సామాన్య ప్రజలు మమేకం కావడం వల్లే పార్టీ బలోపేతం అవుతోందని, ఇదే జోరుతో 2029లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా ధీమా
Date : 29-12-2025 - 8:00 IST -
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
జార్ఖండ్ను వణికిస్తున్న చలి పులి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
రాంచీ సమీపంలోని కాన్కే ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత శీతల ప్రాంతంగా మారింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత కేవలం 2.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది.
Date : 28-12-2025 - 7:53 IST -
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు
Date : 28-12-2025 - 1:18 IST -
మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్క సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు
Date : 28-12-2025 - 11:00 IST -
పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు , రాయ్ గఢ్ లో ఉద్రిక్తత
ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకమైంది. జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు నిర్వహణ ప్లాంట్లోకి తమ్నార్ గ్రామస్థులు చొరబడి విధ్వంసం సృష్టించారు
Date : 28-12-2025 - 10:15 IST -
31న డెలివరీ బాయ్స్ సమ్మె, న్యూ ఇయర్ వేడుకలకు ఇబ్బందేనా ?
ఆధునిక కాలంలో నిత్యావసర వస్తువుల నుండి ఆహారం వరకు అన్నింటినీ ఇంటికి చేర్చుతున్న గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యారు
Date : 28-12-2025 - 9:45 IST -
ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.
Date : 27-12-2025 - 8:58 IST -
ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.
Date : 27-12-2025 - 7:54 IST