India
-
New Labor Code: కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగుల 5 ఏళ్ల నిరీక్షణకు తెర!
ముఖ్యంగా కొత్త లేబర్ కోడ్లలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్, ఆడియో-విజువల్ మీడియా వర్కర్లు, తోటల కార్మికులు (ప్లాంటేషన్ వర్కర్లు), డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అధికారిక కార్మిక రక్షణ పరిధిలోకి తీసుకురాబడ్డారు.
Date : 23-11-2025 - 9:26 IST -
Gujarat CM: ప్రజల కోసం సీఎం సంచలన నిర్ణయం.. పెళ్లి కోసం బహిరంగ సభ వేదిక మార్పు!
జామ్నగర్లోని సంజనా పర్మార్ వివాహం కోసం ఆమె కుటుంబ సభ్యులు నవంబర్ 23న జరగబోయే వేడుకల నిమిత్తం సిటీ టౌన్ హాల్ను ముందుగానే బుక్ చేసుకున్నారు.
Date : 23-11-2025 - 7:57 IST -
India: పాకిస్తాన్కు భారత్ భారీ షాక్.. కొత్త ఆయుధంతో వణుకుతున్న శత్రుదేశాలు!
ఆపరేషన్ సింధూర్లో భారతదేశ సైనిక శక్తిని, సాంకేతికతను చూసి పాకిస్తాన్కు చెమటలు పట్టాయి. అయితే ఇప్పుడు డీఆర్డీఓ ఒక కొత్త బాంబును తయారు చేసింది. దీని కారణంగా శత్రు దేశాల గుండెల్లో దడ మొదలైంది.
Date : 23-11-2025 - 6:54 IST -
Toxic Air: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
ఢిల్లీ వాయు నాణ్యతలో ఎటువంటి మెరుగుదల కనిపించడం లేదు. ఆదివారం ఉదయం రాజధాని దట్టమైన పొగమంచు దుప్పటిలో కప్పబడి ఉంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 364గా నమోదైంది.
Date : 23-11-2025 - 4:30 IST -
Terror Plot: స్కూల్ల పక్కనే భారీ పేలుడు పదార్థాలు: ఉగ్రవాదుల గుప్త ప్లాన్ బయటపడింది
ఈ క్రమంలో హర్యానా–ఉత్తరాఖండ్ సరిహద్దులోని అల్మోరా జిల్లాలో కూడా 20 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
Date : 23-11-2025 - 11:36 IST -
Bharat Bandh : రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు
Bharat Bandh : హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, దానికి నిరసనగా వారు నిర్వహించే బంద్ కారణంగా
Date : 22-11-2025 - 8:16 IST -
Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!
దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ విన
Date : 22-11-2025 - 4:05 IST -
Yogitaarathore : తనకు శాండ్విచ్ ఇచ్చిన బెంగళూరు క్యాబ్ డ్రైవర్ను ప్రశంసించిన ముంబై మహిళ!
బెంగళూరు: సోషల్ మీడియాలో ఇటీవల ఒక హృదయాన్ని తాకే వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక ముంబై అమ్మాయి తన స్నేహితుడితో కాబ్లో ఉండగా, “నేను చాలా ఆకలిగా ఉన్నాను… నా ఫ్లైట్ రాత్రి 2 గంటలకు. ఇప్పుడు నేను ఏమి తినగలను?” అని చెప్పింది. View this post on Instagram A post shared by Yogitaa Rathore (@yogitaarathore) అమ్మాయి ఆకలిని గమనించిన కన్నడంలో మాట్లాడే కాబ్ డ్రైవర్ వెంటనే కారు ఆపి […]
Date : 22-11-2025 - 3:09 IST -
Tejas Jet : దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ యుద్ధవిమానం..బయటపడ కొత్త ఫోటోలు!
దుబాయ్ ఎయర్ షోలో జరిగిన తేజస్ యుద్ధ విమాన ప్రమాదానికి సంబంధించిన కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అల మక్తూం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రేక్షకుల ముందే విమానం కిందకి దిగుతూ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడం చిత్రాల ద్వారా స్పష్టమైంది. భారీ నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఎయిర్ షోకు హాజరైన వారు ఒక్కసారిగా లేచి ప్రమాద దృశ్యాలను వారి మొబైల్ఫోన్లలో రికార్డు చేయడం కనిపి
Date : 22-11-2025 - 12:21 IST -
Bihar Minister: బిహార్లో సర్ప్రైజ్ మంత్రి దీపక్ ప్రకాశ్
దీపక్ ప్రకాశ్ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) చీఫ్ ఉపేంద్ర కుష్వాహ (Upendra Kushwaha), ఎమ్మెల్యే స్నేహలత కుష్వాహ (Snehlata Kushwaha)ల కుమారుడు.
Date : 21-11-2025 - 8:56 IST -
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 21-11-2025 - 6:29 IST -
Maoists: మారేడుమిల్లి ఎన్కౌంటర్పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన
ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. కేంద్ర కమిటీ పేరు మీద ‘అభయ్’ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరికొందరు సహచరులతో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లారట.
Date : 21-11-2025 - 5:50 IST -
Tejas Fighter Jet Accident : దుబాయ్ ఎయిర్షోలో భారత ‘తేజస్’ యుద్ధవిమానం కూలింది; పైలట్ స్థితిపై స్పష్టత లేదు
దుబాయ్ ఎయిర్షోలో భారత వాయుసేనకి చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రదర్శన సమయంలో కూలిపోయింది. ఈ ఘటన అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ వద్ద డెమో ఫ్లైట్ చేస్తున్నప్పుడు జరిగింది. వార్తా సంస్థ AP ప్రకారం, ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం దుబాయ్ సమయం 2:10 గంటలకు, భారత సమయం ప్రకారం 3:40 గంటలకు జరిగింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ ఈజెక్ట్ అయ్యారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం లేదు. విమానం
Date : 21-11-2025 - 5:16 IST -
Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!
బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జన్ సురాజ్ పార్టీ మరో కొత్త ప్రణాళికను చేపట్టింది. బిహార్లోని ప్రతీ ఒక్కరు తమ పార్టీకి ఏడాదికి రూ.వెయ్యి ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బిహార్ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలోనే మరో యాత్ర చేయనున్నట్లు వెల్లడించిన ప్రశాంత్ కిషోర్.. డబ్బులు ఇవ్వని వారిని తాను ఈ యాత్రలో కలవనని స్పష్టం చేశారు. ఇక తన ఆస్తుల్లో 90 శాతాన్ని పార్టీ
Date : 21-11-2025 - 5:11 IST -
Rbi Governor Sanjay Malhotra : వరల్డ్ టాప్-100 బ్యాంకుల్లో SBI, HDFC లకు చోటు..!
అంతర్జాతీయ అగ్రగామి 100 బ్యాంకుల్లో భారత్ నుంచి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ లిస్టులోకి చేరతాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రూపాయి బలపడేందుకు తీసుకుంటున్న చర్యలు, మూ
Date : 21-11-2025 - 4:15 IST -
Madvi Hidma : హిడ్మా ఎన్కౌంటర్ ఓ కట్టు కథ.. నిరాయుధులుగా పట్టుకొని చంపారు.!
ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో హిడ్మా ఎన్కౌంటర్ కట్టు కథ అని ఆరోపించింది. నిరాయుధులుగా ఉన్నవారిని నవంబర్ 15న అదుపులోకి తీసుకుని.. నవంబర్ 18న బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్రం డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ
Date : 21-11-2025 - 3:58 IST -
Shocking Facts : జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో క
Date : 21-11-2025 - 2:06 IST -
Sarvam AI: భారత ఏఐ రంగంలో చారిత్రక ఘట్టం.. స్వదేశీ LLM త్వరలో ఆవిష్కరణ!
ఏఐ రేసులో భారత్ వెనుకబడి ఉందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) లోపాలపై దృష్టి సారించింది. 38,000 GPUs (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్) ఎంప్యానెల్ చేయబడ్డాయి.
Date : 20-11-2025 - 7:28 IST -
Bihar Elections : ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్
Bihar Elections : రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకులు తేజస్వీ యాదవ్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి ఎదురైన ఓటమి తర్వాత తొలిసారిగా బహిరంగంగా స్పందించారు
Date : 20-11-2025 - 4:10 IST -
Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్.. సీఎం నితీష్ కుమార్కు ఏమవుతారు?!
మీడియా నివేదికల ప్రకారం.. నిశాంత్ నికర విలువ ఆయన తండ్రి కంటే కూడా ఎక్కువ. ఆయన సుమారు రూ. 3.6 కోట్ల ఆస్తికి యజమాని అని నివేదికలు సూచిస్తున్నాయి.
Date : 20-11-2025 - 3:30 IST