India
-
కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?
ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఫిజికల్ బ్యాంకింగ్ అవసరాలు ఉన్న భక్తులు మరియు వ్యాపారవేత్తలు ఈ సమ్మె కారణంగా
Date : 27-01-2026 - 1:54 IST -
రూ.400 కోట్లతో వెళ్తున్న కంటెయినర్లను కొట్టేసిన దొంగలు ! అసలు ఎలా సాధ్యం ?
తరలిస్తున్న నగదు రద్దు చేయబడిన పాత రూ. 2,000 నోట్లని పోలీసులు అనుమానిస్తుండటం. ఒకవేళ అది నిజమైతే, చెల్లుబాటులో లేని అంత భారీ సొమ్మును ఎక్కడికి, ఎవరి కోసం తరలిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Date : 27-01-2026 - 12:50 IST -
మంచు కొండల్లో తన యజమాని మృతి.. నాలుగు రోజులు అక్కడే కాపలా కాసిన పెంపుడు కుక్క !
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తు
Date : 27-01-2026 - 11:18 IST -
బీజేపీ – కాంగ్రెస్ మధ్య ‘పట్కా’ వివాదం
వేడుకల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు 'మూడో వరుస' లో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
Date : 27-01-2026 - 10:00 IST -
భారత్తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్
Date : 26-01-2026 - 3:55 IST -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ
Chardham Yatra 2026 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డ
Date : 26-01-2026 - 3:25 IST -
150 ఏళ్ల ప్రస్థానాన్ని చాటిన ‘వందేమాతరం’ శకటం!
నేటి తరానికి స్ఫూర్తి మరియు సందేశం నేటి ఆధునిక భారతంలో కూడా 'వందేమాతరం' అనే మంత్రం భారతీయుల నరనరాల్లో ఎలా ప్రవహిస్తుందో ఈ శకటం తెలియజేసింది. కేవలం స్వాతంత్ర్యం సిద్ధించే వరకు మాత్రమే కాకుండా, నేటికీ ప్రతి జాతీయ పండుగలో, క్రీడా మైదానాల్లో మన దేశభక్తిని చాటుకోవడానికి ఈ గీతం ఎలా ఆధారం అవుతుందో అర్థవంతంగా ప్రదర్శించారు
Date : 26-01-2026 - 3:09 IST -
భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !
Ted Cruz అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి సలహాదారు పీటర్ నవారోపై టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు ఈ ముగ్గురూ అడ్డుపడ్డారని క్రూజ్ విమర్శించారు. టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని, ఓ అసభ్యకరమైన పదం ఉపయోగించాడన
Date : 26-01-2026 - 12:36 IST -
భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం
77th Republic Day భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకమైన తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించడం మోదీకి అలవాటు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి రాజస్థానీ శైలిని పోలిన తలపాగాలో కనిపించారు. గతేడాది ఎరుపు, పసుపు రంగ
Date : 26-01-2026 - 12:19 IST -
అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం?
గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు, మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులను స్మరించుకోవడం
Date : 26-01-2026 - 7:27 IST -
రిపబ్లిక్ డే సందర్బంగా పద్మ అవార్డుల ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తాజాగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించడం ద్వారా వారి కృషిని జాతి గౌరవించుకుంది.
Date : 25-01-2026 - 8:30 IST -
పద్మ అవార్డులు ప్రకటన.. వీరే విజేతలు!
సాధారణ భారతీయుల అసాధారణ కృషిని గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల నుండి వెలుగులోకి రాని, గుర్తింపు పొందని అజ్ఞాత వీరులను గుర్తించాయి.
Date : 25-01-2026 - 4:36 IST -
తొలి బడ్జెట్ ఎప్పుడు మొదలుపెట్టారు..? బడ్జెట్ సంప్రదాయాలు ఏంటి ?
1947లో షణ్ముఖం చెట్టి గారి నుంచి నేటి 2026 బడ్జెట్ వరకు అనేక మార్పులు, సంప్రదాయాలు వచ్చి చేరాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలను కాలక్రమేణా మారుస్తూ వస్తున్నారు.
Date : 25-01-2026 - 11:45 IST -
బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్రం బిల్లును తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
Date : 25-01-2026 - 8:45 IST -
రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంత బరువున్న మెటీరియల్ను రవాణా చేయడానికి వారు లారీలు లేదా ట్రక్కులను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Date : 24-01-2026 - 8:47 IST -
గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది ఆయనేనా ?
ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
Date : 24-01-2026 - 1:00 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
వరుసగా రెండో రోజు లాభాల్లో కి షేర్ మార్కెట్..
Indian Stock Markets దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు సానుకూలంగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు దేశీయ సెంటిమెంట్కు దన్నుగా నిలిచాయి. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 132 పాయింట్ల లాభంతో 82,440 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,342 వద్ద కొ
Date : 23-01-2026 - 11:20 IST -
రిపబ్లిక్ డే పరేడ్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు నో ఛాన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 30 శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నారు
Date : 23-01-2026 - 10:15 IST -
ఆందోళనకరమైన విషయం.. భారత్లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
కాలుష్యం నుండి విముక్తి పొందడమే భారత్ ముందున్న అసలైన మార్గమని ఆమె సూచించారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న పాత నిబంధనలు, నిబంధనల నుండి భారత్ బయటపడాలని, భూమి- కార్మిక రంగాల్లో ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.
Date : 22-01-2026 - 9:05 IST