India
-
భారత్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అత్యవసర కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ రాడార్లను 'ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్' పద్ధతిలో కొనుగోలు చేయనున్నారు.
Date : 07-02-2026 - 7:55 IST -
పాక్కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట
Date : 07-02-2026 - 11:54 IST -
భారత్కు మరో సారి ట్రంప్ గుడ్న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు
Trade Deal అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డ
Date : 07-02-2026 - 11:25 IST -
వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..
Bomb Threat వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు. వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు హైదరాబాద్లో జిహాదీ బృందం
Date : 07-02-2026 - 10:11 IST -
అనురాగ్ ఠాకూర్కు సుప్రీం రిలీఫ్.. 9 ఏళ్ల తర్వాత బీసీసీఐ వ్యవహారాల్లోకి తిరిగి ప్రవేశం!
ఫిబ్రవరి 5న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్కు పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయనకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది.
Date : 05-02-2026 - 6:30 IST -
DPDP గడువు కుదింపు – భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా మారనుందా?
యూరప్కు చెందిన GDPR వంటి అంతర్జాతీయ చట్టాలను ఉదాహరణగా చూపుతూ, అక్కడ నిబంధనల అమలుకు రెండేళ్ల సుదీర్ఘ గడువు ఇచ్చారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యుషియరీల (SDFs) గుర్తింపుపై స్పష్టత లేకపోవడం
Date : 05-02-2026 - 5:29 IST -
Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు
ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రసంగించాల్సి ఉన్న తరుణంలో, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. అయితే, ప్రధానిపై దాడి చేసేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నిందన్న నిఘా వర్గాల సమాచారంతో, ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించడం సంచలనం రేపింది
Date : 05-02-2026 - 4:30 IST -
IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్
వచ్చే ఏడాది, అంటే ఏప్రిల్ 1, 2026 నుండి ఈ నూతన చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఈ ఫిబ్రవరి నెలాఖరు లోపు కొత్త ఐటీ రూల్స్ మరియు ఫారాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రకటించింది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడం,
Date : 05-02-2026 - 3:45 IST -
లోక్సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు.
Date : 05-02-2026 - 2:25 IST -
యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..
UPSC CSE Notification 2026: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత సర్వీసు పొందిన అభ్యర్థులు మరోసారి సివిల్స్ రాయడానికి విల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఐపీఎస్, ఇతర సర్వీసులు పొందిన వారు మాత్రం మళ్లీ సివిల్స్ రాయొచ్చు. అయితే దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. సీఎస్ఈ 2026 నోటిఫికేషన్తోపాటు యూపీఎస్సీ తీసుకొచ్చిన కొత్త
Date : 05-02-2026 - 12:33 IST -
భారత్లో గూగుల్ భారీ క్యాంపస్… 20,000 మందికి ఉద్యోగాలు
Google భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2026 - 3:20 IST -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!
16, 14, 12 ఏళ్ల వయసున్న నిషిక, ప్రచి, పఖి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారులు, అర్థరాత్రి అందరూ నిద్రపోయాక ఈ ఘాతుకానికి ఒడిగట్టడం వెనుక ప్రాణాంతకమైన 'ఆన్లైన్ గేమింగ్' వ్యసనం ఉందనే అనుమానాలు కలచివేస్తున్నాయి
Date : 04-02-2026 - 1:15 IST -
మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ ఆఖరి శ్వాస విడవడానికి కొద్ది నిమిషాల ముందు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే.. ఆయన ఓ కార్యకర్తకు ఫోన్ చేసి మనం అన్ని కులాలను, మతాలను కలుపుకుని ముందుకు పోవాలి అంటూ చెప్పారు. ఆ ఆడియో కాల్ను రికార్డు చేసిన ఆయన.. ఇప్పుడు దీన్ని నెట్టింట పోస్ట్ చేస
Date : 04-02-2026 - 12:24 IST -
విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్
సస్పెన్షన్కు గురైన వారిలో తెలంగాణకు చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్, హిడీ ఈబెన్ వంటి కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు
Date : 03-02-2026 - 10:15 IST -
కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా, తన మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని మరియు ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన స్పీకర్ ఓం బిర్లాకు ఒక అధికారిక లేఖ రాశారు
Date : 03-02-2026 - 10:00 IST -
మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్
బీజేపీ అధిష్టానం సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. శాసనసభాపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఖేంచంద్, రాష్ట్రంలో స్తంభించిపోయిన పాలనా యంత్రాంగాన్ని తిరిగి పట్టాలెక్కించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు
Date : 03-02-2026 - 9:15 IST -
మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు
భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు అద్భుతమని పవన్ కల్యాణ్ కొనియాడారు. కేవలం ఒకే వారంలో రెండు కీలకమైన వాణిజ్య ఒప్పందాల దిశగా అడుగులు వేయడం మోదీ వ్యూహరచనకు నిదర్శనమని
Date : 03-02-2026 - 12:50 IST -
2025 లో మన దేశంలో మొత్తం ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయో తెలుసా ?
భారతదేశంలో 2025 సంవత్సరంలో మొత్తం 19 విమాన ప్రమాదాలు సంభవించినట్లు కేంద్ర విమానయాన శాఖ అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఈ వివరాలను లిఖితపూర్వక రూపంలో
Date : 03-02-2026 - 8:45 IST -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ!
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని విషయాలు బయటకు వస్తే బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల అసలు స్వరూపం దేశానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Date : 02-02-2026 - 8:44 IST -
కశ్మీర్లో భూకంపం
Kashmir Earthquake జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, దీని కేంద్రం మధ్య కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కు
Date : 02-02-2026 - 10:01 IST