India
-
Aadhaar: ఆధార్ కార్డుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు తక్షణమే ఆధార్ కార్డును DOB ధృవీకరణ పత్రంగా అంగీకరించడం మానుకోవాలని ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. తమ అధీనంలో ఉన్న కార్యాలయాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది.
Date : 28-11-2025 - 8:00 IST -
Delhi Air Pollution: వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు..నగరం వదిలివెళ్లాల్సిందే !!
Delhi Air Pollution: ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్య తీవ్రత ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇటీవల వెల్లడైన ఒక సర్వే ప్రకారం, ఈ మహానగరంలో 80% పైగా పౌరులు దగ్గు, అలసట, శ్వాసకోశ సమస్యలు వంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు
Date : 28-11-2025 - 9:23 IST -
Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!
రాబోయే బడ్జెట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈపీఎస్-1995 కింద పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ రూ. 9,000కి పెరుగుతుంది. ఇది 800 శాతం ముఖ్యమైన పెరుగుదల, దీని వలన వారికి ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
Date : 27-11-2025 - 5:59 IST -
Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్లో నూతన శకం!
ముఖ్యమైన ప్లాట్లు, ముఖ్యంగా మందిరం ఎదురుగా ఉన్నవి. ఇప్పుడు ప్రతి చదరపు అడుగుకు 10,000-20,000 రూపాయలు వద్ద అమ్ముడవుతున్నాయి.
Date : 27-11-2025 - 5:00 IST -
Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!
భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి.
Date : 26-11-2025 - 6:55 IST -
Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?
రాజ్యాంగ సభ, రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఆగస్టు 29, 1947న ప్రారంపక కమిటీని ఏర్పాటు చేసింది.దీనికి డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
Date : 26-11-2025 - 5:50 IST -
Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం
Constitution Day : భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం, ప్రజల మహోన్నత శక్తి అయిన భారత రాజ్యాంగం 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు (నవంబర్ 26న) దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది
Date : 26-11-2025 - 9:39 IST -
Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు
Mumbai 26/11 Terror Attack : భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ముంబై 26/11 ఉగ్రదాడులకు నేటితో సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి
Date : 26-11-2025 - 9:14 IST -
Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2024 నివేదిక ప్రకారం.. భారతదేశంలో మొత్తం 22 వేల నుండి 25 వేల టన్నుల బంగారం ఉంది. ఇందులో ప్రజల ఇళ్లలో ఉన్న బంగారం, దేవాలయాల బంగారం రెండూ ఉన్నాయి.
Date : 25-11-2025 - 9:00 IST -
Bihar Speaker: బీహార్లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?
నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.
Date : 25-11-2025 - 6:35 IST -
Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు
Bihar Election Results Effect : బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, దీనికి గల కారణాలపై పార్టీలో అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి
Date : 25-11-2025 - 5:47 IST -
Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?
చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.
Date : 25-11-2025 - 3:00 IST -
Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!
అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార
Date : 25-11-2025 - 2:42 IST -
Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. పరిమళ్ నత్వానీ.. ముకేశ్ అంబానీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. అప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహ
Date : 25-11-2025 - 2:19 IST -
Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!
ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు
Date : 25-11-2025 - 1:47 IST -
Indian Girl: చైనాలో భారత మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!
థోంగ్డోక్ ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఆమె జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదు చేయబడి ఉండటాన్ని చూసి, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె భారతీయ పాస్పోర్ట్ను అమాన్యం చేశారు.
Date : 24-11-2025 - 9:55 IST -
HAL: దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రమాదం.. కారణం వెల్లడించిన హెచ్ఏఎల్!
ఈ ప్రమాదం తర్వాత HAL భవిష్యత్తు ఆర్డర్లు లేదా ప్రణాళికలు ప్రభావితమవుతాయా అనే ప్రశ్న పెట్టుబడిదారులలో ప్రధానంగా ఉంది. అటువంటి భయాలను కంపెనీ గట్టిగా ఖండించింది.
Date : 24-11-2025 - 5:45 IST -
Surya Kant : ఆనాడు రైతు బిడ్డ ..నేడు CJI..సూర్యకాంత్ జీవన ప్రయాణం ఎందరికో ఆదర్శం
Surya Kant : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) గా జస్టిస్ సూర్యకాంత్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు
Date : 24-11-2025 - 11:26 IST -
Maoist Letter : ఆయుధాలు వీడేందుకు సిద్ధం అంటూ మావోయిస్టులు సంచలన లేఖ
Maoist Letter : ప్రభుత్వాలకు అందిన ఈ లేఖ నక్సలిజం ప్రభావిత ప్రాంతాలలో శాంతి స్థాపనకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. మావోయిస్టులు ఆయుధాలు వీడితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సరైన పునరావాసం కల్పించడానికి మరియు వారిని
Date : 24-11-2025 - 10:44 IST -
Delhi Car Blast: జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్
Delhi Car Blast: జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంపై ఉగ్రవాద కార్యకలాపాల ప్రభావం మరోసారి తీవ్రంగా పడింది. కొద్ది నెలల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి సంఘటన నుంచి పర్యాటకం ఇప్పుడిప్పుడే
Date : 24-11-2025 - 10:04 IST