Andhra Pradesh
-
Paritala Family: ధర్మవరం మాదేనంటున్న పరిటాల కుటుంబం..అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది..?
అనంతపురం జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించగా.. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దివంగత నేత పరిటాల రవీంద్ర కుటుంబం ఇక్కడ రాజకీయంగా బలంగా ఉంది. జిల్లాలో పరిటాల కుటుంబానికి జనంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పరిటాల రవి మరణానంతరం ఆయన సతీమణి పరిటాల
Published Date - 05:29 AM, Thu - 10 March 22 -
Ponzi Scam: పోంజీ స్కామ్లో ఆంధ్రా కంపెనీ.. రూ.268 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ
పోంజీ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థతో ముడిపడి ఉన్న రూ.268 కోట్లకు పైగా విలువైన చర, 376 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
Published Date - 11:16 PM, Wed - 9 March 22 -
Brother Anil Kumar : అల్లుడా మజాకా!
క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు బ్రదర్ అనిల్ వెంట ఉన్నారా? 2019 ఎన్నికల్లో అతను చెబితేనే జగన్ కు ఓటు వేశారా?
Published Date - 04:06 PM, Wed - 9 March 22 -
Skoch Group Governance Report Card: జగన్ నెంబర్-1 సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2021వ సంవత్సరానికి జగన్ సర్కార్ ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా స్కాచ్ బెస్ట్ పెర్ఫామెన్స్ రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింద
Published Date - 02:45 PM, Wed - 9 March 22 -
Ex CM Rosiah : మాజీ సీఎం రోశయ్యపై ద్వేషం..!
మాజీ సీఎం రోశయ్య అంటే ఏపీ సీఎం జగన్ కు ద్వేషం? అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదు?
Published Date - 02:44 PM, Wed - 9 March 22 -
Pawan Kalyan : రాజకీయ రామయ్యలు పార్టీల కృష్ణయ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.
Published Date - 02:12 PM, Wed - 9 March 22 -
MLA Roja: అదే జరిగితే నగరిలో పోటీ చేయను.. రోజా సంచలన ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత అచ్చెన్నాడుకు మధ్య టగ్ ఆఫ్ వార్ ఓ రేంజ్లో కొనసాగుతతోంది. ఈ నేపధ్యంలో రోజా అండ్ అచ్చెన్నలు పరస్పరం రాజీనామా సవాళ్ళు చేసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కృష్
Published Date - 11:56 AM, Wed - 9 March 22 -
AP Debt: అమ్మో! ఏపీ ఇక అప్పాంధ్రప్రదేశేనా! బహిరంగ రుణ పరిమితినీ దాటేసిందిగా!
ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరుకు రూ.లక్షల కోట్లు అప్పులు చేసింది. కానీ ఎంత అప్పు చేసినా ఏటా జీఎస్డీపీలో నాలుగు శాతానికి అది మించరాదు.
Published Date - 09:38 AM, Wed - 9 March 22 -
TDP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించండి.. డీజీపీకి లేఖ రాసిన టీడీపీ నేత వర్ల
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించాలంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా సర్వే నంబర్లలో 392/1, 3, 4, 8, 9 & 10 లలో ఉంది. ఈ కార్యాలయానికి మాజీ సి.ఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా
Published Date - 09:34 AM, Wed - 9 March 22 -
Chandrababu: గవర్నర్ని అవమానించడం వెనుక ఉన్న.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని, అందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, ముందుగానే సిద్ధంగా ఉండాలని చంద్రబ
Published Date - 03:14 PM, Tue - 8 March 22 -
Brother Anil Kumar New Party : దేవుడున్నాడు బామ్మర్థి
బావ, బామ్మర్దుల మధ్య బెడిసింది. రాజకీయంగా ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
Published Date - 01:58 PM, Tue - 8 March 22 -
Botsa Satyanarayana: చంద్రబాబు సొంత లాభం కోసమే అమరావతి..!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇ
Published Date - 01:27 PM, Tue - 8 March 22 -
Capital Amaravati : అమరావతిపై జగనన్న మాస్టర్ ప్లాన్
అమరావతి రైతులకు హైకోర్టు తీర్పు సానుకూలమా? ప్రతికూలమా? అనేది ఒక మాత్రన అర్థం కావడంలేదు.
Published Date - 12:33 PM, Tue - 8 March 22 -
Nara Lokesh: మీరు పోలీసులా.. వైసీపీకి అనుచరులా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు.
Published Date - 11:47 AM, Tue - 8 March 22 -
YS Jagan : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభమయిన సంగతి తెలిసిందే. అయితే సభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున రచ్చ చేసి, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో స
Published Date - 11:36 AM, Tue - 8 March 22 -
AP Politics: బ్రదర్ అనిల్ మీటింగ్ లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. కొత్త రాజకీయాలకు తెర తీయడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు, షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ ఈ విషయంలో కీరోల్ పోషిస్తున్నారు.
Published Date - 09:30 AM, Tue - 8 March 22 -
AP Movie Theatres: సినిమా వివాదానికి జగన్ తెర
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Published Date - 09:15 PM, Mon - 7 March 22 -
Brother Anil: జగన్ కు ‘కొత్త పార్టీ’జలక్
ఏపీలో కొత్త పార్టీ పెట్టడానికి బ్రదర్ అనిల్ సిద్దం అవుతున్నాడు. అందుకోసం వివిధ సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించాడు. ఆ విషయం ఒక్కసారిగా వెలుగు చూసింది.
Published Date - 09:12 PM, Mon - 7 March 22 -
Pawan Kalyan: రాజధాని నిర్మాణం కోసం రైతులు చేస్తున్న పోరాటంపై ‘పవన్ కళ్యాణ్’.. !
సుమారు 35 వేల ఎకరాలను భూములను రాజధాని నిర్మాణం కోసం అందించిన రైతులు 811 రోజులుగా చేస్తున్న పోరాటం వజ్ర సంకల్పంతో కూడుకున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Published Date - 08:30 PM, Mon - 7 March 22 -
Botsa Satyanarayana: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే.. బొత్స కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న రగడ పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్ప
Published Date - 03:39 PM, Mon - 7 March 22