Andhra Pradesh
-
Nara Lokesh : ఏపీలో రాక్షస పాలన..బీహార్ కంటే దారుణంగా తయారైంది
ఏపీలో పరిస్థితులు ఉద్రికత్తంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
Date : 20-05-2022 - 4:55 IST -
Crime: వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతిపై రచ్చ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Date : 20-05-2022 - 2:49 IST -
CM Jagan : 108 తరహాలో పశువుల అంబులెన్స్ లు
నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేశారు
Date : 20-05-2022 - 2:27 IST -
Janasena : ఊరూవాడ జనసేన పుస్తకాలు
రాజ్యాధికారం దిశగా దూకుడుగా వెళుతోన్న జనసేన పార్టీ ప్రస్థానం పుస్తక రూపంలోకి వచ్చేసింది
Date : 20-05-2022 - 2:13 IST -
AP Politics: పిల్లి అంత సాహసం ఎందుకు చేశారు? జగన్ కావాలని చేయిస్తున్నారా?
ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు.
Date : 20-05-2022 - 2:00 IST -
YCP Strategy: గడపలకు తిరుగుతూ మళ్లీ బస్సెక్కడమేంటి?
వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను గడప గడపకు పంపిస్తున్నారు.
Date : 20-05-2022 - 9:39 IST -
YSRCP Bus Yatra: మే 26 నుంచి ఏపీ మంత్రుల బస్సు యాత్ర…సీఎం జగన్ దిశానిర్దేశం..!
ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) మే 26 నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘బస్సు యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Date : 20-05-2022 - 6:25 IST -
Visakhapatnam : అమెరికా తరహాలో వైజాగ్ లో `బీచ్ ఐటీ`
వర్జీనియా బీచ్ తరహాలో వైజాగ్ కోసం "బీచ్ ఐటి" అనే నవల కాన్సెప్ట్ ప్లాన్ చేయబడుతోంది. సముద్రం వెంబడి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 19-05-2022 - 3:59 IST -
Political Strategy: తెలంగాణలోకి ‘వైసీపీ’
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది పాత సామెత.
Date : 19-05-2022 - 3:41 IST -
AP District: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు!!
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పేరు మారింది. దాని పేరును ”డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా”గా మార్చారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేయనుంది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, నెల రోజుల్లోగా తుది నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వం కోరింది. సూచ
Date : 19-05-2022 - 2:58 IST -
Old Congressmen: గుర్తుకొస్తున్నారు.!
సమైఖ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదికగా రాజకీయ అడుగులు వేస్తున్నారు.
Date : 19-05-2022 - 2:41 IST -
R Krishniah : జగన్ `సోషల్ యాత్ర` స్పెషల్
మరోసారి సీఎం కావడానికి సోషల్ ఇంజనీరింగ్ ను ఏపీ సీఎం జగన్ నమ్ముకున్నారు. అందుకే, చంద్రబాబుకు అండగా ఉండే సామాజికవర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు.
Date : 19-05-2022 - 1:57 IST -
Lokesh On Roads: ఏపీ రోడ్లపై చినజీయర్ సెటైర్లు.. పాలకులకు ఇప్పుడైనా అర్థమౌతోందా..?: లోకేశ్
ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని...అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై టీడీపీ,జనసేనలు నిరసనలు కూడా చేపట్టాయి.
Date : 19-05-2022 - 1:42 IST -
Chandrababu Naidu : ఏజ్ గేమ్, 72లో 27.!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వయస్సును పదేపదే వైసీపీ ప్రస్తావిస్తోంది
Date : 19-05-2022 - 12:58 IST -
Mahanadu Menu: గట్టిగానే వడ్డిస్తున్నారుగా.. మహానాడులో పెట్టే మెనూ ఇదే
ఒంగోలులో టీడీపీ నిర్వహించే మహానాడు కోసం గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం నోరూరించే వంటకాలు ప్రిపేర్ చేయిస్తున్నారు.
Date : 19-05-2022 - 10:20 IST -
Ali: రాజ్యసభ ఆటలో ‘అలీ’
ప్రముఖ తెలుగు హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సీటు దక్కుతుందని భావించాడు.
Date : 18-05-2022 - 5:10 IST -
CBN Kadapa Tour : జగన్ అడ్డాలో బాబు హవా
ఏపీ సీఎం జగన్ అడ్డా కడప జిల్లాపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కన్నేశారు. ఈసారి కడప జిల్లాలోని కనీసం సగం నియోజకవర్గాల్లో పాగా వేయాలని మాస్టర్ స్కెచ్ వేశారు. ఆ మేరకు ఇప్పటి నుంచే ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళుతున్నారు.
Date : 18-05-2022 - 2:57 IST -
TDP Mahanadu 2022 : మహానాడు వేదిక ఫిక్స్
మహానాడు వేదిక ఫిక్స్ అయింది. రైతులు ముందుకు రావడంతో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది.
Date : 18-05-2022 - 1:00 IST -
AP EAPCET 2022-23 : ఏపీలో ఇంటర్ వెయిటేజ్ రద్దు
ఇంజినీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన AP EAPCET 2022-23 కోసం ఇంటర్ మార్కుల వెయిటేజీని ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. EAPCETలో పొందిన మార్కులకు 100% వెయిటేజీ ఇవ్వబడుతుంది.
Date : 18-05-2022 - 12:35 IST -
Joel Reefman : ఆంధ్రా, అమెరికా అనుబంధం
వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టడంలో ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జోయెల్ రీఫ్మాన్ ప్రశంసించారు.
Date : 18-05-2022 - 12:33 IST