Andhra Pradesh
-
Andhra Pradesh: టీటీడీలో కొత్త గాలి.. పర్యావరణానికి అనుకూలం, ఇంధనంలో పొదుపు మార్గం
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణానికి అనుకూలమైన గాలి వీచేలా ఏర్పాట్లు చేయబోతోంది. దీనికోసం పాత ఫ్యాన్లను తీసేసి.. కొత్త బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చబోతోంది. గెస్ట్ హౌస్ లు, ఆఫీసులలోనూ కొత్త ఫ్యాన్లను అమర్చుతారు. ఇవి మెరుగ్గా పనిచేయడంతోపాటు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని టీటీడీ చెబుతోంది. టీటీడీ చెబుతున్న బీఎల్డీసీ
Published Date - 09:54 AM, Sat - 5 March 22 -
KA Paul : జనసేనానికి ‘ప్రజాశాంతిపార్టీ’ బంపరాఫర్
ఏపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని టీడీపీ భావిస్తోంది. ఆ కోణం నుంచి మిగిలిన విపక్షాలను కూడా సిద్ధం చేస్తోంది.
Published Date - 04:09 PM, Fri - 4 March 22 -
Polavaram Project: ఆంధ్ర జీవనాడి.. పోలవరం పురోగతి భేష్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు పేట-1 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర షె
Published Date - 03:20 PM, Fri - 4 March 22 -
AP And TS: గెలిస్తే అమరావతి, ఓడితే హైదరాబాద్.!
విభజిత ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాన పార్టీల చీఫ్ లు సవతి ప్రేమను కనబరుస్తున్నారు
Published Date - 02:12 PM, Fri - 4 March 22 -
AP Special Status : ‘మూడు’తో ముంచుడే.!
ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం గెలుపు ఓటములను నిర్ణయిస్తోంది. ఆ అంశం మిగిలిన వాటిని కాదని ఓటర్లపై బాగా ప్రభావం చూపుతుంది.
Published Date - 01:02 PM, Fri - 4 March 22 -
Andhra Pradesh Capital: త్వరలోనే మూడు రాజధానుల బిల్లు.. మంత్రి బొత్స సంచలనం..!
అమరావతి రాజధాని విషయంలో తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు పై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట
Published Date - 11:16 AM, Fri - 4 March 22 -
TDP Polit Bureau : అసెంబ్లీ’ శాశ్వత బహిష్కరణ ?
`మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా..` అంటూ గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చంద్రబాబు బయటకు వెళ్లాడు.
Published Date - 05:24 PM, Thu - 3 March 22 -
YS Viveka Case : వివేక హత్యలో జగమంత కుటుంబం?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ ఛాలెంజ్ గా తీసుకుంది. లాజికల్ కంక్లూషన్ కు వచ్చేసింది.
Published Date - 03:52 PM, Thu - 3 March 22 -
Amaravathi : అమరావతికి హైకోర్టు బాసట
అమరావతి రాజధాని విషయంలో శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సున్నితమైన సంఘర్షణ కొనసాగుతోంది.
Published Date - 01:31 PM, Thu - 3 March 22 -
Nandamuri Family : ‘నందమూరి’పై ‘మహా’ఎత్తుగడ
నందమూరి ఫ్యామిలీని ఒక వేదికపైకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాస్టర్ స్కెచ్ వేస్తున్నాడు.
Published Date - 01:06 PM, Thu - 3 March 22 -
Election Strategy : టీడీపీ `ముందస్తు` ప్రిపరేషన్
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి సీఎం జగన్ ఎలక్షన్లకు వెళ్తారా?
Published Date - 11:33 AM, Thu - 3 March 22 -
PK Tweet : పవన్ ‘యుద్ధం ట్వీట్ ‘ప్రకంపన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయని అంటుంటారు. అలాంటిది ఆయన నుంచి కానీ, ఆయన పేరు మీద కానీ ఏది వచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.
Published Date - 09:29 PM, Wed - 2 March 22 -
YS Jagan : టీడీపీ కోణంలో ‘ఆయనో’ నేరసామ్రాట్!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ కేసు జగన్మోహన్ రెడ్డిని నిద్రలేకుండా చేస్తోంది.
Published Date - 04:06 PM, Wed - 2 March 22 -
Viveka Murder Case: సీబీఐ లీక్స్ పేరుతో.. టీడీపీ జగన్కు మేలు చేస్తుందా..?
ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపుతిప్పుతున్న సంగతి తెలిసిందే. వివేకా మర్డర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే కొద్ది రోజులుగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు లీకులు అంటూ ఎల్లో మీడియా రోజుకో కథనాన్ని ప్రచురిస్తుంది. ఈ క్రమంలో వివేకా హత్య కేసుకు సంబంధించి అసల
Published Date - 01:19 PM, Wed - 2 March 22 -
Central Schemes: సెంట్రల్స్ స్కీమ్స్ డైవర్ట్.. ఆ పథకాల పరిస్థితేమిటో!
రోజువారీ పరిపాలన వ్యవహారాలకే ఫండ్స్ లేక ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రభుత్వం సెంట్రల్ స్కీమ్స్ అమలును ఎంతవరకు చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది.
Published Date - 12:51 PM, Wed - 2 March 22 -
Gannavaram: ఇంట్రస్టింగ్గా మారిన గన్నవరం పాలిటిక్స్.. వంశీని ఓడించేదుకు టీడీపీ వ్యూహం..?
ఆంధ్రప్రదేశ్లో గన్నవరం పాలిటిక్స్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో అంటే 2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించిన వైసీపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశంపార్టీకి, అధిన
Published Date - 10:39 AM, Wed - 2 March 22 -
YS Sunitha : టీడీపీ రూట్ లో వివేక కుమార్తె సునీత.!
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత, టీడీపీ వాదన ఒకేలా ఉంది.
Published Date - 05:17 PM, Tue - 1 March 22 -
Fishing Harbour : 60వేల ఉద్యోగాలకు జగన్ ప్లాన్
ఓడరేవుల రూపంలో ఒకేసారి 60వేల మందికి ఉపాథి కల్పించడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడు.
Published Date - 04:27 PM, Tue - 1 March 22 -
Nara Lokesh: దళితవర్గంపై ‘జగన్’ దమనకాండ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలు సామాజికవర్గ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండకి హద్దే లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:48 PM, Tue - 1 March 22 -
TDP vs YSRCP: జగన్ బిగ్ మిస్టేక్.. చంద్రబాబుకు ఆయుధం దొరినట్టేనా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై కీలక ఆరోపణలు చేశారు. ఇటీవల వివేకా హత్యకు సంబంధించి, బయటకు వస్తున్న అన్ని వాంగ్మూలాలు జగనే దోషి అని స్పష్టం చేస్తున్నాయని
Published Date - 12:35 PM, Tue - 1 March 22