Andhra Pradesh
-
Pawan Kalyan : విపత్తు సమయంలో చిల్లర రాజకీయాలు : పవన్ కల్యాణ్
రాష్ట్రంలో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని వైసీపీ నాయకులకు సూచించారు.
Published Date - 09:11 PM, Wed - 4 September 24 -
CM Chandrababu : వరద ప్రాంతాల్లో నాలుగో రోజు సీఎం చంద్రబాబు పర్యటన
వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో జేసీబీలో ప్రయాణిస్తూ వరద బాధితులను పరామర్శించారు. ఆహారం, తాగునీరు అందుతుందా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Published Date - 07:33 PM, Wed - 4 September 24 -
Ys Jagan Visit Vijayawada: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న జగన్, ఆందోళనను వ్యక్తం చేశారు.
Published Date - 04:10 PM, Wed - 4 September 24 -
Pawan Kalyan : రూ. 6 కోట్ల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా..ఎవరు ఆపద లో ఉన్న తన వంతు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు
Published Date - 03:49 PM, Wed - 4 September 24 -
Floods in AP : వరదల్లో చనిపోయిన వారికీ ప్రభుత్వం తరుపు అంత్యక్రియలు – చంద్రబాబు
అత్యంత విషాదకర విషయం ఏంటి అంటే చనిపోయిన మృతదేహాలు వరదల్లో కొట్టుకురావడం అందర్నీ కలిచి వేస్తుంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Published Date - 03:27 PM, Wed - 4 September 24 -
Hydra In VIjayawada : విజయవాడ లోను ‘హైడ్రా’ తరహా వ్యవస్థ రావాల్సిందేనా..?
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థను విజయవాడ లో కూడా సీఎం చంద్రబాబు తీసుకరావాలని డిమాండ్ చేస్తున్నారు
Published Date - 02:07 PM, Wed - 4 September 24 -
AP High Court: వైసీపీ నేతలకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పలు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది . 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైఎస్ఆర్సిపి కి చెందిన పలువురు నేతలకు ముందస్తు బెయిల్ను నిరాకరించిన కోర్టు
Published Date - 01:11 PM, Wed - 4 September 24 -
Vijayawada Floods : వామ్మో ..విజయవాడ లో లీటరు వాటర్ బాటిల్ రూ.100, పాలు రూ.150
లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని బాధితులు వాపోతున్నారు
Published Date - 10:17 PM, Tue - 3 September 24 -
Pawan Kalyan : అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు – పవన్ క్లారిటీ
'నేనూ పర్యటించాలని అనుకున్నా. నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు. నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు
Published Date - 10:06 PM, Tue - 3 September 24 -
Vijayawada Floods: వరద బాధితులకు విరాళాలు కోరిన సీఎం చంద్రబాబు
వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమకు చేతనైనంతలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకరించాలని బహిరంగ ప్రకటనలో కోరారు. ఈ వినాశకరమైన పరిస్థితిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.
Published Date - 09:20 PM, Tue - 3 September 24 -
Roja : ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: రోజా
ఈ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
Published Date - 06:11 PM, Tue - 3 September 24 -
NTR- Lokesh : జూ. ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్
ఎన్టీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు
Published Date - 06:10 PM, Tue - 3 September 24 -
Vijayawada Floods : విజయవాడ వరదల్లో పెయిడ్ య్యూటూబ్ ఛానెల్స్..!
74 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి గత రెండు రోజులుగా సరైన విశ్రాంతి, నిద్ర లేకుండా పని చేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలుస్తున్నారు.
Published Date - 06:08 PM, Tue - 3 September 24 -
Kadambari Jethwani Issue : జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా..? – షర్మిల ఫైర్
జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించింది
Published Date - 05:34 PM, Tue - 3 September 24 -
CM Chandrababu : అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు.
Published Date - 02:39 PM, Tue - 3 September 24 -
Vijayawada Floods: విజయవాడలో మంత్రి నారాయణ పర్యటన, 3 లక్షల వాటర్ బాటిళ్ల పంపిణీ
విజయవాడలో వరద ప్రాంత బాధితులను పరామర్శించారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆహార ప్యాకెట్లు, పండ్లు, బాటిల్ వాటర్ సహా నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు మంత్రి పొంగూరు నారాయణ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధితులకు ముమ్మరంగా ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Published Date - 01:56 PM, Tue - 3 September 24 -
Floods : కష్టాల్లో ఉన్న ప్రజలకు మరింత కష్టాలు తెస్తున్న కేటుగాళ్లు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఐతవరం వద్ద పదుల సంఖ్యలో టూ వీలర్స్ , కార్లు వరద బురదలో కూరుకుపోయాయి
Published Date - 12:49 PM, Tue - 3 September 24 -
AP Rains : అమావాస్య గండం నుంచి గట్టెక్కుతున్న బెజవాడ
ఇప్పుడిప్పుడే అమావాస్య గండం నుంచి విజయవాడ గట్టెక్కుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి తగ్గుతూ వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 8.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 18 గంటల్లో రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 12:08 PM, Tue - 3 September 24 -
Heavy Rains: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..!
తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Published Date - 09:36 AM, Tue - 3 September 24 -
Floods in Telugu States : టాలీవుడ్ హీరోలపై మండిపడుతున్న తెలుగు ప్రజలు
హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు..మరో జనాలు ఆపద లో ఉంటె వారు ఏంచేస్తున్నారు..? సాయం చేయడం కాదు కదా..అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే...తమవంతు సాయం చేద్దాం..అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు
Published Date - 06:30 AM, Tue - 3 September 24