Andhra Pradesh
-
MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఇళ్లల్లో ఈడీ సోదాలు
ED Raids : విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పైనే ఈడీ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది
Date : 19-10-2024 - 7:28 IST -
AP Politics : వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందా..?
AP Politics : అధికారంలో చేతిలో ఉందికదా అని అప్పుడు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తే.. ఇప్పుడు కష్టాలు తప్పవన్నట్లుంది కొందరి వైసీపీ సీక్రెట్ ఏజెంట్ల పరిస్థితి. వైసీపీ నీడలో వేరే పార్టీ రంగు కప్పుకొని స్వామి (అధినేత) తృప్తి కోసం విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయడం వారికి జైలు జీవితాన్ని తెచ్చిపెట్టింది. తీరా నమ్ముకున్న స్వామి ఏమైనా ఆదుకుంటాడా.. అనుకుంటే.. అదీలేదు.. దీంతో వైసీపీ స
Date : 19-10-2024 - 5:53 IST -
Visakha Sarada Peetham : విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ..
Visakha Sarada Peetham : విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది
Date : 19-10-2024 - 5:43 IST -
Chandrababu : హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత మాదే – సీఎం చంద్రబాబు
Chandrababu : 2027కి బులెట్ రైలు సైతం అమరావతి-హైదరాబాద్-చెన్నై-బెంగుళూరు మీదుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లూ నిర్మాణ పనులు జాప్యం వల్ల అమరావతిపై 7 వేల కోట్ల అదనపు భారం పడనుందని వాపోయారు
Date : 19-10-2024 - 4:57 IST -
Nara Lokesh: 100 రోజుల్లో విశాఖ టీసీయస్ కు శంకుస్థాపన
Nara Lokesh: విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెంటర్ శంకుస్థాపన 100 రోజుల్లో జరిగే ప్రకటన చేశారు మంత్రి నారా లోకేశ్. విశాఖలో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ, టీసీఎస్ ఎంట్రీ ఐటీ రంగానికి గేమ్ చేంజర్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. శుక్రవార
Date : 19-10-2024 - 4:43 IST -
YS Jagan : ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు..
YS Jagan : ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.
Date : 19-10-2024 - 2:28 IST -
Kommareddy Pattabhi: తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్కు ₹12.85 కోట్ల ఖర్చా?
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, విలాసాలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, జగన్ విలాసాలకు నిదర్శనంగా తాడేపల్లి మరియు రుషికొండ ప్యాలెస్లను చాటించారు. “బాత్టబ్లు, కబోర్డ్లు, మసాజ్ టేబుళ్ల వరక
Date : 19-10-2024 - 1:58 IST -
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ను వైసీపీ లైట్ తీసుకుందా..?
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయి 24 గంటలు దాటినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మౌనం వహిస్తోంది. అనిల్ అరెస్ట్ అతని వైరల్ వీడియోలను అనుసరించింది, దీనిలో అతను చంద్రబాబు నాయుడు (CBN), పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వారి జీవిత భాగస్వాములపై ప్రతిపక్ష నాయకులపై చాలా అవమానకరమైన, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు.
Date : 19-10-2024 - 1:42 IST -
Duvvada Srinivas : ఇక దువ్వాడ రాజకీయ జీవితం కంచికేనా..?
Duvvada Srinivas : ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలను కోల్పోయిన దువ్వాడ, దూకుడు స్వభావంతో రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ వివాదాలు, ప్రేమ వ్యవహారాలు వంటి అంశాలతో ఆయన ప్రస్తుతం "మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్" గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయన పేరు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తున్నది.
Date : 19-10-2024 - 12:26 IST -
AP Ration Cards: సామాన్యులకు ప్రభుత్వం తీపి కబురు.. ఇకపై అవన్నీ సబ్సిడీ లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్కార్డులు ఉన్నవారికి మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వంటనూనెలను తక్కువ ధరలతో అందించాలన్న నిర్ణయం తీసుకుంది. పామాయిల్ లీటరు 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు 124 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వంటనూనెల దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. వారు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినంత స్
Date : 19-10-2024 - 12:19 IST -
CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రక్రియలో విద్యా వాలంటీర్ల నియామకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత
Date : 19-10-2024 - 11:38 IST -
AP Free Sand : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి
AP Free Sand : పూర్వం, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
Date : 19-10-2024 - 10:21 IST -
Drone Summit : 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’.. ఎందుకో తెలుసా ?
మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు.
Date : 19-10-2024 - 10:07 IST -
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
Date : 19-10-2024 - 9:40 IST -
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్
Date : 19-10-2024 - 9:28 IST -
Agniveer : ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం
అంటే 13 జిల్లాల అభ్యర్థులకే(Agniveer) అవకాశం ఉంది.
Date : 19-10-2024 - 9:13 IST -
అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు – చంద్రబాబు
TDP Membership : గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు
Date : 18-10-2024 - 8:24 IST -
Nara Lokesh : స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు – లోకేష్
School Maintenance : కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన కాంపోజిట్ గ్రాంట్లను, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణ నిధుల కొరత నెలకుంది
Date : 18-10-2024 - 8:11 IST -
CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్
CM Chandrababu : త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్ఆర్సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
Date : 18-10-2024 - 3:23 IST -
Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
Date : 18-10-2024 - 3:11 IST