Andhra Pradesh
-
Weather Report: వాతావరణశాఖ అంచనాలు తారుమారు.. మాయమైన ‘రెడ్ అలర్ట్’
చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న ‘ఆరెంజ్’ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అది ‘రెడ్ అలర్ట్’గా మారింది. 16న కూడా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించబడినా, నగరంలో చాలాచోట్ల వర్షాలు లేకపోవడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాయుగుండం బలహీనపడి, తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు ఉత్తరంగా తీరం దాటింది. ఆ తర
Date : 18-10-2024 - 2:17 IST -
CM Chandrababu : అనేక మంది ప్రధానులు వచ్చినా…ప్రపంచంలో భారత దేశాన్ని బ్రాండ్ చేసింది మోడీనే: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ధృడమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్ పాలిటిక్స్, ప్రత్యేక ఆకర్షణ, కమ్యునికేషన్ ఆయనను సక్సెస్ గా మారుస్తున్నాయని సిఎం అన్నారు. అనేక మంది ప్రధానులు వచ్చినా....ప్రపంచంలో భారత దేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోడీనే అంటూ ప్రశంసించారు..
Date : 18-10-2024 - 12:48 IST -
Lovers Suicide: గుంటూరులో దారుణం.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
Lovers Suicide: గుంటూరు జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనలో ఒక ప్రేమజంట రైలుకు కొట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన 22 ఏళ్ల దానబోయిన మహేశ్ మరియు నందిగామ మండలం రుద్రవరానికి చెందిన 21 ఏళ్ల నండ్రు శైలజగా గుర్తించారు. మహేశ్ డిప్లొమా పూర్తిచేసి, రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక మొబైల్ స్టోర్లో పని చేయడం ప్రారంభించాడు. అక్కడే శైలజతో ఆయన పరిచయం ఏర్పడింది,
Date : 18-10-2024 - 12:39 IST -
AP Politics : అందుకు.. విజయసాయి రెడ్డి సంతోషంలో ఉన్నాడా..?
AP Politics : అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎంతటివారికైనా ఇది వర్తిస్తుంది. వైసీపీ హయాంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Date : 18-10-2024 - 12:21 IST -
Kodali Nani: కొడాలి నానికి వైయస్ జగన్ చెక్ పెట్టారా?
Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో అప్పట్లో చర్చకు గురయ్యారు. ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి నాయకులపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. కమ్
Date : 18-10-2024 - 12:07 IST -
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో విడుదల
APSRTC: ఏపీ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో ఎంఎస్ నంబర్ 39 పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, ఏపీఎస్ ఆర్టీసీ (ప్రభుత్వ సేవల్లో ఉద్యోగులను విలీనం చేయడం) చట్టం-2019లోని నిబంధనలకు అనుగుణంగా “ప్రజా రవాణా శాఖ”గా నిర్ణయించబడినట్లు తెలిపారు. 2020 జనవరి 1 నుండి, ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యారని స్పష్టంగా పేర్కొన్న
Date : 18-10-2024 - 11:38 IST -
Ragging Culture: కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం..!
Ragging Culture: రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు.
Date : 18-10-2024 - 10:57 IST -
Nara Lokesh: నేడు విశాఖ కోర్టుకు నారా లోకేష్
Nara Lokesh: ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకొని, పార్టీ కార్యాలయంలో బస చేస్తున్నారు. “చినబాబు చిరుతిండి ఖర్చు.. 25 లక్షలండి” పేరుతో సాక్షి పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ 12వ అదనపు జిల్లా న్య
Date : 18-10-2024 - 10:41 IST -
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..
CM Chandrababu: నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయపార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైనప్పుడు సమయం కేటాయించడం తెలిసిందే. ఈ రోజు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత
Date : 18-10-2024 - 10:13 IST -
Flexi, posters : ఫ్లెక్సీలు, పోస్టర్ల నిషేధం .. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం: మంత్రి నారాయణ
Flexi, posters : పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినా.. ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు.
Date : 17-10-2024 - 9:25 IST -
Minister Lokesh : 25న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి లోకేశ్
Minister Lokesh : నవంబర్ 1 వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా పలు కాన్ఫరెన్స్లలో పాల్గొననున్నారు. నవంబర్ 1న శానిఫ్రాన్సిస్కోలో జరగనున్న 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్లో ఏపీలో పెట్టుబడుల పై అనువైన అవకాశాలను వివరించనున్నారు.
Date : 17-10-2024 - 8:47 IST -
Attack on TDP office : సజ్జల పై పోలీసుల ప్రశ్నల వర్షం..నాకు తెలియదు..గుర్తులేదు
TDP Office attack case : మంగళగిరి గ్రామీణ పీఎస్ సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం ఆయనను 38 ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు
Date : 17-10-2024 - 7:16 IST -
IAS officers : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్లు..త్వరలో పోస్టింగ్లు..!
IAS officers : అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు.
Date : 17-10-2024 - 5:38 IST -
Dharmana Prasada Rao : ధర్మాన మౌనం వెనుక ఉన్న సంగతేంటి..!
Dharmana Prasada Rao : నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు అనేక ముఖ్యమంత్రుల క్యాబినెట్లో కీలక శాఖలను నిర్వహించిన ఈ నేత, నాలుగు దశాబ్ధాల విస్తారమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు. విభిన్న హోదాల్లో, ధర్మాన సాధారణంగా పనిచేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు.
Date : 17-10-2024 - 4:52 IST -
YS Jagan : వైసీపీ వర్క్షాప్లో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : గురువారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్లో వైఎస్ జగన్ పాల్గొని, పార్టీ బలాన్ని పెంచుకునే అంశాలను వివరించారు. 15 సంవత్సరాలలో పార్టీ యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. “మనం పార్టీగా ఎంతటి సమర్థతతో ముందుకు సాగుతున్నామనేది ఎంతో ముఖ్యమైంది. అర్ధవంతమైన ఫలితాలను సాధించాలంటే, ఆర్గనైజ్గా పనిచేయాలన్నారు.
Date : 17-10-2024 - 4:20 IST -
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ సమయం
CM Chandrababu : చంద్రబాబు ఎక్స్ వేదికగా.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను బహిరంగంగా ఆహ్వానించారు. "గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలు & పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త ఉత్తమ విధానాలతో ఓపెన్గా ఉంది. మీకు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ పరిచిన మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. APలో, వ్యాపార అనుకూల రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిభావ
Date : 17-10-2024 - 4:01 IST -
TDP కి భారీ షాక్.. వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి
TDP : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి..టీడీపీ పార్టీని కాదని జగన్ పార్టీ లో చేరి అందరికి షాక్ ఇచ్చాడు.
Date : 17-10-2024 - 3:47 IST -
TDP Leader Khadar Basha Video Leak : మరో టీడీపీ నేత రాసలీలలు వైరల్ ..
TDP Leader Khadar Basha : అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో
Date : 17-10-2024 - 2:51 IST -
AP Ministers: బీసీలకు కవచం గా మారిన రక్షణ చట్టం : ఎపి మినిస్టర్స్
AP Ministers: ఆంధ్ర ప్రదేశ్లో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడం లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తెలిపారు. ఈ చట్టం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటి విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయ
Date : 17-10-2024 - 12:15 IST -
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ
Date : 17-10-2024 - 11:58 IST