Andhra Pradesh
-
TTD : తిరుమల ఘాట్ రోడ్డు ధ్వంసం.. రంగంలోకి ఐఐటీ ఢిల్లీ బృందం!
తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన నగరానికి ఒక కిలోమీటరు దూరంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Date : 01-12-2021 - 5:07 IST -
జగన్ కు ఉద్యోగుల అల్టిమేటమ్
కోవిడ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకుండా ఫుల్ సాలరీ తీసుకున్నారు. కొందరు మాత్రమే కోవిడ్ విధులను నిర్వహించారు.
Date : 01-12-2021 - 4:26 IST -
AP Literacy: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలి – సీఎం జగన్
రాష్ట్రంలో 100% అక్షరాస్యత మాత్రమే కాకుండా 100% గ్రాడ్యుయేషన్ రేటు కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Date : 01-12-2021 - 4:06 IST -
Special Status : ప్రత్యేక హోదాపై లోక్ సభలో ఎంపీల మౌనం
ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ ఏపీ ఎంపీలు లోక్ సభలో శ్రోతలు మాదిరిగా ఉండిపోయారు.
Date : 01-12-2021 - 3:47 IST -
Prashant Kishore : ఏపీ, తెలంగాణ బరిలో “SP, BSP, TMC “: పీకే నార్త్ ఆపరేషన్
ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీలు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలి అనే దానిపై సర్వేలను చేయించుకుంటున్నాయని తెలుస్తోంది.
Date : 01-12-2021 - 12:27 IST -
Tiruchanur : తిరుచానురులో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
Date : 01-12-2021 - 11:39 IST -
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు!
ఓమిక్రాన్ వేరియంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా COVID-19 కోసం రాష్ట్రంలోని విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించడానికి ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది.
Date : 01-12-2021 - 11:09 IST -
Seshadri : శేషాద్రి మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు : సీజేఐ రమణ
తిరుపతి: టిటిడి ఓఎస్డి డాలర్ శేషాద్రి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం తిరుపతిలో జరిగాయి.
Date : 01-12-2021 - 10:40 IST -
Leopard : చిరుత అనుమానాస్పద మృతి…ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు…?
పుంగనూరు పరిధిలోని పెద్దపంజాణి మండలంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Date : 01-12-2021 - 10:39 IST -
పాత భవనాలకు “రుసుం”పై మాస్టర్ ప్లాన్
ఏపీ ప్రజలకు మరో భారీ షాక్ జగన్ సర్కార్ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత భవనాలపై ఏ విధంగా రుసుం వసూలు చేయాలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Date : 30-11-2021 - 4:08 IST -
Green Tax : ఏపీ సర్కార్ మరో పన్నుల బాదుడు?
వాహనదారుల నుంచి ఏపీ ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వసూలు చేయాలని చూస్తోంది. కొత్త విధానం తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
Date : 30-11-2021 - 4:00 IST -
Vijay Sai Reddy : ఏపీకి వరద సాయం కింద రూ.1000 కోట్లు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు రాయలసీమ జిల్లాలలో పాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది.
Date : 30-11-2021 - 12:06 IST -
AP On Omicron: కరోనా కొత్త వేరియంట్ “ఓమిక్రాన్” పై ఏపీ ప్రభుత్వం అలెర్ట్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Date : 29-11-2021 - 9:47 IST -
AP Flood Relief: వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
వరద బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు.
Date : 29-11-2021 - 9:21 IST -
3 Capitals AP : మూడు రాజధానుల కేసు 27కి వాయిదా
ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని హైకోర్టు పూర్తి బెంచ్ గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్న 2021 నాటి A.P. వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు రద్దు బిల్లుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి మూడు రాజధానుల కేసులను డిసెంబర్ 27కి వాయిదా వేసింది.
Date : 29-11-2021 - 4:53 IST -
Kotamreddy Sridhar Reddy : వైసీపీలో “కోటంరెడ్డి” కలకలం..జై అమరావతి నినాదం..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్యతిరేకంగా నడిచాడు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపాడు.
Date : 29-11-2021 - 1:17 IST -
Biswabhusan Harichandan : ఏపీ గవర్నర్ కి మళ్ళీ అస్వస్థత
కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Date : 29-11-2021 - 11:38 IST -
Video : నిండుకుండలా సోమశిల. గేట్లు ఎత్తివేత
రాయలసీమ జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురవడం కారణంగా సోమశిల జలాశయం నికి మెల్లమెల్లగా వరద పెరగడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు 115000 వేల క్యూసెక్కుల నీళ్ల ను విడుదల చేయడం జరిగింది ప్రాజెక్టులోకి 95 వేల క్యూసెక్కుల వాటర్ చేరడం జరుగుతుంది..
Date : 29-11-2021 - 11:20 IST -
AP Rains : గుంటూరులో భారీ వర్షం..నీటమునిగిన పంట పొలాలు
గుంటూరు : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Date : 29-11-2021 - 10:58 IST -
Dollar Seshadri : డాలర్ శేషాద్రి ప్రస్ధానం… గుమస్తా నుంచి OSDగా…!
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు.
Date : 29-11-2021 - 10:54 IST