Andhra Pradesh
-
Vijayasai Reddy : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై..?
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నానునని.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతికి సదా కృతజ్ఞుడిననని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
Date : 24-01-2025 - 7:06 IST -
Davos : టీడీపీ దావోస్ టూర్ పై పవన్ పంచ్ లు.. ఛీ ఎంతకు దిగజారారు రా.. !
Davos : పెట్టుబడుల తీస్కుని రాలేదని టీడీపీ దావోస్ టూర్ పై పంచ్ లు వేసిన డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్’ అనే క్యాప్షన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను
Date : 24-01-2025 - 5:41 IST -
Birthday Celebrations : ఆ వార్త నన్ను మనస్థాపానికి గురి చేసింది : నారా లోకేశ్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను.
Date : 24-01-2025 - 4:41 IST -
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.
Date : 24-01-2025 - 4:15 IST -
AP Government : ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధుల విడుదల
ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయడంపై మైనారిటీ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు.
Date : 24-01-2025 - 4:00 IST -
Sharadha peetham : విశాఖ శారదా పీఠానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 24-01-2025 - 3:13 IST -
Capital : అప్పటిలోగా అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం అని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందన్నారు.
Date : 24-01-2025 - 2:57 IST -
Lokesh Birthday : ఇది కదా లోకేష్ మానవత్వం అంటే..!!
Lokesh Birthday : సాధారణంగా ఏ రాజకీయ నేతైనా తమ బర్త్ డే వచ్చిందంటే లక్షలు ఖర్చు చేసి పబ్లిసిటీ చేయించుకుంటారు
Date : 24-01-2025 - 2:52 IST -
Gudivada : గుడివాడలో పేట్రేగిపోతున్న తులసిబాబు
Gudivada : కామేపల్లి తులసీబాబు ఇప్పుడు గుడివాడ(Gudivada)లో అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు
Date : 24-01-2025 - 12:28 IST -
YCP : వెయ్యి కోట్లు కొట్టేసిన బినామీ..తలపట్టుకున్న వైసీపీ లీడర్..?
YCP : షాక్ అంటే మాములు షాక్ కాదు ఏకంగా వెయ్యి కోట్లు కొట్టేసి అందుబాటులో లేకుండా పోయాడు
Date : 24-01-2025 - 12:05 IST -
Warm & Wonderful : లోకేష్ ఒక్క ట్వీట్ తో వార్ తగ్గించాడు
Warm & Wonderful : వీరిద్దరి ట్వీట్స్ ...ప్రేమాభిమానాలు వారిమధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పకనే చెప్పాయి
Date : 24-01-2025 - 11:39 IST -
CM Chandrababu : ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో భేటీ..
CM Chandrababu : దావోస్లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు, అభివృద్ధి పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు
Date : 24-01-2025 - 11:34 IST -
MOU : ఏపీ ఒక్క ఎంవోయూ కూడా ఎందుకు చేసుకోలేదు..?
Davos Tour : ఒక్క సంస్థతో కూడా ఎంవోయూ చేసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నలు సంధిస్తున్నాయి
Date : 23-01-2025 - 7:29 IST -
Davos : చంద్రబాబు దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసమా..? వీళ్ళవి నోరులేనా..?
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు & లోకేష్ బృందం (Chandrababu & Lokesh) దావోస్ పర్యటన(Davos Tour)కు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజులకు పైగా సాగిన ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి మెర్ఎస్కే వంటి సంస్థలతో కలిసి చర్చలు జరిపారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటన సక్సెస్
Date : 23-01-2025 - 6:56 IST -
Harish Kumar Gupta : ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా.. చంద్రబాబు రాగానే కీలక ప్రకటన
అయితే ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు.
Date : 23-01-2025 - 2:18 IST -
Davos : నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రం: లోకేశ్
టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయమని లోకేశ్ కోరారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయాలన్నారు.
Date : 23-01-2025 - 12:38 IST -
Republic Day 2025 : గణతంత్ర పరేడ్లో ఏపీ శకటం
Republic Day 2025 : దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కగా, తెలంగాణకు ఈసారి అవకాశం దక్కలేదు
Date : 23-01-2025 - 12:30 IST -
Davos : పారిశ్రామిక దిగ్గజాలను ‘ఆహా’ అనిపిస్తున్న‘అరకు’ సువాసనలు
Davos : దావోస్లోని ఏపీ పెవిలియన్ (Davos AP Pavilion) దగ్గర ప్రత్యేక ఆకర్షణగా అరకు కాఫీ(Araku coffee) నిలుస్తున్నది
Date : 23-01-2025 - 11:13 IST -
Garlic Price : వెల్లుల్లి కిలో రూ.450.. ధర ఎందుకు పెరిగింది ? ఎప్పుడు తగ్గుతుంది ?
వెల్లుల్లి(Garlic Price) పంట మన దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగు అవుతోంది. దీని తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయి.
Date : 23-01-2025 - 10:34 IST -
Political Legacy : లోకేశ్ రాజకీయ వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలతో(Political Legacy) పాటు వ్యాపారాలు, సినిమాలు, కుటుంబం ఇలా ఎక్కడైనా వారసత్వం అనేది అస్సలు ఉండదని.. వాటన్నింటిలో వారసత్వం ఉంటుందనే ఆలోచనే సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 23-01-2025 - 9:00 IST