Andhra Pradesh
-
Upasana : అయ్యప్ప మాలలో కడప దర్గాకు రామ్చరణ్.. విమర్శలపై ఉపాసన రియాక్షన్
రామ్చరణ్(Upasana) తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తారని ఉపాసన వెల్లడించారు.
Published Date - 03:17 PM, Wed - 20 November 24 -
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?
వల్లభనేని వంశీపై మట్టి తవ్వకాల సంబంధించి విజిలెన్స్ దర్యాప్తుతో పాటు కామెంట్స్పై లోకేశ్ స్పందించనున్నట్లు టీడీపీ నేతలు చెప్పినట్లుగా, వంశీపై చర్యలు చర్చలో ఉన్నాయి.
Published Date - 03:15 PM, Wed - 20 November 24 -
Jagan Assembly Membership: వైఎస్ జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాబోతుందా?
ఏపీలో వైసీపీ తప్ప కూటమికి మిగిలిన ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా లేదని అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పకుండా సభకు వెళ్తానని హామీ ఇచ్చారు.
Published Date - 03:08 PM, Wed - 20 November 24 -
RGV : వర్మకే ‘వణుకు’ పుట్టిస్తున్న బాబు..
RGV : తనకు తానే గొప్ప అని , తన ముందు అంత తక్కువే అని మెంటాల్టీ ఉన్న వ్యక్తి. ఒక్కప్పుడు చిత్రసీమలో వర్మ అంటే ఈ గౌరవమే వేరే లెవల్లో ఉండే..కానీ ఇప్పుడు వర్మ అంటే వాడో వెదవ అనే పేరు తెచ్చుకున్నాడు
Published Date - 03:08 PM, Wed - 20 November 24 -
AP New Roads Policy: ఇకపై రాష్ట్ర రహదారుల్లో కూడా మోగనున్న టోల్ చార్జీలు…
ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు వినూత్న విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్ల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచన ఉందన్నారు. అలాగే రాష్ట్ర రహదారుల్లో భారీ వాహనాలకు టోల్ వసూలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
Published Date - 02:12 PM, Wed - 20 November 24 -
AP Woman : ‘‘యజమాని చంపేసేలా ఉన్నాడు కాపాడండి..’’ కువైట్ నుంచి ఏపీ మహిళ సెల్ఫీ వీడియో
కాకినాడ జిల్లా యల్లమిల్లికి చెందిన కుమారికి(AP Woman) 19 ఏళ్ల క్రితం పెళ్లయింది.
Published Date - 01:31 PM, Wed - 20 November 24 -
AP Investments: రీస్టార్ట్ ఏపీ లో భాగంగా పలు కీలక పెట్టుబడులకు ఆమోదం…
కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేసింది, రీస్టార్ట్ ఏపీలో భాగంగా రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 10 భారీ పరిశ్రమల ఏర్పాటుతో 33,966 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
Published Date - 01:01 PM, Wed - 20 November 24 -
Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ఫిక్స్..
చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆయన హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా, ఏపీ నుంచి ముగ్గురు అధికారులు ముందుగా దావోస్ చేరి, ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జనవరిలో, చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు మరియు అధికారులు ఈ సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లనున్నారు.
Published Date - 11:45 AM, Wed - 20 November 24 -
AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్.. నెలాఖరులో మరో తుఫాను..!
AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
Published Date - 11:25 AM, Wed - 20 November 24 -
YSRCP : వైఎస్సార్సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 10:35 AM, Wed - 20 November 24 -
CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Published Date - 05:15 PM, Tue - 19 November 24 -
AP Assembly : నదుల అనుసంధానం జరిగితే నీటి సమస్య ఉండదు: సీఎం చంద్రబాబు
తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేశామని తెలిపారు. ఒకే రోజు 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించామని తెలిపారు.
Published Date - 04:25 PM, Tue - 19 November 24 -
YS Vivekananda Reddy: వివేకా హత్యా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి నోటీసులు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.
Published Date - 03:57 PM, Tue - 19 November 24 -
criminal case : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట..క్రిమినల్ కేసు ఎత్తివేత!
పవన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ అదే నెల 20వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు.
Published Date - 01:03 PM, Tue - 19 November 24 -
Diviseema Cyclone : దివిసీమ విషాదానికి 47 ఏళ్లు
Diviseema Cyclone : 1977 నవంబర్ 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు.
Published Date - 11:25 AM, Tue - 19 November 24 -
Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’గా కొండ్రు సంజయ్మూర్తి.. ఎవరు ?
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హోదాలో సంజయ్మూర్తి(Kondru Sanjay Murthy) గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వరకు కానీ కొనసాగే అవకాశం ఉంది.
Published Date - 09:16 AM, Tue - 19 November 24 -
Ramamurthy Naidu : ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు పెద్ద తప్పు చేసారా..?
Ramamurthy Naidu Dies : ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇంతవరకు కనీసం స్పందించలేదు.. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కావాలని చేయలేదా? లేకపోతే మనకెందుకులే అని వదిలేశారా...?
Published Date - 07:42 PM, Mon - 18 November 24 -
YS Sharmila Comments: మహిళలపై అఘాయిత్యాలలో ఏపీ ప్రథమ స్థానం.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
Published Date - 06:13 PM, Mon - 18 November 24 -
TTD : శ్రీవాణి ట్రస్టు రద్దు..టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.
Published Date - 05:28 PM, Mon - 18 November 24 -
Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల
ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు.
Published Date - 05:05 PM, Mon - 18 November 24