Andhra Pradesh
-
New Railway Line : ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. డీపీఆర్ సిద్ధం..
New Railway Line : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపిస్తోందన్నారు శ్రీనివాసవర్మ.
Date : 03-01-2025 - 9:49 IST -
Pawan Kalyan: ఆ విషయంలో నాకు కక్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవాలని సూచించారు.
Date : 02-01-2025 - 11:51 IST -
Pawan Kalyan : నాకు పుస్తకాలు ప్రాణం… జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి
Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
Date : 02-01-2025 - 9:37 IST -
Nara Lokesh : కోటిమంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా.. నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయం
Nara Lokesh : కోటిమంది పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, సార్వత్రికంగా ఈ సేవలను అందించే ప్రక్రియను ప్రారంభించారు.
Date : 02-01-2025 - 9:06 IST -
AP Cabinet Meeting : సంక్రాంతి తర్వాత మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ
AP Cabinet : సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Date : 02-01-2025 - 7:44 IST -
Tragic Incident : ఆ ఇంట విషాదాన్ని నింపిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్..
Tragic Incident : పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువకులు, దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
Date : 02-01-2025 - 6:32 IST -
Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!
Viral News : కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్స్టేషన్ వరకు చేరింది..
Date : 02-01-2025 - 5:10 IST -
Andhra Tourist Killed : గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
Andhra Tourist Killed : గోవాలోని ఒక రెస్టారెంట్లో డిసెంబర్ 29న అర్ధరాత్రి దిగారు. 31వ తేదీన ఆరుగురు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ పడడంతో, రెస్టారెంట్ నిర్వాహకులు వారిపై దాడికి పాల్పడ్డారు
Date : 02-01-2025 - 4:00 IST -
Earthquake : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూకంపం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది.
Date : 02-01-2025 - 3:58 IST -
Talliki Vandanam Scheme : రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ – కేబినెట్ నిర్ణయం
Thalliki Vandanam Scheme 2025 : వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు
Date : 02-01-2025 - 3:45 IST -
Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!
Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!
Date : 02-01-2025 - 3:07 IST -
AP High Court : బోరుగడ్డ అనిల్ కు బిగ్ షాకిచ్చిన హై కోర్టు.. !
పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Date : 02-01-2025 - 1:42 IST -
Ap Cabinet : మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం
రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది.
Date : 02-01-2025 - 1:20 IST -
YCP: కూటమిలో చిచ్చు పెడుతున్న వైసీపీ!
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులను ఇష్టానుసారం తిట్టిన నేతలను ఇప్పుడు బీజేపీ, జనసేన పార్టీలు చేర్చుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Date : 02-01-2025 - 12:45 IST -
YCP Comments : ‘కక్షే’ ఉంటె జగన్ ఇంతసేపా..? – చంద్రబాబు
YCP Comments : జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కక్ష సాధింపు రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ
Date : 02-01-2025 - 12:42 IST -
Ration Rice Scam Case : పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ
అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు.
Date : 01-01-2025 - 4:19 IST -
Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Date : 01-01-2025 - 10:14 IST -
Chandrababu Gift: మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు న్యూఇయర్ గిఫ్ట్
ఏపీలోని మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు కమీషన్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మద్యం విధానంపై అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలిపారు.
Date : 01-01-2025 - 6:30 IST -
NTR Bharosa Pensions : లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Date : 31-12-2024 - 2:51 IST -
Ration Rice Case : మాజీమంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్నినాని చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Date : 31-12-2024 - 12:53 IST