Andhra Pradesh
-
YSRCP : నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదు
ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే పోసానికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
Published Date - 03:39 PM, Sat - 16 November 24 -
Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు.
Published Date - 03:22 PM, Sat - 16 November 24 -
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
Published Date - 02:59 PM, Sat - 16 November 24 -
Edible Oils : ‘మలేషియా’ ఎఫెక్ట్.. వంట నూనెల ధరల మంట
దీన్నిబట్టి గత ఆరు నెలల వ్యవధిలో వంట నూనెల ధరలు(Edible Oils) ఎంతగా పెరిగిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు.
Published Date - 02:53 PM, Sat - 16 November 24 -
CM Chandrababu: సీఎం చంద్రబాబు కొత్త నినాదం.. ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సమస్య ప్రారంభమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘‘ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది, ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. కానీ ప్రస్తుతం బోర్డర్ లైన్లో జననాల రేటు ఉందని, ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్యలు వస్తాయని’’ అన్నారు.
Published Date - 02:44 PM, Sat - 16 November 24 -
Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్కు బయల్దేరారు.
Published Date - 12:51 PM, Sat - 16 November 24 -
YSRCP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా!
వైసీపీకి పెద్ద షాక్, 11 మంది కౌన్సిలర్లు రాజీనామా. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలు పంపారు.
Published Date - 12:50 PM, Sat - 16 November 24 -
Nara Ramamurthy Naidu: చంద్రబాబు తమ్ముడు ఆరోగ్య పరిస్థితి విషమం? బాబు ఢిల్లీ పర్యటన రద్దు, హైదరాబాద్కు లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసి, హైదరాబాద్ రాబోతున్నారు.
Published Date - 11:48 AM, Sat - 16 November 24 -
Vijayawada : యువతిని బెదిరించి రూ.1.25 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Criminals : ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను ముంబై పోలీస్ (Mumbai Police) అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మీకు వచ్చిన కొరియర్లో డ్రగ్స్ (Drugs), ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని.. అది చట్టరీత్య నేరమని యువతిని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు
Published Date - 11:41 AM, Sat - 16 November 24 -
Mahasena Rajesh : మహాసేన రాజేశ్ పై కేసు నమోదు
Mahasena Rajesh : సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి.. రాజేష్ తో పాటు ఆయన అనుచరులు
Published Date - 11:25 AM, Sat - 16 November 24 -
Ramoji Rao Birth Anniversary : మీడియా సామ్రాజ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చరిత్ర ఆయనది
Ramoji Rao Birth Anniversary : ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి తన జీవితాంతం వ్యతిరేకులతో పోరాడి, చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడేలా తనకంటూ ఓ లెజెండరీ పేరును సృష్టించుకున్న మీడియా దిగ్గజం రామోజీరావు జయంతి నేడు.
Published Date - 11:10 AM, Sat - 16 November 24 -
Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ
ప్రస్తుతానికి గోదావరి నుంచి పోలవరం ద్వారా ప్రకాశం బ్యారేజీ(Rivers Inter Linking) వరకు జలాలు వస్తున్నాయి.
Published Date - 09:59 AM, Sat - 16 November 24 -
Mega DSC : అతి త్వరలో ఏపీలో DSC నోటిఫికేషన్ – మంత్రి సవిత
Mega DSC : రెండు నెలల పాటు ఇవ్వనున్న ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.1,500 స్టైపెండ్, మెటీరియల్ కోసం మరో రూ.1000 అందజేస్తామని తెలిపారు
Published Date - 09:10 PM, Fri - 15 November 24 -
AP Govt ties: IIT మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు
AP Govt Ties : పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్లో నాణ్యత పెంచేలా సహకారం తీసుకోనుంది
Published Date - 09:01 PM, Fri - 15 November 24 -
Chandrababu : కేంద్ర మంత్రి నిర్మలాతో ముగిసిన చంద్రబాబు భేటీ
Chandrababu : ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ, ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన నిధుల విషయం కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది
Published Date - 07:44 PM, Fri - 15 November 24 -
AP Debits: ఆంధ్రప్రదేశ్ అప్పులు లెక్కలు తేల్చిన సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టం ఎక్కువని అన్నారు. అసెంబ్లీలో ఆయన అప్పుల లెక్కలు వెల్లడించారు, మొత్తం అప్పు ₹9 లక్షల కోట్లను మించిందని చెప్పారు.
Published Date - 04:50 PM, Fri - 15 November 24 -
NTPC Green Project In AP: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో వరం.. రూ.85 వేలకోట్లు పెట్టుబడి…
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టు ₹85 వేల కోట్లతో చేపట్టనుంది. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో (నవంబర్) శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 03:41 PM, Fri - 15 November 24 -
AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు
AP Assembly Sessions : జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని, తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్లైన్లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు
Published Date - 03:03 PM, Fri - 15 November 24 -
Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
Published Date - 02:41 PM, Fri - 15 November 24 -
NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు శుభవార్త… కొత్త పెన్షన్ దరఖాస్తుల ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభలో తాజా చర్చల అనంతరం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు.
Published Date - 12:56 PM, Fri - 15 November 24