Trending
-
PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 02-05-2025 - 1:56 IST -
Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?
దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని 'కాగ్' హెచ్చరించింది.
Date : 02-05-2025 - 1:32 IST -
Iron Sculptures : అమరావతి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఐరన్’ శిల్పాలు
దీంతో పాటు అమరావతి అక్షరాలు కూడా స్పెషల్ అట్రాక్షన్గా అందరీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిని ఐరన్ స్క్రాప్తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.
Date : 02-05-2025 - 1:29 IST -
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. వెలుగులోకి మరో కీలక విషయం!
దర్యాప్తు బృందం బైసరన్ లోయలో దాడి 3D మ్యాపింగ్, సంఘటనల పునర్నిర్మాణం చేసింది. దీని ద్వారా ఆయుధాలు బీటాబ్ లోయలో దాచబడ్డాయని తెలిసింది.
Date : 02-05-2025 - 1:22 IST -
Pak Citizens : మళ్లీ వాఘా సరిహద్దును తెరిచిన పాకిస్థాన్
భారత్ మొత్తం మూడు రకాల వీసాల వారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. కానీ, వీరికి ఉపశమనం ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చినా.. అధికారిక సమాచారం ఏమీ లేదు. అయితే పాకిస్థాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది.
Date : 02-05-2025 - 1:00 IST -
Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు
ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
Date : 02-05-2025 - 11:54 IST -
1000 Madrassas: పాక్లో మొదలైన భయం.. 1000 మదరసాలు మూసివేత!
పాకిస్థాన్ సైన్యం అధిపతి అసీమ్ మునీర్ గురువారం మరోసారి భారతదేశం ప్రతి చర్యకు సమాధానం ఇవ్వబడుతుందని పునరుద్ఘాటించారు.
Date : 02-05-2025 - 9:48 IST -
India- Pakistan: ఓ రహస్య నివేదిక.. భారత్- పాక్ మధ్య యుద్ధం తప్పదా!
CIA నివేదికలో 1993లో భారతదేశం పాకిస్థాన్ కంటే చాలా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. అది సైనిక పాలన, రాజకీయ సంక్షోభం, ఆర్థిక పతనం మధ్య ఊగిసలాడుతోంది.
Date : 02-05-2025 - 9:12 IST -
Rohit Sharma: మరో రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్లో కోహ్లీ తర్వాత హిట్మ్యానే!
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాట్తో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున చరిత్ర సృష్టించాడు.
Date : 02-05-2025 - 7:30 IST -
RR vs MI: ముంబై చేతిలో రాజస్థాన్ ఘోర ఓటమి.. టోర్నీ నుంచి రాయల్స్ ఔట్!
ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
Date : 01-05-2025 - 11:26 IST -
Pakistan In Panic: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైన్యాన్ని మోహరిస్తున్న పాక్!
భారత్- పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్ సరిహద్దు వద్ద తన సైన్యాల సంఖ్యను పెంచుతోంది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, చైనీస్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించింది.
Date : 01-05-2025 - 10:46 IST -
Vastu Tips: ఇకపై ప్రతి గురువారం ఇలా చేస్తే మీ ఇంట డబ్బే డబ్బు!
వాస్తు శాస్త్రం ప్రకారం సాధ్యమైతే గురువారం ఉపవాసం ఉండండి. ఆ రోజు ఉప్పు లేని సాదా పసుపు ఆహారం (ఉదాహరణకు ఖిచ్డీ లేదా సబుదానా ఖీర్) తీసుకోండి. ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.
Date : 01-05-2025 - 9:25 IST -
Covert Operation: హఫీజ్ సయీద్ అంతానికి కోవర్ట్ ఆపరేషన్ ? లాహోర్లో హైఅలర్ట్
ఎలుక కలుగులో దాక్కున్నట్టుగా.. పాకిస్తాన్లోని అబోటాబాద్లో దాక్కున్న అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను(Covert Operation) కోవర్ట్ ఆపరేషన్తో అమెరికా అంతం చేసింది.
Date : 01-05-2025 - 9:05 IST -
Fastest UPI : జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత స్పీడ్.. ఎందుకు ?
జూన్ 30 నాటికి యూపీఐ(Fastest UPI) యాప్లలో మరో ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.
Date : 01-05-2025 - 7:26 IST -
Electoral Rolls : ఇక జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్
బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేస్తామని ఈసీ(Electoral Rolls) చెప్పింది.
Date : 01-05-2025 - 5:57 IST -
Samsung : ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’పోటీని ప్రారంభించిన సామ్సంగ్ ఇండియా
ఈ సంవత్సరం, రెండు ప్రపంచ ఇతివృత్తాలు - విద్య కోసం క్రీడలు, సాంకేతికత ద్వారా సామాజిక మార్పు, మెరుగైన భవిష్యత్తులు మరియు సాంకేతికత ద్వారా పర్యావరణ స్థిరత్వం-ప్రవేశ పెట్ట బడ్డాయి, ఇవి స్థానిక, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను శక్తివంతం చేస్తాయి.
Date : 01-05-2025 - 4:51 IST -
Kishan Reddy : బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: కిషన్రెడ్డి
మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
Date : 01-05-2025 - 4:35 IST -
CM Revanth Team: సీఎం రేవంత్ టీమ్లో మార్పులు.. సన్నిహితులకు కీలక బాధ్యతలు
సీఎం కార్యదర్శిగా(CM Revanth Team) వ్యవహరించిన షానవాజ్ ఖాసింకు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్గా పోస్టింగ్ లభించింది.
Date : 01-05-2025 - 4:13 IST -
CM Revanth Reddy : మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల్లోకి ఎందుకు పోయింది?: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. కేసీఆర్ రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 గ్యాస్ సిలిండర్ను రూ.500కే ఇస్తున్నాం.
Date : 01-05-2025 - 4:04 IST -
CM Chandrababu : 11 MSME ఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తయిన పార్కులు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు(నారంపేట), దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఉన్నాయి.
Date : 01-05-2025 - 3:25 IST