Trending
-
IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్లదే ఆధిపత్యం !!
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన ఐఏఎస్(IAS Officers) అధికారులే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.
Date : 15-05-2025 - 8:04 IST -
Bhargavastra : శత్రు డ్రోన్లపైకి ‘భార్గవాస్త్రం’.. పరీక్ష సక్సెస్.. అదిరే ఫీచర్లు
‘‘భార్గవాస్త్ర(Bhargavastra)తో మేం మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించాం.
Date : 14-05-2025 - 5:15 IST -
Ravindra Jadeja: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రవీంద్ర జడేజా!
రవీంద్ర జడేజా ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 80 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో అతను 3370 పరుగులు సాధించాడు.
Date : 14-05-2025 - 4:36 IST -
Turkey Army In Pak : 400 డ్రోన్లతో మిలిటరీని కూడా పాక్కు పంపిన టర్కీ
ఆపరేషన్ సిందూర్ వేళ భారత్పై దాడి కోసం పాకిస్తాన్(Turkey Army In Pak)కు టర్కీ దేశం 400కుపైగా అత్యాధునిక డ్రోన్లను పంపిందట.
Date : 14-05-2025 - 3:36 IST -
Foreign Players: ఐపీఎల్ రీషెడ్యూల్.. ఐపీఎల్కు దూరం అవుతున్న విదేశీ ఆటగాళ్లు వీరే!
ఢిల్లీకి ఇప్పుడు మిగిలిన మ్యాచ్లు కీలకం. రెండు మ్యాచ్లు గెలవాలి. మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఈ సీజన్లో ఢిల్లీని చాలా దగ్గరి మ్యాచ్లలో గెలిపించింది.
Date : 14-05-2025 - 2:53 IST -
KL Deemed to be : 2025 ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులకు బంగారు పతకాలు
అసాధారణ శక్తి , దృఢ సంకల్పం మరియు క్రమశిక్షణను ప్రదర్శిస్తూ, కెఎల్ఈఎఫ్ నుండి ముగ్గురు విద్యార్థి-అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై వివిధ విభాగాలలో బహుళ బంగారు పతకాలను గెలుచుకున్నారు, ఇది విశ్వవిద్యాలయానికి మరియు దేశానికి అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది.
Date : 14-05-2025 - 2:50 IST -
Granules India Limited : టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ పోషకాహార కిట్ల పంపిణీ
టిబి రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది . ప్రతి పోషకాహార కిట్లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె , వేరుశనగలు మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి.
Date : 14-05-2025 - 2:42 IST -
Minister Lokesh : ఏపీలో రూ. 22వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లిలో రూ. 22వేల కోట్లతో భారత్లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ను రెన్యూ పవర్ సంస్థ ప్రారంభించనుంది. ఈ నెల 16న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మేగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
Date : 14-05-2025 - 1:13 IST -
Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ
వాస్తవానికి ఈ టెక్నాలజీని 'ఎయిర్ డాన్షిన్ సిస్టమ్స్'(Floating Houses) కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు 2012లోనే తయారు చేశారు.
Date : 14-05-2025 - 1:13 IST -
BJP : వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. "జకియా ఖానం లాంటి అనుభవజ్ఞురాలు, సేవాభావంతో ముందుకు సాగే నాయకురాలు మా పార్టీలో చేరడం హర్షకరం" అన్నారు.
Date : 14-05-2025 - 11:57 IST -
India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ
గతంలో భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్(India Vs China) వ్యవహారంలోనూ చైనా ప్రభుత్వ మీడియా ఇదే విధంగా తప్పుడు కథనాలను వండి వార్చిందని రణ్ధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
Date : 14-05-2025 - 11:54 IST -
Vijay Shah : కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇందౌర్ సమీపంలోని ఒక గ్రామంలో మాట్లాడిన ఆయన, ‘‘ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి, వారిని వితంతువులను చేశారు. అలాంటి వారిని బుద్ధి చెప్పేందుకు మోడీజీ సైనిక విమానంలో ఉగ్రవాదుల మతానికి చెందిన మహిళను పాక్కు పంపారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
Date : 14-05-2025 - 11:23 IST -
Who Is Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్.. ఎవరు ?
అనితా ఆనంద్(Who Is Anita Anand) వయసు 58 ఏళ్లు. ఆమె 1967 మే 20న కెనడాలోని కెంట్విల్లేలో జన్మించారు.
Date : 14-05-2025 - 11:22 IST -
Jammu and Kashmir : సరిహద్దు వాసులను రక్షించేందుకు 9,500 బంకర్లు ఏర్పాటు..!
పాక్ సైన్యం ఆగడాలు సామాన్య ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయని, వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా పేర్కొన్నారు. "షెల్లింగ్లో పలువురు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఇళ్లతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా ధ్వంసమయ్యాయి" అని దుల్లూ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 14-05-2025 - 11:11 IST -
BR Gavai : సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గవాయ్కు శుభాకాంక్షలు తెలిపారు.
Date : 14-05-2025 - 10:37 IST -
KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్
యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.
Date : 14-05-2025 - 10:29 IST -
Jaishankars Security: జైశంకర్కు బుల్లెట్ ప్రూఫ్ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు
జైశంకర్(Jaishankars Security)కు ముప్పు అంచనాలపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలీజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది.
Date : 14-05-2025 - 9:46 IST -
Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్ నుంచి జోర్డాన్ దాకా భూప్రకంపనలు
తాజా భూకంపంతో(Earthquakes) మధ్యధరా సముద్రంలో సునామీ వచ్చే ముప్పు ఉందా అనే కోణంలోనూ ఆయా దేశాల మీడియాలో చర్చ జరిగింది.
Date : 14-05-2025 - 9:10 IST -
Indian Diplomat : 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి.. భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు
ఈ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ కూడా తక్షణమే స్పందించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ అధికారికి పర్సోనా నాన్ గ్రాటా హోదా ప్రకటించింది. విదేశాంగ శాఖ నుంచి వచ్చిన నోటీసులో, ఆ అధికారి తన ప్రత్యేక దౌత్య హోదా విరుద్ధంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Date : 14-05-2025 - 8:46 IST -
Cadavers Shortage: ఒక్కో డెడ్బాడీకి రూ.లక్ష.. మెడికల్ కాలేజీల్లో ‘అనాటమీ’కి శవాల కొరత!
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీలను(Cadavers Shortage) వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, కొత్త మెడికల్ కాలేజీ సంఖ్య పెరగడంతో గత బీఆర్ఎస్ సర్కారు ఒక కీలకమైన ఉత్తర్వు ఇచ్చింది.
Date : 14-05-2025 - 8:13 IST