Ysrcp
-
#Andhra Pradesh
MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్.. రాజకీయ ఉత్కంఠ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి.
Published Date - 04:06 PM, Fri - 21 February 25 -
#Andhra Pradesh
Peddireddy Ramachandra Reddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!
ఇప్పుడు పెద్దిరెడ్డి(Peddireddy) కబ్జాలో ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించారు.
Published Date - 08:33 AM, Fri - 21 February 25 -
#Andhra Pradesh
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Published Date - 12:37 PM, Wed - 19 February 25 -
#Andhra Pradesh
YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
Published Date - 02:25 PM, Tue - 18 February 25 -
#Andhra Pradesh
Jagan : వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు
జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.
Published Date - 12:59 PM, Tue - 18 February 25 -
#Speed News
Nandigam Suresh : నందిగం సురేశ్కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట
తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట నందిగం సురేశ్ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జి అతడికి బెయిల్ మంజూరు చేశారు.
Published Date - 08:02 PM, Mon - 17 February 25 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. కూటమి కార్యకర్తలపై దాడులు
YSRCP : వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయి, కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశాయి. అదే విధంగా, శ్రీకాకుళం జిల్లా బొమ్మినాయుడు వలసలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి.
Published Date - 09:42 AM, Mon - 17 February 25 -
#Andhra Pradesh
Lakshmi Reddy: మాజీ మంత్రి రోజా బంధువుతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం
కిరణ్ రాయల్పై లక్ష్మి రెడ్డి సంచలన ఆరోపణలు, రోజా దగ్గర బంధువు అయిన మహిళతో కిరణ్ రాయల్కు అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణ.
Published Date - 03:00 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : వల్లభనేని వంశీ “వ్యవస్థీకృత నేరస్తుడు” అని అభివర్ణించిన మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను "వ్యవస్థీకృత నేరస్తుడు" అని ఘాటుగా విమర్శించారు. వంశీపై చేసిన ఈ ఆరోపణలకు రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతమైంది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూడా రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు, ఆయన వంశీని మద్దతు ఇచ్చిన అంశంపై అసహనం వ్యక్తం చేశారు.
Published Date - 01:28 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా?
Published Date - 05:19 PM, Fri - 14 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ నేరాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు
పిల్ల సైకో వల్లభనేని వంశీ నేరాల వీరంగాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు.
Published Date - 03:53 PM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Published Date - 10:54 AM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు.
Published Date - 03:31 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. లబ్ధిదారుల పునర్విచారణ..
AP News : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారుల ఎంపికపై పునర్విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులు, అనర్హులను గుర్తించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచనలు అందాయి.
Published Date - 11:20 AM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : 8 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.
Published Date - 12:43 PM, Tue - 11 February 25