HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ysrcp News

Ysrcp

  • It is the opposition that makes the voice of the people heard: Botsa Satyanarayana

    #Andhra Pradesh

    AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స

    ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

    Date : 24-02-2025 - 12:51 IST
  • Somireddy Chandramohan Reddy

    #Andhra Pradesh

    Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వచ్చారు..!

    Somireddy Chandramohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై స్పందిస్తూ, అనర్హత వేటు భయంతోనే ఆయన సభకు రాగలుగుతున్నారని విమర్శించారు. 20 రోజుల పాటు సాగనున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలపై రాజకీయ తీవ్రత ఏర్పడింది.

    Date : 24-02-2025 - 12:08 IST
  • Ap Assembly Session

    #Andhra Pradesh

    AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్‌

    AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

    Date : 24-02-2025 - 10:35 IST
  • Yv Subba Reddy

    #Andhra Pradesh

    YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన

    YV Subba Reddy : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    Date : 23-02-2025 - 12:36 IST
  • Appointment of chairmen for AP assembly committees.

    #Andhra Pradesh

    AP Assembly Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..భద్రత కట్టుదిట్టం

    AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి ప్రసంగించనున్నాడు. అనంతరం సెషన్ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేశం , ఆతిథ్యం తీసుకునే నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

    Date : 23-02-2025 - 11:11 IST
  • Jagan Marks Justice

    #Andhra Pradesh

    Jagan Marks Justice: వంశీ, పిన్నెల్లికి ఒక రూల్‌.. నందిగంకి మరో రూల్‌, జగన్‌ మార్క్‌ న్యాయం!

    ఇక, ఈవీఎమ్‌ని బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల మాజీ ఎమ్‌ఎల్‌ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్లి మరీ పరామర్శించారు జగన్‌.

    Date : 22-02-2025 - 1:07 IST
  • Andhra Pradesh Mlc Elections Coalition Government Ap Govt Tdp Ysrcp Janasena

    #Andhra Pradesh

    MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్‌.. రాజకీయ ఉత్కంఠ

    రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి.

    Date : 21-02-2025 - 4:06 IST
  • Ex Minister Peddireddy Tirupati Ysrcp Office Goshala

    #Andhra Pradesh

    Peddireddy Ramachandra Reddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!

    ఇప్పుడు పెద్దిరెడ్డి(Peddireddy) కబ్జాలో ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించారు.

    Date : 21-02-2025 - 8:33 IST
  • YS Jagan meet the farmers in Guntur Mirchi Yard

    #Andhra Pradesh

    Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్‌ జగన్

    మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్‌ సంఘీభావం తెలిపారు.

    Date : 19-02-2025 - 12:37 IST
  • YSRCP

    #Andhra Pradesh

    YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్

    గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసు ఫిర్యాదురారైన స‌త్వ‌వ‌ర్ధ‌న్ ను బెదిరించార‌ని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ జైలులో ఆయ‌న‌తో ములాఖ‌త్ అయ్యారు.

    Date : 18-02-2025 - 2:25 IST
  • Jagan meet Vamsi.. Heavy security at the jail

    #Andhra Pradesh

    Jagan : వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు

    జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.

    Date : 18-02-2025 - 12:59 IST
  • Nandigam Suresh got a huge relief in Sattenapalli court

    #Speed News

    Nandigam Suresh : నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట

    తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట నందిగం సురేశ్‌ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్‌ జడ్జి అతడికి బెయిల్‌ మంజూరు చేశారు.

    Date : 17-02-2025 - 8:02 IST
  • Ysrcp, Tdp

    #Andhra Pradesh

    YSRCP : వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. కూటమి కార్యకర్తలపై దాడులు

    YSRCP : వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయి, కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశాయి. అదే విధంగా, శ్రీకాకుళం జిల్లా బొమ్మినాయుడు వలసలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి.

    Date : 17-02-2025 - 9:42 IST
  • Lakshmi Reddy

    #Andhra Pradesh

    Lakshmi Reddy: మాజీ మంత్రి రోజా బంధువుతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం

    కిరణ్ రాయల్‌పై లక్ష్మి రెడ్డి సంచలన ఆరోపణలు, రోజా దగ్గర బంధువు అయిన మహిళతో కిరణ్ రాయల్‌కు అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణ.

    Date : 15-02-2025 - 3:00 IST
  • Nimmala Ramanaidu

    #Andhra Pradesh

    Nimmala Ramanaidu : వల్లభనేని వంశీ “వ్యవస్థీకృత నేరస్తుడు” అని అభివర్ణించిన మంత్రి నిమ్మల

    Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను "వ్యవస్థీకృత నేరస్తుడు" అని ఘాటుగా విమర్శించారు. వంశీపై చేసిన ఈ ఆరోపణలకు రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతమైంది. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూడా రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు, ఆయన వంశీని మద్దతు ఇచ్చిన అంశంపై అసహనం వ్యక్తం చేశారు.

    Date : 15-02-2025 - 1:28 IST
  • ← 1 … 7 8 9 10 11 … 71 →

Trending News

    • కేంద్ర బ‌డ్జెట్ 2026.. విద్యా రంగం అంచ‌నాలీవే!

    • అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?

    • ఎస్బీఐ వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌!

    • రాజ‌కీయాల నుంచి క్రీడ‌ల‌ను దూరంగా ఉంచ‌లేం: మాజీ క్రికెటర్

    • ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న కోహ్లీ భార్య‌?!

Latest News

  • టాయిలెట్‌లో మొబైల్ వాడితే డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే!

  • టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!

  • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 10 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!

  • రిపబ్లిక్ డే సందర్బంగా పద్మ అవార్డుల ప్రకటన

  • సింగరేణి బొగ్గు గనిలోకి దిగిన కిషన్ రెడ్డి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd