Ysrcp
-
#Andhra Pradesh
Pulivendula Satish Reddy: సజ్జలకు షాక్.. పులివెందుల సతీశ్కు జగన్ కీలక బాధ్యతలు!
వచ్చే వారం తాడేపల్లిలో సతీశ్ రెడ్డి(Pulivendula Satish Reddy), సజ్జలతో జగన్ సమావేశం అవుతారట.
Date : 08-04-2025 - 1:47 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?
విజయసాయిరెడ్డి చేరికతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ(Vijayasai Reddy) పెద్దలు భావిస్తున్నారట.
Date : 02-04-2025 - 10:04 IST -
#Andhra Pradesh
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్కు సుప్రీంకోర్టు నోటీసులు
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
Date : 01-04-2025 - 1:32 IST -
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
Date : 31-03-2025 - 11:39 IST -
#Andhra Pradesh
YS Jagan Tweet: పవన్పై వైఎస్ జగన్ ఆగ్రహం.. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది?
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా?
Date : 27-03-2025 - 11:24 IST -
#Andhra Pradesh
Liquor Scandal : జగన్కు షాకిచ్చే నిర్ణయం దిశగా చంద్రబాబు సర్కారు
‘‘వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఏపీలో ఉన్న 20 నుంచి 25 డిస్టిలరీలను(Liquor Scandal) స్వాధీనంలోకి తీసుకున్నారు.
Date : 26-03-2025 - 1:06 IST -
#Andhra Pradesh
Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కు డాక్టరేట్.. ఏ యూనివర్సిటీ నుంచో తెలుసా?
హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 'డాక్టరేట్' సత్కారం పొందారు. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆయన విశిష్ట సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 24-03-2025 - 11:49 IST -
#India
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Date : 24-03-2025 - 10:54 IST -
#Andhra Pradesh
Vangaveeti Radha: ఫ్యూచర్ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?
విజయవాడకు చెందిన వంగవీటి రాధ(Vangaveeti Radha) మిత్రుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు.
Date : 22-03-2025 - 2:41 IST -
#Andhra Pradesh
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Date : 20-03-2025 - 6:28 IST -
#Andhra Pradesh
Marri Rajasekhar : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
Date : 19-03-2025 - 11:01 IST -
#Speed News
Liquor Scam: ఏపీలో రూ.4000 కోట్ల మద్యం కుంభకోణం.. సిట్ విచారణలో షాకింగ్ విషయాలు!
2019 ఎన్నికల్లో నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీతో ఈ పథకం ముడిపడి ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది.
Date : 17-03-2025 - 10:09 IST -
#Andhra Pradesh
Tanuk : మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు
జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.
Date : 15-03-2025 - 12:37 IST -
#Andhra Pradesh
YV Vikrant Reddy : వైవీ విక్రాంత్రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి(YV Vikrant Reddy) 30 ఎకరాల భూస్వామి.
Date : 13-03-2025 - 3:55 IST -
#Andhra Pradesh
Electricity sector : కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం: సీఎం చంద్రబాబు
డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిట్కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.
Date : 13-03-2025 - 3:25 IST