Ys Jagan
-
#Andhra Pradesh
YS Jagan: పప్పూ నిద్ర వదులు.. మంత్రి లోకేష్పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.
Date : 30-06-2025 - 9:44 IST -
#Andhra Pradesh
YS Jagan : సింగయ్య పడింది జగన్ కారు కిందే.. ఫోరెన్సిక్ నివేదిక
YS Jagan : పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రోడ్ యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 29-06-2025 - 11:31 IST -
#Andhra Pradesh
YS Jagan Sattenapalli Tour : మరో ప్రాణం పోవడానికి జగన్ పరోక్షంగా కారణమయ్యాడు
YS Jagan Sattenapalli Tour : చేతికి అందివచ్చిన కుమారుడు వైసీపీ కార్యకర్తల మూర్ఖత్వం కారణంగా సకాలంలో వైద్యం అందక మరణించాడనే కఠోరవాస్తవాన్ని ఇప్పుడు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు
Date : 25-06-2025 - 6:22 IST -
#Andhra Pradesh
TDP : నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత
ఇప్పటికే బాలసుబ్రమణ్యం రాయచోటి నుంచి విజయవాడ బయలుదేరినట్లు సమాచారం. బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ చలికాలంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలు, టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం ఆయన వైసీపీలోకి చేరడానికి ప్రధాన కారణాలిగా తెలుస్తున్నాయి.
Date : 25-06-2025 - 11:26 IST -
#Andhra Pradesh
YS Jagan : సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్కు నోటీసులు
గత ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి సందర్శనకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
Date : 24-06-2025 - 7:56 IST -
#Andhra Pradesh
MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా
జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు చక్రాల కిందపడి మృతి చెందిన సంఘటనపై జగన్ కనీసం స్పందించలేదని, ఈ ఘటనను ప్రమాదం కాకుండా హత్యగా అభివర్ణించారు.
Date : 24-06-2025 - 6:41 IST -
#Andhra Pradesh
YS Jagan : పోలీసుల అదుపులోనే జగన్ కారు డ్రైవర్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదంలో వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Date : 23-06-2025 - 12:29 IST -
#Andhra Pradesh
YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఎంతోమంది యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-06-2025 - 2:27 IST -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి.. జగన్ కాన్వాయ్ ఢీ కొని వృద్ధుడు మృతి
YS Jagan : గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరించిన కాన్వాయ్లో విషాదం చోటుచేసుకుంది.
Date : 18-06-2025 - 2:18 IST -
#Andhra Pradesh
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Date : 14-06-2025 - 6:25 IST -
#Andhra Pradesh
Kommineni : ఛీ.. కొమ్మినేనిని వెనకేసుకొచ్చిన జగన్
Kommineni : టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొమ్మినేని అరెస్ట్ పూర్తిగా రాజకీయ ప్రతీకారమేనన్నారు. కేవలం ఓ డిబేట్ను నిర్వహించాడన్న కారణంగా ఆయనపై కేసులు పెట్టడం దారుణమని అభిప్రాయపడ్డారు
Date : 10-06-2025 - 8:23 IST -
#Andhra Pradesh
YS Jagan : ‘సాక్షి’ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
YS Jagan : రాష్ట్రవ్యాప్తంగా 'సాక్షి' మీడియా కార్యాలయాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
Date : 10-06-2025 - 6:30 IST -
#Andhra Pradesh
YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్కు నిరసన సెగ
తెనాలికి సమీపంలోని ఐతా నగర్లో జగన్ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై ఈ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై నిరసనగా నల్ల బెలూన్లతో మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాయి.
Date : 03-06-2025 - 2:07 IST -
#Andhra Pradesh
YCP Criminal Ideology: వైసీపీ నేరపూరిత, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్న ఘటనలు ఇవే!
తెలుగుదేశం తమ పార్టీ సిద్దాంతాలకు నూతనత్వం ఇచ్చి ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు కడప మహానాడులో ఆవిష్కృతం అయ్యాయి. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు వివరించింది తెలుగుదేశం.
Date : 01-06-2025 - 11:21 IST -
#Andhra Pradesh
Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
Date : 31-05-2025 - 12:02 IST