Ys Jagan
-
#Andhra Pradesh
AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని
ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు.
Date : 13-08-2025 - 5:07 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు.
Date : 09-08-2025 - 2:20 IST -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Date : 07-08-2025 - 12:43 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్కు గాయాలు
జగన్ కాన్వాయ్ నగరంలోకి ప్రవేశించిన వెంటనే, ఆయన స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా "రండి.. రండి.." అంటూ పిలుపునిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జగన్ మాటలతో ప్రేరితమైన కార్యకర్తలు బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు సాగిపోయారు. దీనివల్ల తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
Date : 31-07-2025 - 7:01 IST -
#Andhra Pradesh
YS Jagan: కేటీఆర్కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.
Date : 24-07-2025 - 2:10 IST -
#Andhra Pradesh
YSRCP : మరోసారి జగన్ పాదయాత్ర..2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ !
కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ..రెండేళ్ల తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్ళి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారు అని తెలిపారు. ఈ పాదయాత్ర వైసీపీ ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 10-07-2025 - 7:24 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.
Date : 04-07-2025 - 7:09 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ కు మరో భారీ షాక్ తగలబోతుందా..?
Jagan : శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada rao) వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది
Date : 04-07-2025 - 3:06 IST -
#Andhra Pradesh
YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్.. ఏమన్నారంటే?
చంద్రబాబు గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? అని ప్రశ్నించారు.
Date : 02-07-2025 - 7:44 IST -
#Andhra Pradesh
YS Jagan: పప్పూ నిద్ర వదులు.. మంత్రి లోకేష్పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.
Date : 30-06-2025 - 9:44 IST -
#Andhra Pradesh
YS Jagan : సింగయ్య పడింది జగన్ కారు కిందే.. ఫోరెన్సిక్ నివేదిక
YS Jagan : పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రోడ్ యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 29-06-2025 - 11:31 IST -
#Andhra Pradesh
YS Jagan Sattenapalli Tour : మరో ప్రాణం పోవడానికి జగన్ పరోక్షంగా కారణమయ్యాడు
YS Jagan Sattenapalli Tour : చేతికి అందివచ్చిన కుమారుడు వైసీపీ కార్యకర్తల మూర్ఖత్వం కారణంగా సకాలంలో వైద్యం అందక మరణించాడనే కఠోరవాస్తవాన్ని ఇప్పుడు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు
Date : 25-06-2025 - 6:22 IST -
#Andhra Pradesh
TDP : నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత
ఇప్పటికే బాలసుబ్రమణ్యం రాయచోటి నుంచి విజయవాడ బయలుదేరినట్లు సమాచారం. బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ చలికాలంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలు, టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం ఆయన వైసీపీలోకి చేరడానికి ప్రధాన కారణాలిగా తెలుస్తున్నాయి.
Date : 25-06-2025 - 11:26 IST -
#Andhra Pradesh
YS Jagan : సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్కు నోటీసులు
గత ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి సందర్శనకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
Date : 24-06-2025 - 7:56 IST -
#Andhra Pradesh
MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా
జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు చక్రాల కిందపడి మృతి చెందిన సంఘటనపై జగన్ కనీసం స్పందించలేదని, ఈ ఘటనను ప్రమాదం కాకుండా హత్యగా అభివర్ణించారు.
Date : 24-06-2025 - 6:41 IST