Ys Jagan
-
#Andhra Pradesh
Roja : ఈవీఎంల ట్యాంపరింగ్తోనే కూటమికి గెలుపు : రోజా ఆరోపణలు
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది అనివార్యం. ప్రజలు మమ్మల్ని మళ్లీ నమ్ముతారు. అప్పుడే ‘జగన్ 2.0’ పరిపాలన ఎలా ఉంటుందో ఈ కూటమి నాయకులకు తెలుస్తుంది. ప్రజల కోసం పని చేయని వారికి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు.
Date : 22-08-2025 - 11:52 IST -
#Cinema
Dasari Kiran: ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్!
'వ్యూహం' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Date : 20-08-2025 - 5:18 IST -
#Andhra Pradesh
Jagan Gunmen: వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్మెన్లు.. వీడియో వైరల్!
అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు.
Date : 14-08-2025 - 6:30 IST -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 14-08-2025 - 11:16 IST -
#Andhra Pradesh
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ను ఒకే రౌండ్లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Date : 14-08-2025 - 10:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు.
Date : 13-08-2025 - 6:02 IST -
#Andhra Pradesh
AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని
ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు.
Date : 13-08-2025 - 5:07 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు.
Date : 09-08-2025 - 2:20 IST -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Date : 07-08-2025 - 12:43 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్కు గాయాలు
జగన్ కాన్వాయ్ నగరంలోకి ప్రవేశించిన వెంటనే, ఆయన స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా "రండి.. రండి.." అంటూ పిలుపునిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జగన్ మాటలతో ప్రేరితమైన కార్యకర్తలు బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు సాగిపోయారు. దీనివల్ల తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
Date : 31-07-2025 - 7:01 IST -
#Andhra Pradesh
YS Jagan: కేటీఆర్కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.
Date : 24-07-2025 - 2:10 IST -
#Andhra Pradesh
YSRCP : మరోసారి జగన్ పాదయాత్ర..2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ !
కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ..రెండేళ్ల తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్ళి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారు అని తెలిపారు. ఈ పాదయాత్ర వైసీపీ ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 10-07-2025 - 7:24 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.
Date : 04-07-2025 - 7:09 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ కు మరో భారీ షాక్ తగలబోతుందా..?
Jagan : శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada rao) వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది
Date : 04-07-2025 - 3:06 IST -
#Andhra Pradesh
YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్.. ఏమన్నారంటే?
చంద్రబాబు గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? అని ప్రశ్నించారు.
Date : 02-07-2025 - 7:44 IST