Ys Jagan
-
#Andhra Pradesh
TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..!
ఎన్నికల నియమావళి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. వాలంటీర్లను పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలే ఈ జాప్యానికి కారణంగా పేర్కొంటున్నారు.
Published Date - 07:57 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 07:18 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది
Published Date - 03:10 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Jagan and Sharmila: షర్మిల మీద జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదా..!
ఏపీలో రాజకీయం రచ్చ లేపుతోంది. పొత్తులతో కూటమిగా మారిన టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP)లు ఓ వైపు ఉండగా.. వైఎస్ షర్మిల (YS Sharmila) నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ (Congress) మరోవైపు నుంచి అధికార వైసీపీ (YCP)ని లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగుతున్న విషయం తెలసిందే.
Published Date - 12:26 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం
ఆంధ్రపప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఖయామని చెప్పారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అన్నారు.
Published Date - 10:29 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Pawan vs YSRCP : పవన్పై వైఎస్సార్ సీపీ కొత్త ప్లాన్.. ఫలించేనా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు. దీంతో తన రాజకీయ జీవితానికి తెరపడుతుందని భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. పవన్ కళ్యాణ్ను ఇక్కడ ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు.
Published Date - 06:28 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : బాలకృష్ణ, పవన్ కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు
ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది.
Published Date - 06:13 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Chandrababu: ఎన్నికల ఫలితాలతో జగన్ కి మైండ్ బ్లాంక్: చంద్రబాబు
ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మైండ్ బ్లాక్ అవుతాయని, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత సైకో పాలన నుంచి ప్రజలు పూర్తిగా విముక్తి పొందారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
Published Date - 11:52 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. […]
Published Date - 03:09 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది. We’re now on […]
Published Date - 02:34 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్
Published Date - 05:00 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు
గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది
Published Date - 03:57 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింది. అయితే.. సిద్ధం సభ ఏర్పాట్ల ఖర్చులపై నెట్టింట చర్చల మొదలైంది. ఈ […]
Published Date - 07:06 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
YS Jagan : గుడివాడ అమర్నాథ్కి జగన్ హ్యాండ్ ఇచ్చారా..?
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేబినెట్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు హ్యాండ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ పోటీ చేసే అవకాశం కనిపించకపోవచ్చు. ప్రస్తుతం అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈసారి అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ని జగన్ ప్రకటించారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ భరత్, అమర్నాథ్ ఇద్దరూ తన సోదరులని, ఈసారి ఎన్నికల్లో భారత్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. జగన్ […]
Published Date - 02:42 PM, Fri - 8 March 24 -
#Andhra Pradesh
Gudivada: అందరి తలరాతలు దేవుడు రాస్తే..నా తలరాత జగన్ రాస్తారుః మంత్రి గుడివాడ
Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో చేయూత చివరి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్ను నియమించారని చెప్పారు. చాలామంది తన పరిస్థితి ఎంటని, ఎక్కడి నుంచి పోటీ చేస్తావని అడుగుతున్నారని అమర్నాథ్ అన్నారు. తన పనైపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను ఒకటే చెబుతున్నానని, తనకు […]
Published Date - 02:33 PM, Thu - 7 March 24