Uttar Pradesh
-
#India
Pull Ups On Signboard : రీల్స్ పిచ్చి.. హైవే సైన్బోర్డుపై పుల్ అప్స్.. ఏమైందంటే.. ?
తాజాగా ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఓ యువకుడు అత్యుత్సాహంతో నేషనల్ హైవేపై ఉన్న సైన్ బోర్డుపైకి(Pull Ups On Signboard) ఎక్కాడు.
Date : 29-09-2024 - 2:54 IST -
#Devotional
Ram Temple Construction: వేగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. డిసెంబర్ నాటికి పూర్తి..?
జనవరి 23న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. భారతదేశం, విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నారు.
Date : 28-09-2024 - 10:27 IST -
#India
CM Yogi Adityanath: ఆహారంలో కల్తీని ఉపేక్షించవద్దు: ఆధికారులకు సీఎం యోగి ఆదేశాలు
Uttar pradesh: దీనిపై పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో గల అన్ని ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.
Date : 24-09-2024 - 3:36 IST -
#India
Encounter : ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. అనుమానితుడి ఎన్కౌంటర్..!
Encounter: స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు.
Date : 24-09-2024 - 11:59 IST -
#Viral
Monkeys save 6-year-old Girl : కామాందుడి నుండి బాలికను కాపాడిన కోతులు
Monkeys save 6-year-old Girl : పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లి.. ఒంటిపై దుస్తులు తొలగించి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొన్ని కోతులు అతడివైపు దూసుకొచ్చి
Date : 23-09-2024 - 1:52 IST -
#India
Online Gaming Report: ఆన్లైన్ గేమింగ్పై షాకింగ్ నివేదిక, టాప్ లో ఉన్న రాష్ట్రం ఏంటి?
Online Gaming: నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సర్వే రిపోర్టులో ఆన్లైన్ గేమింగ్లో బీహార్ మొదటి స్థానంలో నిలిచింది. బీహార్ పిల్లలు ప్రతిరోజూ 8 గంటలు ఫోన్లో గడుపుతున్నారని నివేదికలో పేర్కొంది.
Date : 22-09-2024 - 12:46 IST -
#Speed News
Cylinder on Railway Track: కాన్పూర్లో రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్, సకాలంలో గుర్తించి.
Cylinder on Railway Track: ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్రాజ్ డివిజన్లోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై ఆదివారం చిన్న ఎల్పిజి సిలిండర్ను ఉంచినట్లు చెబుతున్నారు. ఈ ట్రాక్ గుండా గూడ్స్ రైలు వెళ్లబోతుండగా, అంతకు ముందే లోకో పైలట్ కళ్లు సిలిండర్ పై పడ్డాయి.
Date : 22-09-2024 - 11:48 IST -
#Viral
Railway Employee – Molesting : 11 ఏళ్ల బాలిక ఫై రైల్వే ఉద్యోగి లైంగిక వేదింపులు..చితకబాదిన తోటిప్రయాణికులు
Molesting : రైలు ప్రయాణం చేస్తున్న 11 ఏళ్ల బాలిక ఫై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడడంతో తోటి ప్రయాణికులు చితకబాదారు. దీంతో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు.
Date : 13-09-2024 - 2:31 IST -
#Speed News
Lucknow Building Collapse: భారీ వర్షానికి కుప్పకూలిన మూడంతస్తుల భవనం
Lucknow Building Collapse: శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం.
Date : 07-09-2024 - 7:39 IST -
#India
Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మొరాదాబాద్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో నటి జయప్రద విచారణ జరుగుతోంది. జయప్రద కోర్టుకు హాజరై వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉండగా మంగళవారం కోర్టుకు హాజరు కాలేదు. జయప్రదపై కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Date : 04-09-2024 - 11:40 IST -
#India
Akhilesh vs Yogi : “బుల్డోజర్” వివాదం..అఖిలేష్ vs యోగి
అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్లో లేవని అన్నారు. ''అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు.
Date : 04-09-2024 - 6:35 IST -
#Viral
Masjid Fight Video: మసీదులో కర్రలతో చితక్కొట్టుకున్న ఇరువర్గాలు
మసీదులో ఘర్షణ వాతావరణంగా చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం ఉత్తరప్రదేశ్లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తులు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురి బట్టలు కూడా చినిగిపోతున్నాయి.
Date : 03-09-2024 - 4:21 IST -
#India
Uttar Pradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలు నిలిపేసిన యోగి ప్రభుత్వం
ఉద్యోగుల తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగులు జీతాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్లైన్ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది.
Date : 03-09-2024 - 2:20 IST -
#India
Operation Bhediya : ‘ఆపరేషన్ భేడియా’ ఫెయిల్.. మరో చిన్నారిని చంపేసిన తోడేలు
బాధిత కుటుంబాల పరిస్థితిని మనం మాటల్లో చెప్పుకోలేం. దాదాపు 6 తోడేళ్లు ఈ దాడులను చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 02-09-2024 - 3:10 IST -
#Viral
Viral: ప్రభుత్వ వాటర్ ట్యాంక్లో 25 పాములు
అటవీ శాఖ బృందం 24 కొండచిలువ పాములను రక్షించింది. ఈ పాములలో క్రైట్ అనే విషపూరిత పాము కూడా ఉంది. ట్యాంకు నుంచి పాములు బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాము ఇంతకాలం వాడుతున్న ట్యాంక్లో విషపూరిత పాములు, కొండచిలువలు ఉంటాయని తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు
Date : 30-08-2024 - 4:39 IST