Uttar Pradesh
-
#India
Jewelery: నగల దుకాణంలో చోరీకొచ్చి సారీ అని వెళ్లిపోయిన దొంగలు
నగల దుకాణంలో చోరీకొచ్చిన దొంగలు (Thief) తమ ప్రయత్నం విఫలం కావడంతో సారీ అని ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు.
Date : 04-02-2023 - 1:33 IST -
#India
Rampur: రామ్ పూర్ లో రాత్రుళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!
అర్ధరాత్రి (Midnight) సమయం. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
Date : 04-02-2023 - 1:03 IST -
#India
Car Plunges Into Pond: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
కారు చెరువులోకి దూసుకెళ్లి (Car Plunges Into Pond) నలుగురు మృతిచెందిన విషాద ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కపూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామన గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 19-01-2023 - 1:16 IST -
#India
Fire Accident: 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు
21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.
Date : 17-01-2023 - 10:35 IST -
#India
Uttar Pradesh : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడు దారుణ హత్య
ఉత్తర ప్రదేవ్లోని మౌలో దారుణం చోటు చేసుకుంది. కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత
Date : 09-01-2023 - 7:33 IST -
#India
Ayodhya Ram Temple: రామమందిరంపై ఉగ్రవాదుల కన్ను.. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేస్తాం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం (Ayodhya Ram Temple)పై ఉగ్రవాదుల కన్ను పడింది. తన మ్యాగజైన్ ఘజ్వా-ఎ-హింద్ తాజా సంచికలో అంతర్జాతీయ జిహాదీ గ్రూప్ అల్ ఖైదా రామ మందిరాన్ని కూల్చివేసి దాని స్థానంలో మసీదు నిర్మిస్తామని అందులో రాసుకొచ్చింది.
Date : 07-01-2023 - 3:01 IST -
#India
3 Children Die: ఉత్తరప్రదేశ్లో విషాదం.. మీజిల్స్తో ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. ఉన్నావ్లోని ఒక గ్రామంలో మూడు వారాల వ్యవధిలో ఒక కుటుంబంలోని ముగ్గురు పిల్లలు మీజిల్స్తో మరణించారని (3 Children Die) చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ ధృవీకరించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో 35 మంది చిన్నారులకు దద్దుర్లు వచ్చి జ్వరంతో బాధపడుతున్నారు.
Date : 06-01-2023 - 7:18 IST -
#India
2 Killed : యూపీ డియోరియాలో రెండు బైక్లు ఢీ.. ఇద్దరు మృతి
యూపీలోని డియోరియాలో బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో
Date : 04-01-2023 - 10:42 IST -
#Speed News
Uttar Pradesh : యూపీలో దారుణం.. కానిస్టేబుల్ని కొట్టి చంపిన బంధువులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో దారుణం చోటుచేసుకుంది. బంధువులతో జరిగిన గొడవలో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి
Date : 03-01-2023 - 8:17 IST -
#India
Gang Raped: ఉత్తరప్రదేశ్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలోని ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (Gang Raped) జరిగింది. దీనిపై ఘోసి పోలీసు స్టేషన్లో అత్యాచారం ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం 14 ఏళ్ల బాలిక చెత్త వేయడానికి వెళ్లిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ త్రిభువన్ నాథ్ త్రిపాఠి శనివారం (డిసెంబర్ 31) తెలిపారు.
Date : 01-01-2023 - 8:09 IST -
#India
Murder : ఘజియాబాద్లో దారుణం.. 60 ఏళ్ల వ్యక్తిని దారుణంగా…?
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాదలో దారుణం జరిగింది. స్థానిక వికాస్ నగర్లో 60 ఏళ్ల కిరాణా దుకాణం యజమానిని గొడ్డలితో
Date : 01-01-2023 - 7:30 IST -
#India
Woman Gang Raped: యూపీలో దారుణం.. ఇంటికి వెళ్తున్న యువతిపై గ్యాంప్ రేప్
యమునా ఎక్స్ప్రెస్ వేపై 23 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (gang-raped) పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గంటలోపే జైవీర్, టిటు, చాచా అనే టాక్సీ డ్రైవర్తో సహా ముగ్గురు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ఆమె ప్రయాణిస్తున్న షేర్ టాక్సీలో ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.
Date : 29-12-2022 - 12:55 IST -
#India
5 Killed : ఉత్తరప్రదేశ్లో విషాదం.. ఇంటికి నిప్పంటుకుని ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 28-12-2022 - 8:49 IST -
#Speed News
5 Members Of Family Die: ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు (fire breaks) చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు (5 members of family die )సజీవదహనమయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
Date : 28-12-2022 - 7:32 IST -
#India
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని రాముడి (Lord Ram)తో పోల్చారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid). జోడో యాత్రను రామాయణంతో, కాంగ్రెస్ను భరతుడితో పోల్చారు. “రాముడు వెళ్లేందుకు వీలుకాని చోట్లకు పాదుకలను భరతుడు తీసుకువెళ్తాడు. అలానే మేం పాదుకలను ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లాం. రామ్జీ(రాహుల్గాంధీ) కూడా వస్తారు” అని ఖుర్షీద్ అన్నారు.
Date : 27-12-2022 - 6:55 IST