Uttar Pradesh
-
#India
Army Plane : ఆగ్రా సమీపంలో కుప్పకూలిన ఆర్మీ విమానం..
Army Plane : విమానం పంజాబ్లోని అదంపూర్ నుంచి బయలుదేరి ప్రాక్టీస్ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
Date : 04-11-2024 - 5:53 IST -
#India
By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
Date : 04-11-2024 - 4:41 IST -
#India
Air Quality: దీపావళి తర్వాత క్షీణించిన గాలి నాణ్యత.. టాప్-10 నగరాలివే!
ఉత్తరప్రదేశ్లోని చాలా నగరాలు కాలుష్యం కారణంగా ఎక్కడ చూసినా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. UPలోని సంభాల్ గాలి అత్యంత కలుషితమైనదిగా మారింది.
Date : 01-11-2024 - 12:12 IST -
#India
5000 Shooters : లారెన్స్ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్
లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతీ సెంట్రల్ జైలులో(5000 Shooters) ఉన్నాడు.
Date : 27-10-2024 - 3:02 IST -
#Viral
Selfiee: సెల్ఫీ తీసుకుంటూ కొండపై నుంచి పడిపోయిన యువతీ
Selfie: హరిద్వార్లోని మానసా దేవి ఆలయం సందర్శనకు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ నుండి వచ్చిన కుటుంబంలో 28 ఏళ్ల రేషు అనే మహిళ, సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తూ కొండపై నుండి 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది
Date : 27-10-2024 - 10:26 IST -
#India
Karhal Bypolls : 22 ఏళ్ల ఫార్ములాతో కర్హల్లో మళ్లీ కమలం వికసిస్తుందా..?
Karhal Bypolls : అఖిలేష్ యాదవ్ 2022 సంవత్సరంలో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, దాని కోసం అతను మెయిన్పురిలోని కర్హల్ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు. అతను కర్హల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, కానీ ఈ సంవత్సరం కన్నౌజ్ నుండి ఎంపీ అయిన తరువాత, అతను ఈ స్థానాన్ని వదిలిపెట్టాడు, అందుకే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Date : 25-10-2024 - 12:01 IST -
#India
Diwali 2024: రాష్ట్ర ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన సీఎం యోగి..
Diwali 2024: దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రజల కోసం పెద్ద ప్రకటన చేశారు. యూపీలో అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు 24 గంటల విద్యుత్ ఉంటుంది. 'ఉజ్వల యోజన' లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లు అందజేస్తారు. గతంలో సీఎం యోగి ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు.
Date : 25-10-2024 - 10:38 IST -
#India
BJP : యూపీ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
BJP : మజ్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏకైక మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. రాజస్థాన్లోని చోరాసి (ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ కరిలాల్ ననోమాను పోటీలోకి తీసుకుంది.
Date : 24-10-2024 - 1:04 IST -
#Viral
Uttar Pradesh : రీల్స్ పిచ్చి..తెగిపోయిన తల..క్షణాల్లో విషాదం
Uttar Pradesh : గ్యాలరీలో అమర్చిన ఐరన్ నెట్టును పైకి లేపే ప్రయత్నంలో అతడు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోగా
Date : 20-10-2024 - 6:45 IST -
#Andhra Pradesh
Minister Narayana : మంత్రి నారాయణకు 3 వైన్ షాపులు.. కానీ..!
Minister Narayana : ఏపీ మంత్రి పి.నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్ల సొంత డబ్బుతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు గాను వారికి మూడు షాపులు దక్కాయి.
Date : 15-10-2024 - 12:42 IST -
#India
Yogi Adityanath : దసరా శోభాయాత్రలో సీఎం యోగి.. గోరఖ్పూర్లో సందడి
ఈసందర్భంగా ముఖ్యమంత్రికి (Yogi Adityanath) భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Date : 12-10-2024 - 7:20 IST -
#India
Yogi Adityanath : యతి నర్సింఘానంద్ వ్యాఖ్యలపై సీఎం యోగి భగ్గు.. ఏమన్నారంటే..
ఈనేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లపై ఇవాళ యూపీ డీజీపీ, చీఫ్ సెక్రెటరీలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 07-10-2024 - 5:04 IST -
#India
Asaduddin Owaisi : యతి నర్సింహానంద్ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Date : 05-10-2024 - 8:04 IST -
#Speed News
Uttar Pradesh: రహదారి రక్తసిక్తం..ట్రాక్టర్-లారీ ఢీకొని పది మంది మృతి
Uttar Pradesh: మిర్జాపూర్లో ట్రాక్టర్-ట్రాలీని ట్రక్కు ఢీకొని పది మంది మృతి, ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన 3 మందిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎస్పీ మరియు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 04-10-2024 - 9:48 IST -
#Devotional
Sai Baba Idols : వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు
సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు, విష్ణువు, శక్తి, గణేశుడు, శివుడి విగ్రహాలను మాత్రమే ఆలయాల్లో ప్రతిష్ఠించాలి’’ అని అజయ్ శర్మ (Sai Baba Idols) తెలిపారు.
Date : 01-10-2024 - 5:36 IST