Uttar Pradesh
-
#India
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ప్రతి 100 మందిలో 97 మంది ముస్లింలు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Date : 25-01-2025 - 11:39 IST -
#India
Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్రాజ్కు చిట్టడవి ఊపిరి
ఇంతమంది భక్తజనం వచ్చినా ప్రయాగ్రాజ్లో(Miyawaki Magic) ఆక్సిజన్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదు.
Date : 25-01-2025 - 11:28 IST -
#Speed News
Two Women Married : భర్తల టార్చర్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
కవిత, గుంజ అలియాస్ బబ్లూ(Two Women Married).. ఈ ఇద్దరు ఆరేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయమయ్యారు.
Date : 25-01-2025 - 9:43 IST -
#Devotional
ISRO: అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా..కళకళలాడుతున్న ప్రయాగ్రాజ్..
ఇందుకు సంబంధించి కొన్ని చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా విడుదల చేసింది. స్పే
Date : 22-01-2025 - 2:33 IST -
#Business
Amazon India : మహా కుంభ మేళాతో అమేజాన్ ఇండియా ఒప్పందం
వివిధ అవసరాలను తీర్చడం మరియు మేళాలో సాధ్యమైనంత ఎక్కువమందికి వీటిని అందుబాటులో ఉంచడమే ఈ బాక్స్ ల లక్ష్యం.
Date : 17-01-2025 - 7:21 IST -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 15-01-2025 - 9:46 IST -
#India
Narendra Modi : మహాకుంభ్ అనాది ఆధ్యాత్మిక వారసత్వం, విశ్వాసం, సామరస్య వేడుకలకు చిహ్నం
Narendra Modi : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, మహా కుంభ్ భారతదేశ అనాదిగా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, విశ్వాసం, సామరస్యానికి సంబంధించిన వేడుక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Date : 13-01-2025 - 12:34 IST -
#India
Kannauj Railway Bridge Collapse : కుప్పకూలిన రైల్వే లింటెల్
Kannauj Railway Bridge Collapse : ఈ ఘటనలో అనేక మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు
Date : 11-01-2025 - 5:50 IST -
#Devotional
Mahakumbh 2025 : మహా కుంభ మేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం
Mahakumbh 2025 : మహా కుంభమేళాలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు
Date : 08-01-2025 - 11:43 IST -
#Viral
Soraha Village : ఊరిని చీకటి చేసిన దొంగలు
Soraha Village : గ్రామంలో 250 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ చోరీ అయిన సంఘటనను డిసెంబర్ 15వ తేదీన గ్రామస్థులు గుర్తించారు
Date : 07-01-2025 - 3:54 IST -
#Business
OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్
పెళ్లి కాని జంటలకు(OYO New Rule) హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఇక కల్పించలేమని వెల్లడించింది.
Date : 05-01-2025 - 1:06 IST -
#India
Delhi Weather : ఢిల్లీలో రెండు రోజులు ఎల్లో అలర్ట్..!
Delhi Weather : వాతావరణ శాఖ ప్రకారం, 2024 సంవత్సరం చివరి రోజు అంటే డిసెంబర్ 31, ఉదయం పొగమంచు , సాయంత్రం వరకు చలిగాలులు కనిపిస్తాయి. హిమాచల్లో జనవరి 1న వాతావరణం స్పష్టంగా ఉంటుంది, అయితే ఆ తర్వాత మంచు కురిసే అవకాశం ఉంది.
Date : 31-12-2024 - 10:29 IST -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST -
#Speed News
Divorce : అత్యధిక విడాకుల రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ..!
Divorce : ఇటీవలి కాలంలో పెళ్లయ్యాక విడాకులు తీసుకునే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణంగా ఉండే విడాకులు ఇప్పుడు భారత్లోనూ సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా మన దేశంలోని ఈ ఎనిమిది రాష్ట్రాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువ. ఆ రాష్ట్రాలు ఏమిటో చూద్దాం.
Date : 30-12-2024 - 11:11 IST -
#Speed News
Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.
Date : 29-12-2024 - 11:36 IST