Trs
-
#Telangana
Palvai Sravanti: ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ కుట్రలు చేస్తోంది..నేను సీఎంను కలవలేదు..!!
సీఎం కేసీఆర్ తో తాను భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి స్పందించారు. ఇదంతా బీజేపీ ప్రచారం చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. తాను కేసీఆర్ కలవలేదని స్పష్టం చేశారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి పిచ్చి ప్రచారాలు బీజేపీ చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్నాని ప్రచారం చేస్తున్న వారిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీ నేతలు ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారో అర్థం […]
Published Date - 09:04 AM, Thu - 3 November 22 -
#Telangana
Karne Prabhaker : నేను పార్టీ మారడం లేదు…టీఆర్ఎస్ లోనే ఉంటా..!!
మునుగోడ ఉపఎన్నిక ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారాయి. టీఆర్ఎస్ నేతలు బీజేపీకిలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ […]
Published Date - 08:50 AM, Thu - 3 November 22 -
#Speed News
Munugode By-Poll : మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు....
Published Date - 08:46 AM, Thu - 3 November 22 -
#Speed News
Munugode By-Poll : ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ..
Published Date - 07:29 AM, Thu - 3 November 22 -
#Speed News
Bandi sanjay : అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఉద్రిక్తత.. మునుగోడు వెళ్తున్న బండి సంజయ్ని అడ్డుకున్న పోలీసులు
అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.మునుగోడు బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి...
Published Date - 07:09 AM, Thu - 3 November 22 -
#Telangana
Munugode Assembly bypoll: మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం..!
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి (రేపు) గురువారం అత్యంత కీలకమైన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
Published Date - 07:09 PM, Wed - 2 November 22 -
#Telangana
Munugode Bypoll: నేటితో మునుగోడు ప్రచారానికి తెర..!
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో బంద్ కానుంది.
Published Date - 11:20 AM, Tue - 1 November 22 -
#Speed News
IT Raids In Minister PA House: మునుగోడు ఉప ఎన్నిక ముందు ఐటీ దాడుల కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో..?
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు...
Published Date - 10:17 AM, Tue - 1 November 22 -
#Speed News
Minister KTR : క్రీడాకారిణికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్
మునుగోడు నియోజకవర్గం చండూరులో ఫెన్సింగ్ క్రీడాకారిణి షేక్ నజియాకి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వచ్చే ఏడాది...
Published Date - 11:11 AM, Sun - 30 October 22 -
#Telangana
Munugode By Poll : బీజేపీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు…!!
మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయ వేడిని మరింత రాజేశాయి. ఉపపోరులో ప్రధాన పార్టీలు మాటల యుద్ధానికి తోడు...
Published Date - 08:41 AM, Sun - 30 October 22 -
#Telangana
Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్ తోపాటు వాళ్లందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయిస్తాం..!!
మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. యాదాద్రిలో సంజయ్ ప్రమాణం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ నోళ్లకు సంప్రోక్షణ చేస్తే […]
Published Date - 06:53 PM, Sat - 29 October 22 -
#Telangana
Tandoor MLA Security: రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ ఎమ్యెల్యేకి భద్రత పెంపు..!
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది.
Published Date - 12:01 PM, Sat - 29 October 22 -
#Telangana
TS : మంత్రి జగదీశ్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు..!!
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ…ఈ నోటీసులు జారీ చేసిన ఈసీ…శనివారం మధ్యాహ్నం 3గంటలలోపు వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై జిల్లా అధికారులను నివేదిక […]
Published Date - 06:33 AM, Sat - 29 October 22 -
#Telangana
Tummala : అందుకోసమే టీఆర్ఎస్లోకి వెళ్లా.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ మంత్రి తుమ్మల...
Published Date - 10:25 PM, Fri - 28 October 22 -
#Telangana
Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి..!
రాజకీయ సవాళ్లతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పవిత్రతను పాడుచేయవద్దని
Published Date - 02:06 PM, Fri - 28 October 22