Trs
-
#Speed News
PK and TRS Strategy: 21 ఏళ్ల టీఆర్ఎస్ కు ఆ వయసువారే టార్గెట్టా? పీకే ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏమిటి?
18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారిని తిరిగి టీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా చేయడానికి ఐప్యాక్ తో జట్టు కట్టింది టీఆర్ఎస్.
Date : 27-04-2022 - 9:15 IST -
#Speed News
KCR-KTR: ప్లీనరీలో కేటీఆర్ కీలకం…కేసీఆర్ ప్లాన్ ఇదేనా..?
టీఆరెస్ పార్టీకి సుప్రీం ఎవరంటే...అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రమే.
Date : 27-04-2022 - 7:48 IST -
#Andhra Pradesh
April 27: ఆ రెండు అధికార పార్టీలకు ‘ఏప్రిల్ 27’ టెన్షన్!
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు కంటి మీద కునుకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని సమర్థంగా ఢీకొడుతోంది తెలుగుదేశం పార్టీ.
Date : 26-04-2022 - 9:56 IST -
#Telangana
TRS Family:టీఆర్ఎస్ లో ఫ్యామిలీ పాలిటిక్స్.. కేటీఆర్, కవితలలో ఎవరి పరిధి ఏమిటి?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలిట్రిక్స్ మామూలుగా ఉండవు. కుటుంబ రాజకీయాలు అని ప్రతిపక్షాలు తరచూ విమర్శించినా సరే.. వాళ్లు ప్రజా ప్రతినిధులని..
Date : 24-04-2022 - 12:30 IST -
#Telangana
TRS Politics: 21 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ఉందా? దుడుకుతనంతో ఉందా?
21 ఏళ్లు. అంటే నవ యవ్వనంతో మిడిసిపడే వయసు. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచించుకుని అడుగేసే వయసు.
Date : 24-04-2022 - 11:30 IST -
#Speed News
MP Arvind: టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తే గొంతు కోసుకుంటా..నవంబర్ 20 డెడ్లైన్..!!
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. అయినప్పటికీ...రాజకీయ వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
Date : 24-04-2022 - 1:38 IST -
#Telangana
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ తుపాన్! ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో సీన్ మారిందా?
గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది టీఆర్ఎస్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండకపోవచ్చేమో అన్నట్టుగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కారణం ప్రశాంత్ కిషోర్.
Date : 21-04-2022 - 11:22 IST -
#Telangana
PK Congress:కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షేక్ హ్యాండ్? మరప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది.
Date : 20-04-2022 - 6:00 IST -
#Speed News
Prashant Kishor: తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవరపెడుతోన్న పీకే..!!!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలను కంగారు పెడుతోంది. ప్రశాంతో కిషోర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది.
Date : 18-04-2022 - 11:38 IST -
#Telangana
TRS Formation: టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు వేళాయే!
ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
Date : 17-04-2022 - 10:51 IST -
#Telangana
TRS vs BJP: వరి వర్రీ గులాబీకా? కమలానికా? దేని రెక్కలు తెగనున్నాయి?
వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ వస్తుంది వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మొదలైపోయింది. ఏదైతే.. తెలంగాణలో రాజకీయాల హీట్ ను పెంచిందో.. ఏదైతే బీజేపీ పోరాటానికి మూలంగా ఉందో..
Date : 10-04-2022 - 11:24 IST -
#Speed News
MLC Kavitha: ఢిల్లీలో మహా ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబోయే మహా ధర్నా ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. తెలంగాణ నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఏప్రిల్ 11న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారని […]
Date : 10-04-2022 - 10:51 IST -
#Telangana
KCR: ఈ ఏడాది కేసీఆర్కు తిరుగులేదు…సీఎం తీసుకునే సాహెసోపేత నిర్ణయం ఏమిటి..!!!
ఈ శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి…పాలించే పాలకులకు..రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎంతో అద్భుతంగా ఉంటుందని ఉగాది పంచంగంలో ఉన్నట్లుగా బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సెలవిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఆయనకున్న చెడు కాలం ఫిబ్రవరితో తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎన్నోఇబ్బందులు పెట్టినప్పటికీ…ఏ మాత్రం వెనక్కు తగ్గరని పంచాంగ పఠనంలో ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ ది కర్కాటక రాశి…సీఎం జాతకం గతేడాది కంటే బాగుంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరం […]
Date : 02-04-2022 - 2:23 IST -
#Speed News
Tribal Votes: గిరిజన ఓట్లు కోసం బీజేపీ గేమ్ ఆడుతుంది.. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మాణం చేసినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష […]
Date : 30-03-2022 - 4:00 IST -
#Technology
Telangana Temples: ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కొడంగల్, మార్చి 30: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాల అభివృద్ధికి విస్తృతమైన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వందల కోట్లతో ఆలయాలు అభివృద్ధి నిర్మాణాలు, వసతుల కల్పన చేపడుతున్నామని వివరించారు. గడిచిన ఏడేండ్లలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం అబ్బురపడేలా పునఃనిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ, బాసర, […]
Date : 30-03-2022 - 3:47 IST