Trs
-
#Telangana
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ తుపాన్! ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో సీన్ మారిందా?
గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది టీఆర్ఎస్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండకపోవచ్చేమో అన్నట్టుగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కారణం ప్రశాంత్ కిషోర్.
Published Date - 11:22 AM, Thu - 21 April 22 -
#Telangana
PK Congress:కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షేక్ హ్యాండ్? మరప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది.
Published Date - 06:00 AM, Wed - 20 April 22 -
#Speed News
Prashant Kishor: తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవరపెడుతోన్న పీకే..!!!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలను కంగారు పెడుతోంది. ప్రశాంతో కిషోర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది.
Published Date - 11:38 AM, Mon - 18 April 22 -
#Telangana
TRS Formation: టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు వేళాయే!
ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
Published Date - 10:51 AM, Sun - 17 April 22 -
#Telangana
TRS vs BJP: వరి వర్రీ గులాబీకా? కమలానికా? దేని రెక్కలు తెగనున్నాయి?
వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ వస్తుంది వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మొదలైపోయింది. ఏదైతే.. తెలంగాణలో రాజకీయాల హీట్ ను పెంచిందో.. ఏదైతే బీజేపీ పోరాటానికి మూలంగా ఉందో..
Published Date - 11:24 AM, Sun - 10 April 22 -
#Speed News
MLC Kavitha: ఢిల్లీలో మహా ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబోయే మహా ధర్నా ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. తెలంగాణ నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఏప్రిల్ 11న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారని […]
Published Date - 10:51 AM, Sun - 10 April 22 -
#Telangana
KCR: ఈ ఏడాది కేసీఆర్కు తిరుగులేదు…సీఎం తీసుకునే సాహెసోపేత నిర్ణయం ఏమిటి..!!!
ఈ శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి…పాలించే పాలకులకు..రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎంతో అద్భుతంగా ఉంటుందని ఉగాది పంచంగంలో ఉన్నట్లుగా బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సెలవిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఆయనకున్న చెడు కాలం ఫిబ్రవరితో తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎన్నోఇబ్బందులు పెట్టినప్పటికీ…ఏ మాత్రం వెనక్కు తగ్గరని పంచాంగ పఠనంలో ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ ది కర్కాటక రాశి…సీఎం జాతకం గతేడాది కంటే బాగుంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరం […]
Published Date - 02:23 PM, Sat - 2 April 22 -
#Speed News
Tribal Votes: గిరిజన ఓట్లు కోసం బీజేపీ గేమ్ ఆడుతుంది.. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మాణం చేసినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష […]
Published Date - 04:00 PM, Wed - 30 March 22 -
#Technology
Telangana Temples: ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కొడంగల్, మార్చి 30: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాల అభివృద్ధికి విస్తృతమైన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వందల కోట్లతో ఆలయాలు అభివృద్ధి నిర్మాణాలు, వసతుల కల్పన చేపడుతున్నామని వివరించారు. గడిచిన ఏడేండ్లలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం అబ్బురపడేలా పునఃనిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ, బాసర, […]
Published Date - 03:47 PM, Wed - 30 March 22 -
#Telangana
CM KCR: ఢిల్లీ మే సవాల్.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కొత్త స్కెచ్
తెలంగాణలో మళ్లీ ధాన్యం రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లు తోడవ్వడంతో టీఆర్ఎస్ రాజకీయంగా ఓ అడుగు ముందే ఉంది. అయితే ఢిల్లీ లేకపోతే గల్లీ.. అలా బీజేపీ పోరుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో పంచాయతీ పెట్టారు. ఫామ్ హౌస్ లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మీటింగ్ పెట్టిన కేసీఆర్… […]
Published Date - 09:20 AM, Mon - 21 March 22 -
#Telangana
CM KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మళ్లీ “2018 సీన్ రిపీట్” చేయనున్నారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా కూడా… దాని వెనుక ఓ పక్కా వ్యూహం ఉంటుందని అంటుంటారు ఆయన గురించి తెలిసిన రాజకీయ నేతలు, పొలిటికల్ అనలిస్టులు. గతంలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే… ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ పక్కా వ్యూహంతో తన మార్క్ రాజకీయాన్ని చూపించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు, ఇతరులకు తెలియకుండా సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ […]
Published Date - 10:50 AM, Sun - 20 March 22 -
#Speed News
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్..?
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. ఇటీవల రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో […]
Published Date - 11:39 AM, Sat - 19 March 22 -
#Telangana
Telangana vs BJP: ‘నిధుల’పై ప్రభుత్వాలు ఫైట్!
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సమానమే. అవసరాల ప్రాతిపదికన నిధులు కేటాయింపు ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఇందులో రాజకీయ జోక్యం పెరిగితే ఇబ్బందులే. ఇప్పుడు తెలంగాణకు కేంద్రం చేసిన కేటాయింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నుంచి ఆశిస్తున్న గ్రాంట్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరగడం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి అందిన అత్యధిక మొత్తాన్ని చూస్తే.. రూ.15,450 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి […]
Published Date - 10:06 AM, Tue - 15 March 22 -
#Telangana
Gutta Sukender Reddy: గుత్తా మంత్రి పదవి ఆశలు గల్లంతు..!
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి తెలంగాణ శాసనమండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్ సీటులో ఆశీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణలో సీనియర్ […]
Published Date - 04:45 PM, Mon - 14 March 22 -
#Telangana
TRS Politics: టీఆర్ఎస్ కు ‘ఆ ముగ్గురు’ దడ.. పార్టీ వీడితే అంతేనా!
టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత తెలంగాణలో ఆ పార్టీకి ఎదురేలేదు. రాజకీయంగా బాగా లబ్దిపొందింది. సీట్లు, ఓట్లు పరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు పడినా..
Published Date - 11:00 AM, Sun - 13 March 22