Trs
-
#Telangana
Amit Shah : తెలంగాణ ప్రజలు ఏం కోరకుంటున్నారో నాకు తెలుసు…భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..!!
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమే….భారీ మెజార్టీతో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం ఖామన్నారు. తెలంగాణ ప్రజల పల్స్ నాకు బాగా తెలుసుఅన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ […]
Date : 26-11-2022 - 11:01 IST -
#Speed News
BSP : బీసీ రిజర్వేషన్లపై రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఎస్పీ పిలుపు
బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నిరసనలు చేపడుతుందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర...
Date : 25-11-2022 - 10:54 IST -
#Telangana
YS Sharmila : అప్పుడు స్కూటర్ మీద తిరిగిండు..ఇప్పుడు విమానాలు కొంటుండు..!!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిసతూ…సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొంత కాలంగా కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేసిన షర్మిల…దేశంలోనే అత్యంత అవినీతి పాలన సాగిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అంటూ ఆరోపణలు చేశారు. ఒక్కప్పుడు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ ఇప్పుడు విమానాలు కొనే […]
Date : 24-11-2022 - 9:30 IST -
#Telangana
Survey On TRS: ఐప్యాక్ సంచలన సర్వే.. కేసీఆర్ కు గడ్డుకాలమే!
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జరిసిన తాజా సర్వేలో టీఆర్ఎస్ క్లిష్ట పరీక్ష అని తెలుస్తుంది.
Date : 24-11-2022 - 12:51 IST -
#Telangana
Marri Rajasheker Reddy : పార్టీ మారాలనే.. మా మామపై ఐటీ దాడులు..!!
పార్టీ మారాలన్న ఒత్తిడితోనే మా మామ మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరిగాయంటూ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ మారాలనే చేస్తున్న రచ్చా అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఉదయం టర్కీ నుంచి రాగానే…మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తన […]
Date : 24-11-2022 - 11:56 IST -
#Telangana
IT Raids : మంత్రి మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు..పలు కీలకపత్రాలు స్వాధీనం
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఏకధాటిగా కొనసాగిన సోదాల్లో పలు కీలక...
Date : 24-11-2022 - 7:19 IST -
#Telangana
Telangana: మంత్రికి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఎందుకంటే..?
రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకపై వివక్ష చూపడం సరి అయింది కాదని,
Date : 23-11-2022 - 9:21 IST -
#Telangana
TRS ZPTCs: జడ్పీ చైర్ పర్సన్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ జడ్పీటీసీలు
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతర్గత విభేదాలు వేధిస్తున్నాయి.
Date : 23-11-2022 - 3:17 IST -
#Speed News
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆయన కాలేజీలు, బంధువుల నివాసాల్లో నిన్నిటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి...
Date : 23-11-2022 - 8:26 IST -
#Telangana
TRS : 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది. శాసనసభ,...
Date : 23-11-2022 - 7:46 IST -
#Telangana
Bandi Sanjay : బీఎల్ సంతోష్ జోలికొస్తే…పరిస్థితి మరోలా ఉంటుంది…జాగ్రత్త..!!
మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటన గురించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీఎల్ సంతోష్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఫాంహౌస్ లు, బ్యాంక్ అకౌంట్లు బీఎల్ సంతోష్ కు లేవన్నారు. బీఎస్ సంతోష్ జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. సంఘ్ ప్రచారక్ లను కేసీఆర్ అవమానిస్తున్నారన్న బండి సంజయ్…రాష్ట్రాన్ని రక్షించేందుకు సంఘ్ ప్రచారక్ లు పనిచేస్తున్నారన్నారు. బీఎల్ సంతోష్ పదవులు ఆశించలేదన్నారు. స్కాం నుంచి బయటపడేందుకు బీఎల్ సంతోష్ ను […]
Date : 22-11-2022 - 8:32 IST -
#Speed News
Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక...
Date : 22-11-2022 - 10:59 IST -
#Speed News
IT Raids: మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు
తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఈ
Date : 22-11-2022 - 8:39 IST -
#Telangana
Bandi Sanjay : ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారులను డిమోషన్ చేయడం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్నారు. ఇది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు చేస్తున్న పోరాటానికి తాము కూడా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం […]
Date : 22-11-2022 - 5:59 IST -
#Telangana
Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!
తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాలన్నింటిని తిప్పికొడుతూ…తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్రా స్థాయి శిక్షణా శిబిరంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా […]
Date : 21-11-2022 - 6:36 IST