Tdp
-
#Andhra Pradesh
TDP : ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
TDP : 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Published Date - 03:08 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Published Date - 01:31 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
YS Jagan : ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు..
YS Jagan : ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.
Published Date - 02:28 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రక్రియలో విద్యా వాలంటీర్ల నియామకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది. మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఇప్పటికే విద్యావాలంటీర్ల నియామకానికి ఆమోదం ఇచ్చారు. రాష్ట్రంలో 185 […]
Published Date - 11:38 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Published Date - 09:28 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు – చంద్రబాబు
TDP Membership : గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు
Published Date - 08:24 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్
CM Chandrababu : త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్ఆర్సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
Published Date - 03:23 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..
CM Chandrababu: నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయపార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైనప్పుడు సమయం కేటాయించడం తెలిసిందే. ఈ రోజు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Published Date - 10:13 AM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
TDP కి భారీ షాక్.. వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి
TDP : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి..టీడీపీ పార్టీని కాదని జగన్ పార్టీ లో చేరి అందరికి షాక్ ఇచ్చాడు.
Published Date - 03:47 PM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Published Date - 10:25 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మరో యువ గళం హామీని నెరవేర్చిన లోకేష్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు. పూతలపట్టు నియోజక వర్గంలోని బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు పెంచడంతోపాటు యువ గళం పాద యాత్ర సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలను ఆయన ఇప్పటికే నెరవేర్చారు.
Published Date - 09:42 PM, Sun - 13 October 24 -
#Cinema
Nara Rohit : గ్రాండ్గా నారా రోహిత్ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే
చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్(Nara Rohit).
Published Date - 02:06 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి
గొడవ కాస్త పెద్దది కావటంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలను ఉపయోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు.
Published Date - 04:23 PM, Sat - 12 October 24 -
#Andhra Pradesh
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Published Date - 05:18 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
CM Chandrababu : మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..
Published Date - 02:55 PM, Mon - 30 September 24