Tdp
-
#Andhra Pradesh
AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ భేటీ
రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అయితే తొలిసారిగా ఈ కేబనెట్ ను నిర్వహించనున్నారు. 2014 -19 మధ్య కాలంలో ఈ కేబినెట్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 06:15 PM, Tue - 27 August 24 -
#Andhra Pradesh
Minister Narayana : రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి : మంత్రి నారాయణ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని.. అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు.
Published Date - 03:08 PM, Tue - 27 August 24 -
#Andhra Pradesh
ఏపీకి 13లక్షల కోట్ల అప్పులు: మంత్రి అచ్చెన్నాయుడు
ఏ మంత్రి, ఏ శాఖను రివ్యూ చేసిన ఎక్కడా అప్పులు తప్ప ఆదాయం కనిపించడంలేదు. కానీ.. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్న ఒకొక్క హామీని నెరవేరుస్తాం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పెంచిన పింఛన్లు అందించాం.
Published Date - 05:27 PM, Mon - 26 August 24 -
#Andhra Pradesh
Eluru : జగన్ కు మరో షాక్..టీడీపీ లోకి కీలక నేతలు
ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు
Published Date - 10:18 AM, Mon - 26 August 24 -
#Andhra Pradesh
Ex MLA David Raju Died : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత
సంతనూతలపాడు ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. 2014లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు
Published Date - 09:04 PM, Sun - 25 August 24 -
#Andhra Pradesh
Macherla : సైకిల్ ఎక్కిన వైసీపీ కౌన్సిలర్లు
మాచర్ల మున్సిపాలిటీలో 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది
Published Date - 04:45 PM, Fri - 23 August 24 -
#Andhra Pradesh
VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు.
Published Date - 01:29 PM, Fri - 23 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : రేపు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఈనెల 23న కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Published Date - 05:07 PM, Thu - 22 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అచ్యుతాపురం బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ..గాయపడిన వారికి రూ.50లక్షలు
ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.
Published Date - 01:42 PM, Thu - 22 August 24 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 12:52 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Published Date - 03:05 PM, Mon - 19 August 24 -
#Andhra Pradesh
Social Media War : జగన్ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అయితే..లోకేష్ నిక్కర్ మంత్రి
పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు
Published Date - 02:28 PM, Fri - 16 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : మసకబారిన రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
1857కి ముందు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తెలుగు నేలకు గొప్ప ప్రతిఘటన వారసత్వం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Published Date - 12:30 PM, Thu - 15 August 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: అమలుకాని హామీలు అంటూ వైఎస్ జగన్ ఫైర్
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ రుణాలు, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు
Published Date - 06:42 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:41 PM, Tue - 13 August 24