Tdp
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Published Date - 10:54 AM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు.
Published Date - 03:31 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
CM Phone Call : చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఒక ఫోన్ కాల్.. అసలేం జరిగింది ?
‘‘పవన్తో మాట్లాడేందుకు ప్రయత్నించా. దొరకలేదు. ఇప్పుడెలా ఉన్నారు’’ అని చెప్పారు.
Published Date - 12:22 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. లబ్ధిదారుల పునర్విచారణ..
AP News : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారుల ఎంపికపై పునర్విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులు, అనర్హులను గుర్తించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచనలు అందాయి.
Published Date - 11:20 AM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : 8 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.
Published Date - 12:43 PM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..
Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్ట పరిరక్షణను ప్రధాన డిమాండ్గా చేసుకుని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభించాయి. ఈ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టాన్ని మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Published Date - 12:15 PM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్లో అభ్యర్థించారు.
Published Date - 11:45 AM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
RK Roja : రోజా సీటుకు ఎసరు.. 12న వైఎస్సార్ సీపీలోకి గాలి జగదీష్ ప్రకాశ్ ?
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్పై గాలి జగదీష్ ప్రకాశ్కు వైఎస్ జగన్ హామీ ఇస్తే రోజా(RK Roja)కు మొండిచెయ్యే మిగులుతుంది.
Published Date - 01:31 PM, Mon - 10 February 25 -
#Andhra Pradesh
MLC : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్
జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు..
Published Date - 02:39 PM, Fri - 7 February 25 -
#Andhra Pradesh
Jagan In Illusions: భ్రమల్లో జగన్.. ఎవరయినా చెప్పండయ్యా!
అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
Published Date - 06:43 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
High Court : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టు కీలక ఆదేశాలు
High Court : "కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని, ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని" కోర్టు ఆదేశించింది. కార్పొరేటర్లు బయటకు బయలుదేరినప్పటి నుంచి సెనెట్ హాల్కు చేరుకునే వరకు వారి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 06:05 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Bhumana Karunakar : నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో.. ఏమయ్యారో తెలియదు
Bhumana Karunakar : తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కారణంగా, తమ పార్టీ విజయం సాధించే స్థితి ఉన్నప్పటికీ, కూటమి గెలవడం సాధ్యం కాదని భావించి వాయిదా వేసినట్లు తెలిపారు. "ఎన్నికల కమిషన్ దీనిపై వెంటనే స్పందించాలని కోరుతున్నాం." అని ఆయన అన్నారు.
Published Date - 05:53 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
TDP : హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం
ఈ సందర్భంగా రమేశ్తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్ను దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ సీట్లో కూర్చోబెట్టారు.
Published Date - 11:55 AM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Published Date - 01:06 PM, Sun - 2 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Published Date - 09:54 AM, Sun - 2 February 25