Tdp
-
#Andhra Pradesh
TDP : రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు : వంగలపూడి అనిత
వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.
Published Date - 02:45 PM, Sat - 1 March 25 -
#Telangana
BJP: తెలంగాణపై బీజేపి కన్ను!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Published Date - 04:51 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
Published Date - 06:08 PM, Thu - 27 February 25 -
#Telangana
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
MLC Elections : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉత్సాహంగా పోలింగ్ ప్రారంభమైంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ, తమ ప్రతినిధులను ఎన్నుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలు పోటీ పడ్డ ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Published Date - 09:32 AM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Truth Bomb : ట్రూత్ బాంబ్.. వీడియో రిలీజ్ చేసిన వైసీపీ
Truth Bomb : వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్ అని, అతడిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నప్పటికీ
Published Date - 08:06 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
GV Reddy : జీవీ రెడ్డికి టీడీపీ బిగ్ ఆఫర్.. ఏమిటి ? ఎందుకు ?
వీటిని చూసి జీవీ రెడ్డికి(GV Reddy) టీడీపీ హైకమాండ్ పెద్ద ఆఫరే ఇచ్చేందుకు రెడీ అయిందట.
Published Date - 01:48 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో(AP MLC Polls) ప్రధాన పోటీ కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్), ఆలపాటి రాజేంద్రప్రసాద్ (అధికార కూటమి) మధ్య ఉంది.
Published Date - 10:15 AM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
AP Fiber Net : ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య
AP Fiber Net : ప్రస్తుతం మారిటైం బోర్డు సీఈవోగా ఉన్న ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యతగా ఫైబర్ నెట్ ఎండీ పదవి అప్పగించారు
Published Date - 06:15 PM, Tue - 25 February 25 -
#Telangana
OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా
మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(OFF TRACK) మొదలవుతుంది.
Published Date - 05:07 PM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
Tuni Municipality : తుని మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్
Tuni Municipality : వైస్ ఛైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు అవసరమయ్యుండగా, తుని చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేసి షాక్ ఇచ్చింది
Published Date - 12:13 PM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
MLC Elections : ఎమ్మెల్సీ బరిలో జనసేన
MLC Elections : కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు అవి వరించనుండగా, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు సమాచారం
Published Date - 10:44 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు..!
Somireddy Chandramohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై స్పందిస్తూ, అనర్హత వేటు భయంతోనే ఆయన సభకు రాగలుగుతున్నారని విమర్శించారు. 20 రోజుల పాటు సాగనున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలపై రాజకీయ తీవ్రత ఏర్పడింది.
Published Date - 12:08 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Free Health Insurance: ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం.. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా!
ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది.
Published Date - 12:36 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్.. రాజకీయ ఉత్కంఠ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి.
Published Date - 04:06 PM, Fri - 21 February 25 -
#Telangana
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
Published Date - 01:56 PM, Thu - 20 February 25