Modi
-
#India
Election Note : ఎన్నికల వేళ 2వేల నోటుకు మూడింది.!
ఎన్నికలు వేళ రూ. 2వేల నోటు రద్దు(Election Note) ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Published Date - 04:47 PM, Sat - 24 December 22 -
#South
South India : పొలిటికల్ డాన్ లు! దక్షిణ భారత `డార్క్` యవ్వారం?
గాలి జనార్థన్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి(South India) ఒకప్పుడు `క్విడ్ ప్రో కో ` సన్నిహితులు.
Published Date - 01:21 PM, Tue - 20 December 22 -
#Andhra Pradesh
CBN ISB : దటీజ్ చంద్రబాబు విజన్! నిస్వార్థ సేవకు అరుదైన గౌరవం!
నిస్వార్థ సేవకు గుర్తింపు ఉంటుందని చంద్రబాబు(CBN) నిరూపించారు.
Published Date - 05:41 PM, Thu - 15 December 22 -
#India
Modi DA : డీఏలకు మోడీ కళ్లెం! ఏపీ,తెలంగాణ ఉద్యోగులకు జలక్
కరోనా ప్రభావం కారణంగా ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవని చెబుతూ డీఏ(DA)లను ఇవ్వలేమని మోడీ(Modi) సర్కార్ తెగేసి చెప్పింది.
Published Date - 12:12 PM, Thu - 15 December 22 -
#India
India-China : పార్లమెంట్ లో భారత్, చైనా `బోర్డర్ వార్`
భారత్(India), చైనా(china) వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతోన్న పరిణామాలు పార్లమెంట్ (Parliament)ఉభయ సభలను స్తంభింప చేశాయి.
Published Date - 12:32 PM, Tue - 13 December 22 -
#India
Modi: గుజరాత్ పోలింగ్ లో క్యూ లైన్ లో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఈ ఉదయం గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్కు వచ్చిన మోదీ కాన్వాయ్ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా, దారి పొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు […]
Published Date - 12:10 PM, Mon - 5 December 22 -
#India
PM Modi Top in Global: మోడీ వరల్డ్ నెంబర్ 1
ప్రపంచ నెంబర్ 1 లీడర్ గా మరోసారి ప్రధాని మోడీ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 77 శాతం రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 56%, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (41%) వరుసగా రెండు, మూడవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను బిజెపి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకుంది
Published Date - 05:07 PM, Fri - 25 November 22 -
#Andhra Pradesh
Modi, Pawan Alliance: మోడీ, పవన్ `విలీనం` వెనుక..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ ఎట్టకేలకు కలిశారు. గత మూడున్నరేళ్లుగా లభించని అవకాశం ఆయనకు దక్కింది. వాళ్లిద్దరూ సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. అయితే, ఏమి చర్చించుకున్నారు? అనేదిదానిపై పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. మోడీ, పవన్ `విలీనం`పై(కలవడం) రసవత్తర చర్చ వైసీపీ సోషల్ మీడియాలో నిండిపోతోంది.
Published Date - 02:36 PM, Sat - 12 November 22 -
#Telangana
HYD Traffic : మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఏపీలోని విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడు, మోనప్పఐలాండ్, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్ర 7గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాశ్ నగర్, రసూల్ పురా టీ జంక్షన్, […]
Published Date - 07:51 AM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
AP : శనివారం విశాఖలో ప్రధాని బహిరంగసభ…వేదికపై ఆ 8మందికి మాత్రమే చోటు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మోదీ విశాఖ కు చేరుకుంటారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ లో బస చేస్తారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అయితే మోదీ పాల్గొనే సభ వేదికపై 8 మందికి మాత్రమే అవకాశం కల్పించారు అధికారులు. […]
Published Date - 08:18 PM, Fri - 11 November 22 -
#South
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.మీ) కలిపే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అయితే టిక్కెట్టు శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. కొత్త రైలు బుధవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది.
Published Date - 02:22 PM, Fri - 11 November 22 -
#Telangana
PM MODI: ఈనెల 12న రామగుండంకు ప్రధాని నరేంద్ర మోదీ..!!
ఈనెల 12వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCLను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఎన్టీపీసీ మైదానంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలోనే సత్తుపల్లి, కొత్తగూడెం రైల్వేలైన్ కూడా అధికారికంగా ప్రారంభిస్తారు. వీటితోపాటుగా తెలంగాణకు మంజూరు అయిన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడా మోదీ రామగుండం వేదికగానే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. సత్తుపల్లి, కొత్తగూడెం […]
Published Date - 10:35 AM, Fri - 4 November 22 -
#World
Israel : ఇజ్రాయోల్ కొత్త ప్రధానిగా మళ్లీ నెతన్యాహు..అభినందనలు తెలిపిన ప్రధానిమోదీ..!!
ఇజ్రాయోల్ లో మరోసారి బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఐదోసారి ఇజ్రాయెల్ ప్రధానికిగా బాధ్యతలు స్వీకరించనున్నారు బెంజమిన్ నెతన్యాహూ. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 73ఏళ్ల నాయకుడు 2021లో మితవాద, ఉదారవాద, అరబ్ పార్టీల సంకీరణ కూటమి చేతిలో బెంజమిన్ నెతన్యాహు ఓడిపోయారు. ఏడాది తర్వాత తిరిగి మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు బెంజమిన్. బెంజమిన్ కు మోదీ ఇలా ట్వీట్ చేశారు. మజల్ తోవ్ నా […]
Published Date - 05:04 AM, Fri - 4 November 22 -
#South
Actor Vishal : కాశీ మేకోవర్ ను సంతోషించిన హీరో…దేవుడు ఆశీర్వదిస్తాడంటూ ప్రధానికి ట్వీట్..!!
ప్రముఖ హీరో విశాఖ కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కాశీ పునర్వైభవాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీపై విశాల్ ప్రశంసలు కురింపిచారు. కాశీ ఆలయాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది, మతపరమైన నగరాన్ని పునరుజ్జీవింపజేసిందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విశాల్ సెల్యూట్ చేశారు. విశాల్ ట్వీట్ కు ప్రధాని సమాధానం ఇచ్చారు. విశాల్ ఇలా ట్వీట్ చేస్తూ… ప్రియమైన మోదీజీ…నేను కాశీని సందర్శించాను. అక్కడ దర్శనం అద్బుతంగా జరిగింది. గంగానది పవిత్ర జలాన్ని తాకింది. ఆలయాల పునరుద్దరించడం ద్వారా […]
Published Date - 06:10 AM, Thu - 3 November 22 -
#Andhra Pradesh
pm vizag tour: ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు, మళ్లీ జనసేనానికి జలక్!
ముసుగులో గుద్దులాట మాదిరిగా జనసేన, బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కలిసి పనిచేయరు. పైగా పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు అవమానించేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు పాల్గొనే వేదికలపై పవన్ కు చోటు దొరకడంలేదు.
Published Date - 04:09 PM, Wed - 2 November 22