Modi
-
#Telangana
Medaram : మేడారం జాతర సందర్భాంగా ప్రధాని మోడీ ట్వీట్
మేడారం (Medaram) మహాజాతర సందర్బంగా ప్రధాని మోడీ ట్వీట్ చేసి భక్తులను ఆకట్టుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది.ఈ సందర్భాంగా ప్రధాని మోడీ (PM Modi) తెలుగు లో ఈ మహాజాతర గురించి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క […]
Published Date - 09:50 AM, Wed - 21 February 24 -
#India
PM Surya Ghar – Muft Bijli Yojana : గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) గుడ్ న్యూస్ తెలిపారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'(PM Surya Ghar – Muft Bijli Yojana)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 02:57 PM, Tue - 13 February 24 -
#India
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Published Date - 11:00 AM, Mon - 12 February 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Published Date - 04:30 PM, Sat - 3 February 24 -
#India
Narendra Modi : వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం
కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించిన మధ్యంతర బడ్జెట్(Interim Budget) అభివృద్ధి చెందిన భారత్ పునాదిని పటిష్టం చేసే ‘గ్యారంటీ’ని అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గురువారం వ్యాఖ్యానించారు. బడ్జెట్ తరువాత టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని మోడీ… అభివృద్ధి చెందిన భారతదేశానికి నాలుగు స్తంభాలు, అవి యువకులు, పేదలు, మహిళలు మరియు రైతులను సాధికారత చేస్తానని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. ”ఇది భారతదేశ […]
Published Date - 02:41 PM, Thu - 1 February 24 -
#India
Bharat Rice : రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్..ధర చాల తక్కువ
ఓ పక్క బడ్జెట్ (Budget) జరుగుతుండగానే..కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ (Good News) తెలిపింది. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ రైస్ (Bharat Rice) ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. దీని ధర కిలో 29 రూపాయల చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో రైస్ ధర […]
Published Date - 01:12 PM, Thu - 1 February 24 -
#Telangana
Telangana: ఫామ్హౌస్లో మోడీతో కేసీఆర్ రహస్య చర్చలు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకోకుండా లోక్సభ ఎన్నికల కోసం రెండు పార్టీల మధ్య 'రహస్య ఒప్పందం'
Published Date - 10:47 PM, Wed - 31 January 24 -
#India
Budget 2024 : దిశానిర్దేశం చేయబోతున్న మధ్యంతర బడ్జెట్ – మోడీ
కేంద్ర ప్రభుత్వం రేపు ( గురువారం) పార్లమెంట్ (Parliament )లో తాత్కాలిక బడ్జెట్ను (Budget 2024) ప్రవేశపెట్టనుంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ ఈ మధ్యతర బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బిజెపి ఈ మధ్యంతర పద్దులో జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటె పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే […]
Published Date - 11:29 AM, Wed - 31 January 24 -
#Andhra Pradesh
Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila )..ప్రధాని మోడీ (PM Modi)కి లేఖ రాసారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావాలని […]
Published Date - 09:57 PM, Tue - 30 January 24 -
#India
Bihar Politics: నితీష్ కుమార్ బిహారీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బీహార్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.
Published Date - 03:51 PM, Sun - 28 January 24 -
#Telangana
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Published Date - 06:22 PM, Thu - 25 January 24 -
#India
Union Budget 2024: బడ్జెట్లో ప్రవేశపెట్టే ఆర్ధిక బిల్లు అంటే ఏమిటి ?
ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. ఆర్థిక బిల్లును వాడుక భాషలో ఫైనాన్స్ బిల్లు అంటారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించిన ముఖ్యమైన పత్రాల్లో ఇది ఒకటి. నిజానికి ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక.
Published Date - 04:02 PM, Tue - 23 January 24 -
#India
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సర బడ్జెట్ ఫిబ్రవరి నెలలో సమర్పిస్తుంది. ఈ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను భేరీజు వేస్తారు. అందులో ప్రభుత్వం చేసే ఖర్చుతో పాటు ఆదాయ వనరులని అందిస్తుంది.
Published Date - 03:35 PM, Tue - 23 January 24 -
#India
Union Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? సర్వే ఎలా సిద్ధం చేస్తారు?
కేంద్ర ఆర్థిక మంత్రి 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఎన్నికల తర్వాత కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పిస్తారు
Published Date - 03:08 PM, Tue - 23 January 24 -
#India
Suryoday Yojana Scheme : ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ భారీ పథకం ప్రకటన..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని (Suryoday Yojana Scheme) ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. దీని ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులు తగ్గుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో భారతదేశం రూపురేఖలు మారతాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు. We’re […]
Published Date - 10:07 PM, Mon - 22 January 24