Modi
-
#Telangana
Manda Krishna Madiga : మోడీని పట్టుకొని కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ
సభ వేదిక ఫై మోడీని పట్టుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టుకున్నారు
Published Date - 08:42 PM, Sat - 11 November 23 -
#Telangana
SC Categorisation : త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ – హైదరాబాద్ వేదికగా ప్రధాని హామీ
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామన్నారు
Published Date - 08:28 PM, Sat - 11 November 23 -
#Telangana
T Congress : మోడీ రాక సందర్బంగా తోలుబొమ్మలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..
హైదరాబాద్ కు మోడీ రాక నేపథ్యంలో నగరంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వినూత్న ప్రచారం అందర్నీ కట్టిపడేస్తుంది
Published Date - 03:11 PM, Sat - 11 November 23 -
#Telangana
Madiga Vishwarupa Sabha : మొన్న ‘బీసీ సభ – నేడు మాదిగ సభ’ పక్క వ్యూహంతో వెళ్తున్న బిజెపి
సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు
Published Date - 10:52 AM, Sat - 11 November 23 -
#India
BJP : నితీష్ మాటల్లో తప్పుందా.? బీజేపీ రాజకీయం చేస్తుందా?
నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నంత దూరం బిజెపి (BJP) నాయకులు వెళ్ళిపోయారు.
Published Date - 11:10 AM, Thu - 9 November 23 -
#Telangana
Pawan Kalyan : బీసీ ఆత్మ గౌరవ సభలో పవన్.. బిజెపి నేతలను నిరాశ పరిచాడా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) BRS ఫై, CM KCR ఫై ఎన్నో విమర్శలు చేస్తాడని.. అవన్నీ BJP కి మేలు కలిగిస్తాయని అనుకున్నారు.
Published Date - 12:00 PM, Wed - 8 November 23 -
#Telangana
TS : ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ – KTR
ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ తెలిపారు
Published Date - 11:11 AM, Wed - 8 November 23 -
#India
Modi : మోడీ మంత్రమే బిజెపి ఏకైక అస్త్రం
ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరాంని మినహాయిస్తే మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ.. ఈ నాలుగు రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ కి ఇటు బిజెపికి విజయం చాలా కీలకం
Published Date - 10:46 PM, Tue - 7 November 23 -
#Telangana
BC Atma Gourava Sabha : తెలంగాణ లో బిజెపి గెలిస్తే..బీసీ నేతే సీఎం – మోడీ
తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం... ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు
Published Date - 07:20 PM, Tue - 7 November 23 -
#Telangana
BC Atma Gourava Sabha : బిజెపి -జనసేన కార్యకర్తలతో జనసంద్రంగా మారిన LB స్టేడియం
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తలపెట్టిన 'బీసీ ఆత్మగౌరవ సభ' ఎల్బీ స్టేడియం లో నిర్వహిస్తోంది. ఈ సభకు మోడీ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు
Published Date - 05:58 PM, Tue - 7 November 23 -
#Telangana
Telangana: కాళేశ్వరం విషయంలో మోడీకి రేవంత్ సవాల్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
Published Date - 04:51 PM, Sat - 4 November 23 -
#India
Free Ration Scheme : రేషన్ దారులకు గుడ్ న్యూస్ తెలిపిన మోడీ..మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్
మరో ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్లు ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ప్రకటించారు
Published Date - 02:51 PM, Sat - 4 November 23 -
#India
Telangana Elections : దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారిన తెలంగాణ
కాంగ్రెస్ తెలంగాణ (Telangana)లో పాగా వేసి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పటి వైభవాన్ని పునరుద్ధరించుకుంటే అది దేశ రాజకీయాల మీద అత్యంత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
Published Date - 10:00 AM, Sat - 4 November 23 -
#Speed News
Telangana : బిజెపి బేజారు.. కాంగ్రెస్ హుషారు..
రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ బిజెపి (Telangana BJP) వారికి అత్యంత కీలకమైనదిగా మారింది.
Published Date - 11:09 AM, Thu - 2 November 23 -
#Speed News
Onion Price: ఉల్లి ధరలపై మోడీని టార్గెట్ చేసిన ఖర్గే
ఉల్లి ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే ఆదివారం మండిపడ్డారు. గత కొద్దీ సంవత్సరాలుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనను బీజేపీ అపహాస్యం చేస్తోందన్నారు.
Published Date - 11:34 AM, Sun - 29 October 23