Modi
-
#India
PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం
PM Modi : ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు
Published Date - 03:56 PM, Wed - 15 October 25 -
#Andhra Pradesh
Google AI Hub at Vizag : విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం
Google AI Hub at Vizag : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి టెక్నాలజీ రంగంలో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో AI హబ్ (Artificial Intelligence Hub) ప్రారంభం అవ్వడం దేశ టెక్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు
Published Date - 05:00 PM, Tue - 14 October 25 -
#India
Modi Tweet : PM మోదీ ఆసక్తికర పోస్ట్
Modi Tweet : ప్రస్తుతం మోదీ తన 25వ పాలన సంవత్సరంలోకి అడుగుపెడుతూ.. ఈ ప్రయాణాన్ని ప్రజల ఆశీర్వాదం, విశ్వాసం ఫలితంగా పేర్కొన్నారు
Published Date - 02:02 PM, Tue - 7 October 25 -
#India
PM Kisan 21st Installment : దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?
PM Kisan 21st Installment : దీపావళి పండుగ సందర్భంగా రైతుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద సాయం అవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు రూ. 6,000 వార్షిక సహాయం పొందుతుండగా, ప్రతి నాలుగునెలలకోసారి విడతగా నిధులు విడుదల అవుతున్నాయి
Published Date - 03:44 PM, Mon - 6 October 25 -
#World
Trump’s Leadership : ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన మోదీ
Trump's Leadership : ఇజ్రాయెలీ (Israel) బందీలను పూర్తిగా విడుదల చేయడానికి హమాస్ అంగీకరించడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ట్విట్టర్లో స్పందిస్తూ
Published Date - 10:15 AM, Sat - 4 October 25 -
#India
Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!
Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డ ప్రశాంత్ […]
Published Date - 02:38 PM, Fri - 3 October 25 -
#World
Trump Tariffs : ట్రంప్ నోట మరోసారి ‘టారిఫ్స్’ మాట.. టార్గెట్ ఇండియానేనా?
Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తరచూ భారత్పై విమర్శలు గుప్పించడం, వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 09:00 AM, Wed - 1 October 25 -
#Andhra Pradesh
Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!
Modi Tour : ఈ పర్యటనలో భాగంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని ముందుగా శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ద్వారా పర్యటనను ప్రారంభించనున్నారు.
Published Date - 04:14 PM, Sat - 27 September 25 -
#Technology
BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్న్యూస్
BSNL : ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న BSNL, ప్రైవేట్ సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియో పోటీతో వెనుకబడింది. ఇప్పటికే ఈ ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తున్న సమయంలో, BSNL మాత్రం ఆలస్యంగా 4G సేవలను ప్రారంభిస్తోంది
Published Date - 04:30 PM, Fri - 26 September 25 -
#Telangana
CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR
CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా
Published Date - 07:16 PM, Wed - 24 September 25 -
#Telangana
Petrol Price : డీజిల్, పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గించండి – KTR
Petrol Price : 18 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాలను ఇప్పుడు బచత్ పేరుతో చూపించడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 08:37 PM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే..స్పష్టం చేసిన నారా లోకేష్
TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతో గట్టిగా నిలబడుతుందని లోకేష్ (Lokesh) స్పష్టం చేశారు. ఈ కూటమి భారతదేశ వృద్ధికి, స్థిరత్వానికి ఒక నిబద్ధత అని ఆయన అభిప్రాయపడ్డారు
Published Date - 07:01 PM, Tue - 9 September 25 -
#India
Modi Meets MPs : ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ
Modi Meets MPs : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది
Published Date - 12:06 PM, Mon - 8 September 25 -
#India
GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?
GST 2.0 : ఈ కొత్త విధానం వల్ల ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0 అనేది ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకృతం చేసి, పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన సంస్కరణగా చెప్పవచ్చు
Published Date - 08:45 AM, Sat - 6 September 25 -
#Speed News
Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ
Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Published Date - 09:00 AM, Fri - 5 September 25