HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bharat Rice To Hit Market

Bharat Rice : రేపటి నుంచి మార్కెట్‌లోకి భారత్ రైస్..ధర చాల తక్కువ

  • By Sudheer Published Date - 01:12 PM, Thu - 1 February 24
  • daily-hunt
Bharat Rice Price
Bharat Rice Price

ఓ పక్క బడ్జెట్ (Budget) జరుగుతుండగానే..కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ (Good News) తెలిపింది. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ రైస్ (Bharat Rice) ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. దీని ధర కిలో 29 రూపాయల చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ప్రస్తుతం మార్కెట్ లో రైస్ ధర ఎంతగా పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు 25 కేజీల సోనామసూరి బియ్యం బస్తా రూ.600 ఉండేది..ఇప్పుడు అమాంతం రూ. 1800 నుండి రూ.2000 వరకు వెళ్ళింది. ఇదెక్కటే కాదు పలురకాల రైస్ అన్నీకూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సామాన్య ప్రజలు మార్కెట్ లో లభించే రైస్ కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొదలుపెట్టింది. కిలో రూ. 29లకే భార‌త్ రైస్‌ను (Bharat Rice) ప్రవేశ పెట్టాలని డిసైడ్ అయ్యింది. గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఇప్ప‌టికే అందిస్తున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్ర‌మంలో భార‌త్ రైస్‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌కు నాఫెడ్‌, ఎన్సీసీఎఫ్‌, కేంద్ర‌య భండార్ అవుట్‌లెట్స్‌, మొబైల్ వ్యాన్స్ వంటి ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్ర‌భుత్వం చూస్తుంది. బియ్యం ధ‌ర‌లు స‌గ‌టున కిలోకు రూ. 44కు చేర‌డంతో ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డి దిశ‌గా కేంద్రం భార‌త్ రైస్ పంపిణీకి చ‌ర్య‌లు చేప‌డుతోంది.

ఇక ఇప్ప‌టికే ప్ర‌భుత్వం భార‌త్ ఆటా పేరిట కిలో రూ. 27.50కి, శ‌న‌గ పప్పును రూ. 60కి అందిస్తోంది. ఈ ఉత్ప‌త్తుల‌ను ఏకంగా 2000కుపైగా రిటైల్ పాయింట్స్‌లో విక్ర‌యిస్తున్నారు. భార‌త్ రైస్‌ను కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తూ ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రం భావిస్తోంది. రేపటి నుంచి మార్కెట్ లోకి వస్తున్న భారత్ రైస్ ను ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Read Also : TSRTC బస్సుల్లో మగవారికి మంచి రోజులు వచ్చాయి..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #InterimBudget
  • Bharat Rice
  • Bharat rice in Market
  • Bharat rice price
  • Bharat rice quality
  • modi

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

Bihar Election Results : బిహార్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సుమారు 64.66 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా చూపిందని విశ్లేషకులు అంటున్నారు.

  • Revanth Mamdani

    Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

Latest News

  • Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్

  • Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

  • Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్

  • Minister Nimmala : కూలీలా మారిన ఏపీ మంత్రి

  • Kavitha : హరీశ్ రావుపై మరో అవినీతి బాంబ్ పేల్చిన కవిత..!!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd