HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Farmers News

Farmers

  • Msp For Rabi Crops Diwali Union Cabinet

    #India

    MSP For Crops : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు

    రబీ సీజన్‌కు సంబంధించి నాన్‌ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీని అందించేందుకు కేంద్రం(MSP For Crops) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Published Date - 05:08 PM, Wed - 16 October 24
  • Cm Siddaramaiah

    #India

    CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

    CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్‌లో ప్లాట్‌ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్‌లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్‌, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్‌లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

    Published Date - 01:33 PM, Tue - 15 October 24
  • Elephants Attack

    #Andhra Pradesh

    Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్‌చల్‌.. రైతును తొక్కి చంపిన వైనం

    Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.

    Published Date - 01:08 PM, Tue - 15 October 24
  • Minister Ponguleti

    #Telangana

    ROR Act 2024 : త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

    ROR Act 2024 : పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ఆలోచన అని అన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త ROR చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు.

    Published Date - 05:33 PM, Sun - 6 October 24
  • KTR will walk across Telangana..!

    #Telangana

    KTR : రైతు భరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం: కేటీఆర్‌

    KTR : వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదని.. ప్రభుత్వానికి బాధ్యత లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండగలా మార్చిందని.. సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నల చేతిలో దండన తప్పదని అన్నారు.

    Published Date - 01:19 PM, Sun - 6 October 24
  • Pm Kisan 18th Installment

    #India

    PM-Kisan 18th Installment: రైతుల ఖాతాలోకి రూ.20,000 కోట్లు పంపిణీ చేసిన పీఎం మోడీ

    PM-Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించారు. భూమిని కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను అక్టోబర్ 5న ప్రధాన మంత్రి విడుదల చేశారు.

    Published Date - 02:55 PM, Sat - 5 October 24
  • SBI- HDFC

    #Business

    PM-KISAN: నేడు అకౌంట్లోకి డ‌బ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?

    రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్రవరి 2019న ఈ పథకం భారతదేశం మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2019లో దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్‌గా అమలు చేయబడింది.

    Published Date - 07:44 AM, Sat - 5 October 24
  • Palm Oil Farmers

    #Telangana

    Palm Oil Farmers: పామాయిల్ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మ‌ల‌

    ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

    Published Date - 04:04 PM, Tue - 1 October 24
  • Rythu Bharosa, Farmers,

    #Telangana

    Rythu Bharosa : తాజా మార్గదర్శకాలు లేకపోవడంతో రైతు భరోసాపై అనిశ్చితి

    Rythu Bharosa : సమస్యలను పరిశీలించి నివేదికను సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించింది. కేబినెట్‌ సబ్‌కమిటీ జూలై-ఆగస్టులో రైతులతో సహా కొంతమంది వాటాదారులతో నాలుగు నుండి ఐదు సంప్రదింపులు జరిపింది, అయితే నివేదిక రాష్ట్ర మంత్రివర్గ ఆమోదానికి చేరుకోలేదు లేదా దాని ప్రారంభానికి హామీ ఇచ్చినట్లుగా అసెంబ్లీలో చర్చించబడలేదు.

    Published Date - 06:36 PM, Mon - 23 September 24
  • Congress manifesto

    #India

    Haryana election: కాంగ్రెస్ మేనిఫెస్టో, రూ.500 లకే గ్యాస్, 6 వేలు పెన్షన్

    Haryana election: కాంగ్రెస్ హామీలో భాగంగా వృద్ధులు, మహిళలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమ విధానాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీలలో కనీస మద్దతు ధర (MSP) లకు చట్టపరమైన హామీ మరియు అధికారంలోకి వస్తే కుల సర్వే హామీని మేనిఫెస్టోలో జోడించారు.

    Published Date - 03:56 PM, Wed - 18 September 24
  • Student Suicides India

    #India

    Student Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా వృద్ధి రేటును మించిపోయాయ్

    నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది.

    Published Date - 01:25 PM, Thu - 29 August 24
  • Rakhi To KTR

    #Telangana

    KTR : రేపు రైతులతో కలిసి ధర్నాలు : కేటీఆర్‌

    రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్రా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపు..

    Published Date - 02:29 PM, Wed - 21 August 24
  • Transgenders for traffic control: CM orders to officials

    #Telangana

    Rythu Runa Mafi: తెలంగాణ రైతుల రుణ మాఫీ.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు!

    తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు.

    Published Date - 07:05 PM, Thu - 15 August 24
  • Pm Modi

    #India

    PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు

    ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్‌ను అభివృద్ధి

    Published Date - 09:33 AM, Sun - 11 August 24
  • Betel Leaf Farming

    #Special

    Betel Leaf Farming: తమలపాకు ఉత్పత్తి ద్వారా భారీ ఆదాయం

    తమలపాకులు పండించే రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డును అందజేస్తుంది. రైతులు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందేందుకు ఈ కార్డు దోహదపడుతుంది.

    Published Date - 03:53 PM, Sat - 10 August 24
  • ← 1 2 3 4 5 6 … 12 →

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd