Farmers
-
#India
Haryana election: కాంగ్రెస్ మేనిఫెస్టో, రూ.500 లకే గ్యాస్, 6 వేలు పెన్షన్
Haryana election: కాంగ్రెస్ హామీలో భాగంగా వృద్ధులు, మహిళలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమ విధానాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీలలో కనీస మద్దతు ధర (MSP) లకు చట్టపరమైన హామీ మరియు అధికారంలోకి వస్తే కుల సర్వే హామీని మేనిఫెస్టోలో జోడించారు.
Date : 18-09-2024 - 3:56 IST -
#India
Student Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా వృద్ధి రేటును మించిపోయాయ్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది.
Date : 29-08-2024 - 1:25 IST -
#Telangana
KTR : రేపు రైతులతో కలిసి ధర్నాలు : కేటీఆర్
రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్రా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపు..
Date : 21-08-2024 - 2:29 IST -
#Telangana
Rythu Runa Mafi: తెలంగాణ రైతుల రుణ మాఫీ.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు.
Date : 15-08-2024 - 7:05 IST -
#India
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Date : 11-08-2024 - 9:33 IST -
#Special
Betel Leaf Farming: తమలపాకు ఉత్పత్తి ద్వారా భారీ ఆదాయం
తమలపాకులు పండించే రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డును అందజేస్తుంది. రైతులు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందేందుకు ఈ కార్డు దోహదపడుతుంది.
Date : 10-08-2024 - 3:53 IST -
#Viral
Manorama Khedkar: మనోరమ ఖేద్కర్ జైలు నుంచి పరుగో పరుగు
రైతును బెదిరించిన కేసులో మనోరమ ఖేద్కర్ను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె జైలు నుంచి విడుదలైంది.అయితే మీడియా నుంచి తప్పించుకొనేందుకు ఆమె పరుగు పెట్టింది.
Date : 03-08-2024 - 9:36 IST -
#Telangana
Telangana: రేపు లక్షన్నర లోపు రుణమాఫీ
ఈ 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనుంది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను క్లియర్ చేసేందుకు రేవంత్ రెడ్డి జూలై 18న రూ.6,098 కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ
Date : 29-07-2024 - 10:04 IST -
#Telangana
Jaggareddy : చిరంజీవి..రాహుల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని జగ్గారెడ్డి సూటి ప్రశ్న
మోదీకి, పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిస్తున్నారని... రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు
Date : 19-07-2024 - 6:08 IST -
#Telangana
Revanth Reddy: హరీష్ రాజీనామాకు సిద్ధమా?
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామని అలాగే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సూచించారు
Date : 17-07-2024 - 10:35 IST -
#Telangana
Loan Waiver : రేపు సాయంత్రం నుండి రైతురుణాల మాఫీ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం.
Date : 17-07-2024 - 5:10 IST -
#India
Rally : మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపడతాం: బీకేయూ
హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 16-07-2024 - 5:34 IST -
#Telangana
Crop Loan Waiver : పంటల రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్ కార్డును యూనిట్గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Date : 15-07-2024 - 4:17 IST -
#Telangana
Chilli Price: ఎండు మిర్చి ధర పతనం, రైతుల ఆశలపై నీళ్లు…
నెల క్రితం ధరతో పోలిస్తే క్వింటాల్కు రూ.3 వేలకు పైగా ధర తగ్గింది. మార్కెట్ లో నాన్ ఏసీ మిర్చి ధరలు మరింత పడిపోయాయి. క్వింటాల్ ఎండు మిర్చి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. అంతేకాదు శుక్రవారం అమావాస్య కావడంతో మార్కెట్ లేదు.
Date : 06-07-2024 - 6:16 IST -
#Speed News
Harish Rao: ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమం పట్ల లేదు
Harish Rao: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని హరీశ్ రావు ఆవేదన […]
Date : 04-07-2024 - 9:55 IST