Farmers
-
#Telangana
Telangana Politics: రైతుతో రాజకీయమా ?
సెంటిమెట్ రాజేసి రాజకీయాలు చెయ్యడం ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న పని. నమ్మించి మోసం చెయ్యడం కూడా అదే రాజకీయ నాయకుడి లక్ష్యం. కానీ ఓటర్ అనే ఒక వ్యవస్థ ఉంది,
Date : 16-07-2023 - 5:30 IST -
#Telangana
Telangana: 24/7 ఉచిత కరెంటుపై రేవంత్ ఛాలెంజ్
రైతులకు 24/7 కరెంటుపై తెలంగాణ అధికార పార్టీకి, ప్రతిపక్షం కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్
Date : 15-07-2023 - 10:20 IST -
#Telangana
Free Power Supply: తెలంగాణ రైతులకు 24×7 ఉచిత విద్యుత్: ఠాక్రే
తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Date : 12-07-2023 - 8:00 IST -
#Telangana
Revanth Reddy: బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం కల
ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు
Date : 12-07-2023 - 4:00 IST -
#Speed News
Tomato Thieves: చోరీకి గురవుతున్న టమోటా పంట ఆందోళనలో రైతులు
దేశంలో టమోటా ధరలు పెరుగుదల రైతుల పాలిట శాపంగా మారుతుంది. కస్టపడి పండించిన పంటను దుండగులు దొంగిలిస్తున్నారు. కిలో 150 ధర పలుకుతుండటంతో కొందరు దుండగులు పంటను దొంగిలిస్తున్న పరిస్థితి
Date : 08-07-2023 - 7:03 IST -
#Speed News
Vegetable Prices: మండిపోతున్న కూరగాయల ధరలు.. నియంత్రణ ఏది?
రాష్ట్రంలో కూరగాయలు కొనాలంటేనే వెనకాడుతున్నారు. సామాన్యులకు కూరగాయల జోలికి వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి
Date : 03-07-2023 - 8:52 IST -
#Telangana
Ponguleti Srinivas Reddy: జనగర్జనలో గర్జించిన పొంగులేటి
జనగర్జన సభలో కాంగ్రెస్ నేతలు గర్జించారు. రాహుల్ గాంధీలో సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు
Date : 02-07-2023 - 10:09 IST -
#India
PM Kisan Yojana: జూన్ చివర్లో పీఎం కిసాన్ నిధి
పేద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు
Date : 14-06-2023 - 11:42 IST -
#Speed News
Haryana Farmers: ప్రభుత్వంపై రైతు విజయం
రైతుల డిమాండ్లన్నింటినీ హర్యానా ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. పొద్దుతిరుగుడు క్వింటాల్కు రూ.6400 చొప్పున కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Date : 13-06-2023 - 10:08 IST -
#Speed News
MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలపై ఎంఎస్పి పెంపు
రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక పంటలపై ఎంఎస్పిని పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంటలకు ఈ పెంపు వర్తిస్తుంది.
Date : 07-06-2023 - 3:28 IST -
#India
PM Kisan Yojana: ఈ రైతులకు పీఎం కిసాన్ యోజన 14వ విడత డబ్బు అందకపోవచ్చు.. కారణమిదే..?
రైతులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం కానుక ఇవ్వనుంది. పీఎం కిసాన్ యోజన 14వ విడత (PM Kisan Yojana) త్వరలో విడుదల కానుంది.
Date : 25-05-2023 - 9:53 IST -
#India
PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ లబ్దిదారులకు అలర్ట్.. 14వ విడత నగదు రావాలంటే ఇవి చేయాల్సిందే..!
మీరు పీఎం-కిసాన్ (PM Kisan) స్కీమ్ లబ్దిదారు అయితే మీరు ఎటువంటి సమస్య లేకుండా డబ్బు పొందాలని మీరు కోరుకుంటే, మీరు వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి.
Date : 17-05-2023 - 10:50 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ రాకతో ధాన్యం కొనుగోలు వేగవంతం
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు
Date : 10-05-2023 - 3:32 IST -
#Telangana
KTR: సిరిసిల్ల రైతులతో కేటీఆర్
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందివచ్చిన పంట నీటమునిగింది. తమ బాధను పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Date : 02-05-2023 - 6:13 IST -
#Telangana
Weather Report: తగ్గుముఖం పట్టనున్న వర్షాలు: వెదర్ రిపోర్ట్
గత వారం రోజులుగా రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది
Date : 01-05-2023 - 7:18 IST