Farmers
-
#Telangana
CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 250 మంది రైతులు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 12:42 PM, Sat - 14 June 25 -
#India
Interest Subvention Scheme (MISS) : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..తక్కువ వడ్డీకి రుణాలు
Interest Subvention Scheme (MISS) : ఈ పథకం కింద రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు.
Published Date - 12:48 PM, Fri - 30 May 25 -
#Telangana
CM Revanth Warning : రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
CM Revanth Warning : వ్యవసాయ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు (farmers) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని
Published Date - 09:33 AM, Sat - 17 May 25 -
#Andhra Pradesh
Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ
రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రై
Published Date - 03:48 PM, Wed - 16 April 25 -
#Telangana
Untimely Rains : అకాల వర్షాలు.. రైతులకు కన్నీరు
Untimely Rains : కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతో పాటు కూరగాయలు, మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటలు వర్షాల వల్ల తడిసి నాశనం అయ్యాయి
Published Date - 03:27 PM, Fri - 4 April 25 -
#Telangana
High Tension at Mamunur Airport : మామునూరు ఎయిర్పోర్టు వద్ద మొదలైన నిరసనలు
High tension at Mamunur Airport : ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు
Published Date - 02:14 PM, Tue - 4 March 25 -
#Andhra Pradesh
AP Budget 2025-26 : ఒక్కొక్క రైతుకు రూ.20వేలు
AP Budget 2025-26 : అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20,000 అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు
Published Date - 12:36 PM, Fri - 28 February 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
PM Kisan : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్లో భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.
Published Date - 11:23 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Published Date - 01:04 PM, Fri - 21 February 25 -
#Andhra Pradesh
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Published Date - 12:37 PM, Wed - 19 February 25 -
#Special
Solar Power: సోలార్ పవర్తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?
ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
Published Date - 12:04 PM, Sun - 16 February 25 -
#India
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ
Nirmala Sitharaman : 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్సభలో విపక్షాలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం ప్రారంభించారు.
Published Date - 11:19 AM, Sat - 1 February 25 -
#Telangana
Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. ధరలు పెరిగినట్లు ప్రకటించిన మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు.
Published Date - 03:41 PM, Wed - 29 January 25 -
#Telangana
MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘుందన్ రావు కౌంటర్..
MP Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
Published Date - 06:48 PM, Mon - 20 January 25 -
#Telangana
Red Mirchi : అమాంతం పడిపోయిన ఎర్ర బంగారం ధరలు
Red Mirchi : ఓరుగల్లు మిర్చి యార్డ్, ఏనుమాముల మార్కెట్ యార్డ్ ప్రాంతీయంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఎప్పటికప్పుడు దేశ విదేశీ వ్యాపారులు మిర్చి కొనుగోలు కోసం ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం మారిపోయింది.
Published Date - 01:25 PM, Sat - 11 January 25