HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Farmers News

Farmers

  • Time fixed for inauguration of Turmeric Board office in Nizamabad

    #Telangana

    Amit Shah : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

    ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.

    Published Date - 08:16 PM, Fri - 27 June 25
  • Vanamahotsava Program

    #Speed News

    Rythu Bharosa : 70 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇచ్చాం – సీఎం రేవంత్

    Rythu Bharosa : రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో (Rythu Bharosa) నేరుగా డబ్బులు జమ చేసినట్లు తెలియజేశారు

    Published Date - 07:25 PM, Tue - 24 June 25
  • Vanamahotsava Program

    #Telangana

    Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్‌ రెడ్డి

    ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.

    Published Date - 07:20 PM, Tue - 24 June 25
  • Good News Annadata Sukhibha

    #Andhra Pradesh

    Annadata Sukhibhava : అన్నదాతా సుఖీభవ రైతులకు గుడ్ న్యూస్

    Annadata Sukhibhava : ఈ పథకానికి అర్హులైన రైతులు ఇకపై ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ కోసం రైతు సేవా కేంద్రాల (RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

    Published Date - 07:20 AM, Tue - 17 June 25
  • CM Revanth Reddy

    #Speed News

    Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా

    Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    Published Date - 07:24 PM, Mon - 16 June 25
  • Important information for farmers on Annadata Sukhibhav

    #Andhra Pradesh

    Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం

    ఈ మొత్తం విడుదలకు ముందు ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ (వెరీఫికేషన్) చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో (RBKs) ఈ థంబ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, రైతులు తమ ఆధార్‌తో పాటు తమ మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గరిలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి.

    Published Date - 03:29 PM, Mon - 16 June 25
  • CM Revanth Reddy to meet farmers on 16th.. Collectors make special arrangements

    #Telangana

    CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు

    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 250 మంది రైతులు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Published Date - 12:42 PM, Sat - 14 June 25
  • Good News Farmers

    #India

    Interest Subvention Scheme (MISS) : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..తక్కువ వడ్డీకి రుణాలు

    Interest Subvention Scheme (MISS) : ఈ పథకం కింద రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు.

    Published Date - 12:48 PM, Fri - 30 May 25
  • Complete city beautification works quickly : CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Warning : రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

    CM Revanth Warning : వ్యవసాయ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు (farmers) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని

    Published Date - 09:33 AM, Sat - 17 May 25
  • Don't create misconceptions about Amaravati: Minister Narayana

    #Andhra Pradesh

    Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ

    రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రై

    Published Date - 03:48 PM, Wed - 16 April 25
  • Farmers Loss Due To Unseaso

    #Telangana

    Untimely Rains : అకాల వర్షాలు.. రైతులకు కన్నీరు

    Untimely Rains : కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతో పాటు కూరగాయలు, మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటలు వర్షాల వల్ల తడిసి నాశనం అయ్యాయి

    Published Date - 03:27 PM, Fri - 4 April 25
  • High Tension At Mamunur Air

    #Telangana

    High Tension at Mamunur Airport : మామునూరు ఎయిర్‌పోర్టు వద్ద మొదలైన నిరసనలు

    High tension at Mamunur Airport : ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు

    Published Date - 02:14 PM, Tue - 4 March 25
  • Annadata Sukhibhav20k

    #Andhra Pradesh

    AP Budget 2025-26 : ఒక్కొక్క రైతుకు రూ.20వేలు

    AP Budget 2025-26 : అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20,000 అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు

    Published Date - 12:36 PM, Fri - 28 February 25
  • Pm Kisan

    #India

    PM Kisan : పీఎం కిసాన్‌ లబ్దిదారులకు గుడ్‌న్యూస్‌.. నేడు ఖాతాల్లో నగదు

    PM Kisan : పీఎం కిసాన్‌ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్‌లో భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.

    Published Date - 11:23 AM, Mon - 24 February 25
  • Bird Flu

    #Andhra Pradesh

    Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు

    Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.

    Published Date - 01:04 PM, Fri - 21 February 25
  • ← 1 2 3 4 … 12 →

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

Latest News

  • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!

  • Telangana Global Summit : హైదరాబాద్ ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యం కాబోతుంది – సీఎం రేవంత్

  • Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

  • Telangana Global Summit : చరిత్ర సృష్టించబోతున్న హైదరాబాద్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd