Farmers
-
#India
GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త
GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు
Published Date - 09:30 AM, Thu - 4 September 25 -
#Telangana
Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.
Published Date - 07:36 AM, Sat - 30 August 25 -
#India
Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్ల పై స్పందించిన ప్రధాని మోడీ
రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
Published Date - 10:57 AM, Thu - 7 August 25 -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Published Date - 04:51 PM, Tue - 5 August 25 -
#Andhra Pradesh
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Published Date - 01:10 PM, Sat - 2 August 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Published Date - 12:15 PM, Sat - 2 August 25 -
#India
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Published Date - 10:46 AM, Fri - 1 August 25 -
#India
Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా
Insurance : ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు
Published Date - 04:21 PM, Mon - 28 July 25 -
#Andhra Pradesh
Indosol Project : ఇండోసోల్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ మౌనం ఎందుకు..? అసలు ప్రాజెక్టుపై వివాదం ఎందుకు?
Indosol Project : ఇది ప్రభుత్వ ప్రొ-కార్పొరేట్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల జీవితాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నా, అధికారికంగా ఎవరూ విషయాన్ని సమర్థించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు
Published Date - 07:46 AM, Tue - 8 July 25 -
#Telangana
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 08:16 PM, Fri - 27 June 25 -
#Speed News
Rythu Bharosa : 70 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇచ్చాం – సీఎం రేవంత్
Rythu Bharosa : రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో (Rythu Bharosa) నేరుగా డబ్బులు జమ చేసినట్లు తెలియజేశారు
Published Date - 07:25 PM, Tue - 24 June 25 -
#Telangana
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.
Published Date - 07:20 PM, Tue - 24 June 25 -
#Andhra Pradesh
Annadata Sukhibhava : అన్నదాతా సుఖీభవ రైతులకు గుడ్ న్యూస్
Annadata Sukhibhava : ఈ పథకానికి అర్హులైన రైతులు ఇకపై ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ కోసం రైతు సేవా కేంద్రాల (RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
Published Date - 07:20 AM, Tue - 17 June 25 -
#Speed News
Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Published Date - 07:24 PM, Mon - 16 June 25 -
#Andhra Pradesh
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం
ఈ మొత్తం విడుదలకు ముందు ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ (వెరీఫికేషన్) చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో (RBKs) ఈ థంబ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, రైతులు తమ ఆధార్తో పాటు తమ మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గరిలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి.
Published Date - 03:29 PM, Mon - 16 June 25