Farmers
-
#Business
PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!
నిజానికి తమ పత్రాలను (డాక్యుమెంట్స్) అప్డేట్ చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం పదేపదే నొక్కి చెప్పింది. ఒకవేళ వారు అలా చేయకపోతే ఈసారి వచ్చే తదుపరి విడత డబ్బు వారికి అందదు.
Date : 18-11-2025 - 8:31 IST -
#Telangana
Telangana Cotton Crisis : పత్తి కొనుగోళ్లు బంద్.. గగ్గోలు పెడుతున్న రైతులు
Telangana Cotton Crisis : తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె రైతులకు తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పత్తి సేకరణ సీజన్ ఉత్సాహంగా సాగుతుండగా, అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు
Date : 18-11-2025 - 4:30 IST -
#Speed News
Telangana Government : రైతులకు శుభవార్త.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం!
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరతాయి అంటున్నారు. ఆ వివరాలు.. గత […]
Date : 15-11-2025 - 11:47 IST -
#India
PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ
PM Kisan : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో
Date : 04-11-2025 - 9:16 IST -
#Business
PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!
బ్యాంక్ వివరాలలో పొరపాటు లేదా లోపం ఉంటే విడత డబ్బులు చేరలేవు. అందుకే IFSC కోడ్ను సరిచూసుకోండి. అలాగే ఖాతా మూసివేయబడలేదని, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి.
Date : 09-10-2025 - 1:58 IST -
#Andhra Pradesh
Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజా
Farmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని
Date : 09-09-2025 - 2:45 IST -
#India
GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త
GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు
Date : 04-09-2025 - 9:30 IST -
#Telangana
Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.
Date : 30-08-2025 - 7:36 IST -
#India
Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్ల పై స్పందించిన ప్రధాని మోడీ
రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
Date : 07-08-2025 - 10:57 IST -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Date : 05-08-2025 - 4:51 IST -
#Andhra Pradesh
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Date : 02-08-2025 - 1:10 IST -
#India
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Date : 02-08-2025 - 12:15 IST -
#India
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Date : 01-08-2025 - 10:46 IST -
#India
Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా
Insurance : ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు
Date : 28-07-2025 - 4:21 IST -
#Andhra Pradesh
Indosol Project : ఇండోసోల్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ మౌనం ఎందుకు..? అసలు ప్రాజెక్టుపై వివాదం ఎందుకు?
Indosol Project : ఇది ప్రభుత్వ ప్రొ-కార్పొరేట్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల జీవితాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నా, అధికారికంగా ఎవరూ విషయాన్ని సమర్థించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు
Date : 08-07-2025 - 7:46 IST