HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Farmers News

Farmers

  • Rythu Bharosa

    #Telangana

    రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

    రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.

    Date : 26-12-2025 - 8:29 IST
  • 'Bulldozer politics' on Rural Employment Act: Sonia Gandhi criticizes

    #India

    గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

    ఈ చట్టంపై “బుల్డోజర్ నడుపుతున్నట్టు” ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక పథకాన్ని బలహీనపరచడం మాత్రమే కాదని, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమేనని ఆమె స్పష్టం చేశారు.

    Date : 21-12-2025 - 6:00 IST
  • CM Revanth Leadership

    #Telangana

    రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

    రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది

    Date : 20-12-2025 - 7:11 IST
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!

    నిజానికి తమ పత్రాలను (డాక్యుమెంట్స్) అప్‌డేట్ చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం పదేపదే నొక్కి చెప్పింది. ఒకవేళ వారు అలా చేయకపోతే ఈసారి వచ్చే తదుపరి విడత డబ్బు వారికి అందదు.

    Date : 18-11-2025 - 8:31 IST
  • Telangana Cotton Crisis

    #Telangana

    Telangana Cotton Crisis : పత్తి కొనుగోళ్లు బంద్.. గగ్గోలు పెడుతున్న రైతులు

    Telangana Cotton Crisis : తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె రైతులకు తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పత్తి సేకరణ సీజన్‌ ఉత్సాహంగా సాగుతుండగా, అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు

    Date : 18-11-2025 - 4:30 IST
  • Telangana

    #Speed News

    Telangana Government : రైతులకు శుభవార్త.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం!

    తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరతాయి అంటున్నారు. ఆ వివరాలు.. గత […]

    Date : 15-11-2025 - 11:47 IST
  • PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

    #India

    PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

    PM Kisan : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో

    Date : 04-11-2025 - 9:16 IST
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

    బ్యాంక్ వివరాలలో పొరపాటు లేదా లోపం ఉంటే విడత డబ్బులు చేరలేవు. అందుకే IFSC కోడ్‌ను సరిచూసుకోండి. అలాగే ఖాతా మూసివేయబడలేదని, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి.

    Date : 09-10-2025 - 1:58 IST
  • Rojavsjanasena

    #Andhra Pradesh

    Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజా

    Farmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని

    Date : 09-09-2025 - 2:45 IST
  • Fertilizer Farmers

    #India

    GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

    GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

    Date : 04-09-2025 - 9:30 IST
  • Rain Effect Telangana Farme

    #Telangana

    Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

    Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.

    Date : 30-08-2025 - 7:36 IST
  • Prime Minister Modi

    #India

    Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్‌ టారిఫ్‌ల పై స్పందించిన ప్రధాని మోడీ

    రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.

    Date : 07-08-2025 - 10:57 IST
  • Minister Tummala

    #Telangana

    Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మ‌ల‌.. రైతుల మేలు కోస‌మేనా?

    ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.

    Date : 05-08-2025 - 4:51 IST
  • CM Chandrababu Naidu's face-to-face meeting with farmers

    #Andhra Pradesh

    Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

    రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.

    Date : 02-08-2025 - 1:10 IST
  • 21st Installment

    #India

    PM Kisan : పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.

    Date : 02-08-2025 - 12:15 IST
  • 1 2 3 … 12 →

Trending News

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

    • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

    • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

    • రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!

Latest News

  • సంక్రాంతి వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

  • భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ సర్కార్

  • ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు

  • ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd