HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Farmers News

Farmers

  • Chikkamagaluru Farmers

    #India

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

    చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధ‌ర‌ల‌కు కొంటున్నార‌ని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విష‌యంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులకు, అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రస్తుతం మైసూరు, […]

    Date : 24-05-2026 - 11:52 IST
  • Good News

    #India

    రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    ఎరువుల నల్లబజారు నిల్వ ఉంచడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. డెలివరీ వ్యవస్థపై నిఘా ఉంచాలని, రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

    Date : 30-03-2026 - 10:00 IST
  • Urea Shortage

    #India

    Urea Shortage : రైతులకు యూరియా కష్టాలు మరింత తీవ్రతరం

    యూరియా లభ్యత తగ్గితే దాని ప్రభావం నేరుగా పంటల దిగుబడిపై పడుతుంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది

    Date : 23-03-2026 - 8:45 IST
  • Rythubharosa Money

    #Telangana

    Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

    తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధుల పంపిణీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు

    Date : 22-03-2026 - 10:04 IST
  • Rythu Bharosa

    #Telangana

    రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

    రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.

    Date : 26-12-2025 - 8:29 IST
  • 'Bulldozer politics' on Rural Employment Act: Sonia Gandhi criticizes

    #India

    గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

    ఈ చట్టంపై “బుల్డోజర్ నడుపుతున్నట్టు” ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక పథకాన్ని బలహీనపరచడం మాత్రమే కాదని, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమేనని ఆమె స్పష్టం చేశారు.

    Date : 21-12-2025 - 6:00 IST
  • CM Revanth Leadership

    #Telangana

    రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

    రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది

    Date : 20-12-2025 - 7:11 IST
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!

    నిజానికి తమ పత్రాలను (డాక్యుమెంట్స్) అప్‌డేట్ చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం పదేపదే నొక్కి చెప్పింది. ఒకవేళ వారు అలా చేయకపోతే ఈసారి వచ్చే తదుపరి విడత డబ్బు వారికి అందదు.

    Date : 18-11-2025 - 8:31 IST
  • Telangana Cotton Crisis

    #Telangana

    Telangana Cotton Crisis : పత్తి కొనుగోళ్లు బంద్.. గగ్గోలు పెడుతున్న రైతులు

    Telangana Cotton Crisis : తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె రైతులకు తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పత్తి సేకరణ సీజన్‌ ఉత్సాహంగా సాగుతుండగా, అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు

    Date : 18-11-2025 - 4:30 IST
  • Telangana

    #Speed News

    Telangana Government : రైతులకు శుభవార్త.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం!

    తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరతాయి అంటున్నారు. ఆ వివరాలు.. గత […]

    Date : 15-11-2025 - 11:47 IST
  • PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

    #India

    PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

    PM Kisan : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో

    Date : 04-11-2025 - 9:16 IST
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

    బ్యాంక్ వివరాలలో పొరపాటు లేదా లోపం ఉంటే విడత డబ్బులు చేరలేవు. అందుకే IFSC కోడ్‌ను సరిచూసుకోండి. అలాగే ఖాతా మూసివేయబడలేదని, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి.

    Date : 09-10-2025 - 1:58 IST
  • Rojavsjanasena

    #Andhra Pradesh

    Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజా

    Farmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని

    Date : 09-09-2025 - 2:45 IST
  • Fertilizer Farmers

    #India

    GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

    GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

    Date : 04-09-2025 - 9:30 IST
  • Rain Effect Telangana Farme

    #Telangana

    Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

    Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.

    Date : 30-08-2025 - 7:36 IST
  • 1 2 3 … 12 →

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd