Farmers
-
#Business
PM-KISAN 19th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
Published Date - 02:42 PM, Wed - 8 January 25 -
#Speed News
Tomato Farmers : కష్టాల్లో టమాట రైతులు.. తీవ్ర నిర్ణయం
Tomato Farmers : ప్రస్తుతం మార్కెట్లో టమాటకి సరైన ధర లేకపోవడంతో, టమాట పండించిన రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పెట్టుబడి కూడా తిరిగి రాలేకపోవడంతో, చాలా మంది రైతులు పండించిన టమాటలను తగలబెడుతున్నారు లేదా పొలాల్లోనే వదిలివేస్తున్నారు.
Published Date - 07:26 PM, Thu - 2 January 25 -
#India
Farmers : పంజాబ్లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు
ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
Published Date - 12:32 PM, Mon - 30 December 24 -
#Speed News
Harish Rao : కంది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్రావు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు.
Published Date - 07:45 PM, Sat - 28 December 24 -
#Speed News
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Published Date - 04:45 PM, Mon - 23 December 24 -
#Speed News
Lagacharla Incident : పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Published Date - 06:29 PM, Wed - 18 December 24 -
#Speed News
Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు!
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.
Published Date - 10:25 AM, Sun - 8 December 24 -
#Telangana
Rythu Panduga Sabha : రైతుల కోసం రూ.54వేల కోట్లు ఖర్చు చేశాం.. ఎంతైనా ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్
‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ (Rythu Panduga Sabha) ప్రసంగించారు.
Published Date - 06:40 PM, Sat - 30 November 24 -
#Telangana
Lagacharla Notification: లగచర్ల నోటిఫికేషన్ రద్దు.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల స్పందన ఇదే!
పోలేపల్లి నుండి హకీంపేట వరకు పాదయాత్ర, దీక్షలు, గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి రైతులకు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాం.
Published Date - 07:49 PM, Fri - 29 November 24 -
#Telangana
Rythu Pandaga Sabha: సీఎం పాల్గొనే రైతు పండగ సభ నిర్వహణపై సీఎస్ సమీక్ష
28న ప్రారంభమైన రైతు పండగ వేదికలో దాదాపు 150 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభావేదిక వద్దకు చేరుకునే నాలుగు మార్గాల వద్దనే ఉన్న సమీపంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
Published Date - 09:15 AM, Fri - 29 November 24 -
#Andhra Pradesh
AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్.. నెలాఖరులో మరో తుఫాను..!
AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
Published Date - 11:25 AM, Wed - 20 November 24 -
#Telangana
Lagacharla : రైతుల నుండి భూములు వేరు చేయడం అంటే.. తల్లిని బిడ్డను వేరు చేయడమే: ఈటల
ఏం అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు లగచర్ల కు వెళ్తే అహ్వానం పలికిన పోలీసులు ఎంపీ డీకే అరుణ వెళ్తే అడ్డుకున్నారని మండిపడ్డారు
Published Date - 06:39 PM, Thu - 14 November 24 -
#Telangana
Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేయలేదా?
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నకలెక్టర్పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు.
Published Date - 03:55 PM, Thu - 14 November 24 -
#India
Rs 30000 Fine : అవి కాలిస్తే రూ.30వేల జరిమానా.. వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్
వాటి నుంచి వాతావరణంలోకి వెలువడే పొగ కూడా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని((Rs 30000 Fine) పెంచుతోందని పరిశీలకులు గుర్తించారు.
Published Date - 01:23 PM, Thu - 7 November 24 -
#India
Punjab : పంజాబ్లో రహదారులను దిగ్బంధించిన రైతులు
Punjab : బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
Published Date - 04:54 PM, Fri - 25 October 24