Farmers
-
#Andhra Pradesh
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Date : 19-02-2025 - 12:37 IST -
#Special
Solar Power: సోలార్ పవర్తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?
ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
Date : 16-02-2025 - 12:04 IST -
#India
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ
Nirmala Sitharaman : 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్సభలో విపక్షాలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం ప్రారంభించారు.
Date : 01-02-2025 - 11:19 IST -
#Telangana
Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. ధరలు పెరిగినట్లు ప్రకటించిన మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు.
Date : 29-01-2025 - 3:41 IST -
#Telangana
MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘుందన్ రావు కౌంటర్..
MP Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
Date : 20-01-2025 - 6:48 IST -
#Telangana
Red Mirchi : అమాంతం పడిపోయిన ఎర్ర బంగారం ధరలు
Red Mirchi : ఓరుగల్లు మిర్చి యార్డ్, ఏనుమాముల మార్కెట్ యార్డ్ ప్రాంతీయంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఎప్పటికప్పుడు దేశ విదేశీ వ్యాపారులు మిర్చి కొనుగోలు కోసం ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం మారిపోయింది.
Date : 11-01-2025 - 1:25 IST -
#Business
PM-KISAN 19th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
Date : 08-01-2025 - 2:42 IST -
#Speed News
Tomato Farmers : కష్టాల్లో టమాట రైతులు.. తీవ్ర నిర్ణయం
Tomato Farmers : ప్రస్తుతం మార్కెట్లో టమాటకి సరైన ధర లేకపోవడంతో, టమాట పండించిన రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పెట్టుబడి కూడా తిరిగి రాలేకపోవడంతో, చాలా మంది రైతులు పండించిన టమాటలను తగలబెడుతున్నారు లేదా పొలాల్లోనే వదిలివేస్తున్నారు.
Date : 02-01-2025 - 7:26 IST -
#India
Farmers : పంజాబ్లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు
ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
Date : 30-12-2024 - 12:32 IST -
#Speed News
Harish Rao : కంది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్రావు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు.
Date : 28-12-2024 - 7:45 IST -
#Speed News
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Date : 23-12-2024 - 4:45 IST -
#Speed News
Lagacharla Incident : పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Date : 18-12-2024 - 6:29 IST -
#Speed News
Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు!
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.
Date : 08-12-2024 - 10:25 IST -
#Telangana
Rythu Panduga Sabha : రైతుల కోసం రూ.54వేల కోట్లు ఖర్చు చేశాం.. ఎంతైనా ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్
‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ (Rythu Panduga Sabha) ప్రసంగించారు.
Date : 30-11-2024 - 6:40 IST -
#Telangana
Lagacharla Notification: లగచర్ల నోటిఫికేషన్ రద్దు.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల స్పందన ఇదే!
పోలేపల్లి నుండి హకీంపేట వరకు పాదయాత్ర, దీక్షలు, గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి రైతులకు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాం.
Date : 29-11-2024 - 7:49 IST