HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Elephants Damage Chittoor Punganur Farmland

Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్‌చల్‌.. రైతును తొక్కి చంపిన వైనం

Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.

  • By Kavya Krishna Published Date - 01:08 PM, Tue - 15 October 24
  • daily-hunt
Elephants Attack
Elephants Attack

Elephants: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల మీదకి దూసుకెళ్లిన ఏనుగుల గుంపు తీవ్ర విధ్వంసం సృష్టించింది. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, , ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి. ఈ గుంపు మామిడి తోటలను పూర్తిగా ధ్వంసం చేసింది, అందులో రాజారెడ్డి అనే మామిడి తోట యజమాని తీవ్రంగా గాయపడగా, అతను ఈ దాడిలో మృతి చెందాడు.

Maharashtra Elections : మహారాష్ట్రలో 14 మంది అధికారులు బదిలీ
ఈ ఘటన జరిగిన తర్వాత, స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రైతులు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు, ఈ దాడి వల్ల కలిగిన విధ్వంసంపై వారు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతానికి పంపించే చర్యలపై దృష్టి సారించారు. ఈ మద్య, ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఏనుగుల దాడుల గురించి ఒప్పందాలు కూడా జరిగాయి. చిత్తూరు, మన్యం, విజయనగరం, , పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాలపై ఏనుగుల దాడి కేసులు పెరిగాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమస్యకు సంబంధించి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం.
2. మావటీలకు కావటీలకు శిక్షణ.
3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు.
4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం.
5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్.
6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి వంటి అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది.

US Vs Iran : ట్రంప్‌కు ఏదైనా జరిగితే వదలం.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agricultural Damage
  • Agricultural Losses
  • chittoor district
  • Deputy CM Pawan Kalyan
  • ecosystem
  • elephants
  • farmers
  • Forest department
  • Inter-state Agreements
  • K T Rama Rao
  • karnataka
  • Musi river
  • national security
  • punganur
  • Wildlife Management

Related News

Fertilizer Farmers

GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

  • Ram Charan Met CM

    Ram Charan Met CM: సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్‌.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd