Congress
-
#Telangana
Khammam: రేవంత్ కు తలనొప్పిగా మారిన ఖమ్మం కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల ఆశావహులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని అభ్యర్థులు వచ్చే ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవులు, లోక్సభ టిక్కెట్లపై
Published Date - 06:24 PM, Tue - 20 February 24 -
#India
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా
Published Date - 05:40 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Published Date - 04:36 PM, Tue - 20 February 24 -
#India
Bharat Jodo Nyay Yatra: న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారా..? తాజా అప్డేట్ ఇదే..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఈ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటుందా లేదా అనే విషయంపై తాజా అప్డేట్ వచ్చింది.
Published Date - 10:47 AM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Published Date - 04:58 PM, Mon - 19 February 24 -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Published Date - 04:13 PM, Mon - 19 February 24 -
#Telangana
Medigadda Issue: బ్లాక్లిస్ట్లోకి ఎల్అండ్టీ? రేవంత్ యాక్షన్ తప్పదా !
Medigadda Issue: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ మరమ్మతులు చేయకుండానే అప్పుగా బిల్లులు పొందిన ఎల్అండ్టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోతే ఆ సంస్థను బ్లాక్లిస్ట్లో పెడతామని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను కూడా వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించింది. మరోవైపు మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ […]
Published Date - 10:25 AM, Mon - 19 February 24 -
#India
BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?
బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 09:30 AM, Mon - 19 February 24 -
#India
BSP – INDIA : అఖిలేష్కు షాక్.. ‘ఇండియా’లోకి బీఎస్పీ.. కాంగ్రెస్ బడా స్కెచ్
BSP - INDIA : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక సమీకరణం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
Published Date - 03:49 PM, Sun - 18 February 24 -
#India
Kamal Nath: ప్రధాని మోదీని కలవనున్న కమల్ నాథ్, నకుల్ నాథ్..!
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ (Kamal Nath), ఆయన కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య తాజా అప్డేట్ వచ్చింది. ఈరోజు కమల్, నకుల్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు.
Published Date - 12:30 PM, Sun - 18 February 24 -
#Telangana
Operation Chevella : సీఎం రేవంత్ రెడ్డి “ఆపరేషన్ చేవెళ్ల” స్టార్ట్ చేశాడా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందో..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లోను అలాగే విజయం సాధించాలని కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాల ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముందుగా ‘చేవెళ్ల’ లో ఆపరేషన్ స్టార్ట్ (Operation Chevella) చేసినట్లు పక్కాగా తెలిసిపోతుంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) తన కుటుంబంతో కలిసి […]
Published Date - 09:41 PM, Sat - 17 February 24 -
#India
Kamal Nath – BJP : కాంగ్రెస్కు మరో షాక్.. బీజేపీలోకి కమల్నాథ్.. ? నకుల్నాథ్ సిగ్నల్
Kamal Nath - BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
Published Date - 02:14 PM, Sat - 17 February 24 -
#Telangana
Etela Rajender : కాంగ్రెస్ లోకి ఈటెల..?
ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) గాలి బాగా వీస్తుంది..పదేళ్ల బిఆర్ఎస్ సర్కార్ చూసిన ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూద్దామని డిసైడ్ అయ్యి..ఆ అవకాశం ఇచ్చారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ..గత ప్రభుత్వ లోపాలను బయటపెడుతోంది. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ఫై పూర్తి నమ్మకం వచ్చింది. పలు వాటిల్లో కాస్త విమర్శలు వస్తున్నప్పటికీ…ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తుందనే అంత నమ్ముతున్నారు. ఇక మిగతా పార్టీల […]
Published Date - 11:57 AM, Sat - 17 February 24 -
#Telangana
Bhatti Vikramarka : వాస్తవిక బడ్జెట్తో ముందుకు వచ్చాం
ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ మరింత వాస్తవికమైనదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు, గత 10 సంవత్సరాలలో కాకుండా మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.14.87 లక్షల కోట్లు, వాస్తవ వ్యయం రూ. కేవలం 82.4 శాతంతో 12.25 లక్షల కోట్లు, బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ ఖర్చు చేసిన రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఆమోదం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు వృథా ఖర్చులను అరికట్టేందుకు ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ను […]
Published Date - 07:30 PM, Fri - 16 February 24 -
#India
Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన
Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్లోని ససారమ్(Sasaram)లో జరుగుతున్న రాహుల్గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఎస్యూవీ రూఫ్పై కూర్చుని ప్రజలకు […]
Published Date - 03:03 PM, Fri - 16 February 24