Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu : వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అప్రమత్తత సలహాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Published Date - 11:18 AM, Sat - 21 December 24 -
#Andhra Pradesh
Droupadi Murmu : నేడు మంగళగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : మంగళగిరి ఎయిమ్స్లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, ఎయిమ్స్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు.
Published Date - 10:55 AM, Tue - 17 December 24 -
#Andhra Pradesh
Pemmasani Chandrasekhar : “ఒకే దేశం, ఒకే ఎన్నిక” విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది
Pemmasani Chandrasekhar : "ఒకే దేశం, ఒకే ఎన్నిక" విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చించడానికి ముందు బిల్లులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కేంద్రం ప్రొగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తోందని, సీఎం చంద్రబాబు కూడా దృఢమైన అభివృద్ధి దిశలో ఆలోచనలు చేస్తారని ఆయన తెలిపారు.
Published Date - 06:00 PM, Sun - 15 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు
CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం - కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ - పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
Published Date - 04:29 PM, Sun - 15 December 24 -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : జగన్ పాలనలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారు
Nimmala Ramanaidu : గత ప్రభుత్వ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Published Date - 10:43 AM, Sun - 15 December 24 -
#Andhra Pradesh
Pensions for Childrens : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పిల్లలకు పింఛన్లు
Pensions for Childrens : మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:57 PM, Thu - 12 December 24 -
#Andhra Pradesh
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 11:56 AM, Wed - 11 December 24 -
#Andhra Pradesh
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మకు టీడీపీ ఏం హామీ ఇచ్చింది..?
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ చేర్చుకోవడంపై పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే.. మహిళా కమిషన్ చైర్పర్సన్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు నోటీసులు అందజేసిన వ్యక్తి ఆమె. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మహిళలపై చేస్తున్న అనేక అఘాయిత్యాల పట్ల కూడా వాసిరెడ్డి పద్మ మిన్నకున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి.
Published Date - 04:46 PM, Sun - 8 December 24 -
#Andhra Pradesh
AP Cabinet : ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 10:19 AM, Tue - 3 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Published Date - 07:36 PM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
Textile Policy : ఏపీలో కొత్త టెక్స్టైల్ పాలసీ.. రూ.10,000 కోట్ల పెట్టుబడులు.. 2 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
Textile Policy : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త టెక్స్టైల్ పాలసీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విధానానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నూతన టెక్స్టైల్ పాలసీని రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Published Date - 10:10 AM, Wed - 27 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు
CM Chandrababu: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజల హక్కులను రక్షించేందుకు కీలకమైన ఆస్తి అని దుర్వినియోగం జరిగితే ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పగలిగే సమాజంలో మెలిగినందుకు భావించారు.
Published Date - 01:30 PM, Tue - 26 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అర్బన్ ప్లానింగ్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు అనుమతి..
CM Chandrababu : పట్టణ ప్రణాళికా రంగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగురి నారాయణ మీడియాతో వివరాలు పంచుకున్నారు.
Published Date - 11:29 AM, Tue - 26 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : జమిలి ఎన్నికల్లో ఏపీ ఉండదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం జమిలి వ్యవస్థను అమలు చేసినప్పటికీ, రాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు.
Published Date - 11:38 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో, టీడీపీ ఎంపీలకు వ్యూహాత్మక సూచనలు అందించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
Published Date - 10:30 AM, Sat - 23 November 24