HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Payyavula Keshav Comments Political Criticism Pollavaram Project

Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం

Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.

  • By Kavya Krishna Published Date - 07:03 PM, Sat - 4 January 25
  • daily-hunt
Payyavula Keshav
Payyavula Keshav

Payyavula Keshav: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప వరంగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, “పోలవరం ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం,” అని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ “కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని” ఆయన విమర్శించారు.

9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు భద్రపరచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్‌. “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాం,” అని పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం

ఇదేకాకుండా.. పోలవరంపై మరింతగా ఆయన మాట్లాడుతూ.. “5 నెలల్లో పోలవరం కోసం చేసిన పరిష్కారంలో 5 శాతం కూడా వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పోలవరం నిర్మాణానికి చేశారా?” అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. “పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు, సీఎం చంద్రబాబు కళ్లారా నిర్వాసితుల బాధలు చూశారు,” అని ఆయన పేర్కొన్నారు.

రాయలసీమలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, రైతు కష్టాలను తీర్చేందుకు 24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్ల నిధులు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. “ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం,” అని మంత్రి పయ్యావుల చెప్పారు.

మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో కొన్ని అనర్హుల పేరిట ఫైనాన్షియల్ తొలిగింపు కార్యక్రమం జరుగుతోందని, ఈ అంశంపై జగన్ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. “రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఆతృత జగన్ కు అనవసరం,” అని ఆయన సెటైర్లు వేశారు.

Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్‌?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh politics
  • chandrababu naidu
  • Financial Relief
  • Payyavula Keshav
  • Political Criticism
  • Pollavaram Project
  • Rayalaseema
  • Rythu
  • ys jagan

Related News

A check on the corrupt.. New bill with the support of Prime Minister Modi.. Strong response to the opposition's protest.

Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

Rayalaseema : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ రంగంలో కర్నూలు జిల్లా దేశానికి గర్వకారణంగా మారబోతోందని అన్నారు

    Latest News

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

    • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

    • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

    • Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd