HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Payyavula Keshav Comments Political Criticism Pollavaram Project

Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం

Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.

  • By Kavya Krishna Published Date - 07:03 PM, Sat - 4 January 25
  • daily-hunt
Payyavula Keshav
Payyavula Keshav

Payyavula Keshav: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప వరంగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, “పోలవరం ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం,” అని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ “కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని” ఆయన విమర్శించారు.

9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు భద్రపరచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్‌. “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాం,” అని పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం

ఇదేకాకుండా.. పోలవరంపై మరింతగా ఆయన మాట్లాడుతూ.. “5 నెలల్లో పోలవరం కోసం చేసిన పరిష్కారంలో 5 శాతం కూడా వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పోలవరం నిర్మాణానికి చేశారా?” అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. “పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు, సీఎం చంద్రబాబు కళ్లారా నిర్వాసితుల బాధలు చూశారు,” అని ఆయన పేర్కొన్నారు.

రాయలసీమలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, రైతు కష్టాలను తీర్చేందుకు 24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్ల నిధులు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. “ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం,” అని మంత్రి పయ్యావుల చెప్పారు.

మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో కొన్ని అనర్హుల పేరిట ఫైనాన్షియల్ తొలిగింపు కార్యక్రమం జరుగుతోందని, ఈ అంశంపై జగన్ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. “రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఆతృత జగన్ కు అనవసరం,” అని ఆయన సెటైర్లు వేశారు.

Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్‌?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh politics
  • chandrababu naidu
  • Financial Relief
  • Payyavula Keshav
  • Political Criticism
  • Pollavaram Project
  • Rayalaseema
  • Rythu
  • ys jagan

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd