HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Payyavula Keshav Comments Political Criticism Pollavaram Project

Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం

Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.

  • Author : Kavya Krishna Date : 04-01-2025 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Payyavula Keshav
Payyavula Keshav

Payyavula Keshav: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప వరంగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, “పోలవరం ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం,” అని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ “కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని” ఆయన విమర్శించారు.

9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు భద్రపరచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్‌. “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాం,” అని పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం

ఇదేకాకుండా.. పోలవరంపై మరింతగా ఆయన మాట్లాడుతూ.. “5 నెలల్లో పోలవరం కోసం చేసిన పరిష్కారంలో 5 శాతం కూడా వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పోలవరం నిర్మాణానికి చేశారా?” అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. “పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు, సీఎం చంద్రబాబు కళ్లారా నిర్వాసితుల బాధలు చూశారు,” అని ఆయన పేర్కొన్నారు.

రాయలసీమలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, రైతు కష్టాలను తీర్చేందుకు 24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్ల నిధులు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. “ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం,” అని మంత్రి పయ్యావుల చెప్పారు.

మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో కొన్ని అనర్హుల పేరిట ఫైనాన్షియల్ తొలిగింపు కార్యక్రమం జరుగుతోందని, ఈ అంశంపై జగన్ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. “రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఆతృత జగన్ కు అనవసరం,” అని ఆయన సెటైర్లు వేశారు.

Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్‌?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh politics
  • chandrababu naidu
  • Financial Relief
  • Payyavula Keshav
  • Political Criticism
  • Pollavaram Project
  • Rayalaseema
  • Rythu
  • ys jagan

Related News

YS Jagan to meet Governor today with one crore signatures

కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.

    Latest News

    • మంచు మ‌నోజ్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌.. నిజ‌మేనా?

    • ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్‌ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!

    • ‎శీతాకాలంలో చల్లని నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్‌కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!

    Trending News

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd