Brs
-
#Speed News
KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్దే : కేసీఆర్
బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
Date : 22-03-2025 - 6:05 IST -
#Speed News
KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
రాష్ట్ర బడ్జెట్పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.
Date : 20-03-2025 - 8:06 IST -
#Telangana
Gudem Mahipal Reddy : నేను బీఆర్ఎస్లోనే ఉన్నా – షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే
Gudem Mahipal Reddy : తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఏ నాయకుడిని అయినా కలవడం సర్వసాధారణమని, దీనిని రాజకీయం చేయడం అసత్య ప్రచారానికి ఉదాహరణగా పేర్కొన్నారు
Date : 20-03-2025 - 8:16 IST -
#Telangana
BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?
ఆ సభ వేదికగా కేసీఆర్(BRS To TRS) ప్రకటించే కీలక నిర్ణయాలలో.. పార్టీ పేరు మార్పు అంశం కూడా ఉందని అంటున్నారు.
Date : 19-03-2025 - 8:29 IST -
#Telangana
Gram Gold Scheme : ‘తులం బంగారం’ పథకం లేదని తేల్చేసిన మంత్రి పొన్నం ..?
Gram Gold Scheme : ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత ఈ పథకం అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు
Date : 17-03-2025 - 3:00 IST -
#Speed News
CM Revanth Reddy : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశా : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను.. ఆయన బీజేపీ నాయకుడు. అవరసమైతే మహేశ్వర్రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని నాలుగు సార్లు కలిశాం.
Date : 15-03-2025 - 5:39 IST -
#Speed News
CM Revanth Reddy : మార్చురీలో ఉన్నారని అన్నది కేసీఆర్ను కాదు..క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
CM Revanth Reddy : బీఆర్ఎస్ (BRS) పార్టీపై విరుచుకుపడిన ఆయన, పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని
Date : 15-03-2025 - 1:46 IST -
#Speed News
TG Assembly : రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ..వాటిని గౌరవించాలి: సీఎం రేవంత్ రెడ్డి
అవగాహన లేని వాళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా? అని నేను అడుగుతున్నాను. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగం ఉందా? అన్నారు.
Date : 15-03-2025 - 1:25 IST -
#Telangana
TG Assembly : జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి – స్పీకర్ కు బిఆర్ఎస్ వినతి
TG Assembly : మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్ చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేసింది
Date : 15-03-2025 - 11:36 IST -
#Speed News
KTR : జగదీశ్రెడ్డి సస్పెండ్.. భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు: కేటీఆర్
స్పీకర్ పట్ల జగదీశ్రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం అని కేటీఆర్ అన్నారు.
Date : 13-03-2025 - 5:26 IST -
#Speed News
Telangana Assembly : స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెడతాం: బీఆర్ఎస్
జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు.
Date : 13-03-2025 - 2:40 IST -
#Telangana
Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి నోటీసులు
హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్కిడ్స్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులను(Pochampally Srinivas Reddy) అందజేశారు.
Date : 13-03-2025 - 10:00 IST -
#Telangana
Kavitha Birthday Special : కవితపై షార్ట్ ఫిలిం..ఫిదా అవుతున్న పార్టీ శ్రేణులు
Kavitha Birthday Special : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న గౌడ్, మట్టు చౌదరి కలిసి ఒక ప్రత్యేక షార్ట్ ఫిలిం ను రూపొందించారు
Date : 12-03-2025 - 9:38 IST -
#Telangana
Congress Govt : మీము ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం – సీఎం రేవంత్
Congress Govt : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది వ్యవధిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని ప్రకటించారు
Date : 12-03-2025 - 4:07 IST -
#Telangana
Governor Jishnu Dev Varma : గేమ్ ఛేంజర్గా మహాలక్ష్మీ పథకం
Governor Jishnu Dev Varma : తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోందని, అందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు
Date : 12-03-2025 - 12:26 IST