Bjp
-
#Andhra Pradesh
whips In AP Assembly and Council : ఏపీ అసెంబ్లీ, మండలిలో విప్ లు ఎవరంటే..
whips In AP Assembly : ఈ కొత్త విప్ ల ఎంపికలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి ఏపీ అసెంబ్లీలో అవకాశం కల్పించారు
Date : 12-11-2024 - 9:53 IST -
#Telangana
BJP Leaders Padayatra : పాదయాత్రకు సిద్ధం అవుతున్న తెలంగాణ బిజెపి నేతలు
BJP Leaders Padayatra : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పాదయాత్రలు చేపట్టేందుకు డిసైడ్ అయ్యింది
Date : 12-11-2024 - 9:37 IST -
#Andhra Pradesh
AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా!
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.
Date : 11-11-2024 - 10:58 IST -
#Andhra Pradesh
AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు.. రూ. 2.7 లక్షల కోట్లతో బడ్జెట్?
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Date : 11-11-2024 - 9:53 IST -
#India
Narendra Modi : ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్-జేఎంఎం చేస్తున్న ప్రయత్నం ఇది
Narendra Modi : “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే” నినాదాన్ని అనుసరించడం ద్వారా కుల జనాభా లెక్కలపై తమ రాజకీయాలను జంకు చేయాలని అట్టడుగు వర్గాలను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. జార్ఖండ్లోని బొకారోలో విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగిస్తూ, పిఎం మోడీ మహిళలకు వారి గృహాలను నిర్వహించడానికి ఆర్థిక సహాయం అందించడానికి “మోదీ కి గ్యారెంటీ” ప్రకటించారు.
Date : 10-11-2024 - 5:29 IST -
#India
Yogi Vs Ajit Pawar :‘బటేంగే తో కటేంగే’ నినాదంపై సీఎం యోగి వర్సెస్ అజిత్ పవార్
అభివృద్ధి, ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలను ప్రసంగాల్లో ప్రస్తావిస్తే సరిపోతుందని సీఎం యోగికి(Yogi Vs Ajit Pawar) హితవు పలికారు.
Date : 10-11-2024 - 4:48 IST -
#Telangana
Caste Census : కులగణనకు బీజేపీ అనుకూలమా? కాదా? : మంత్రి పొన్నం ప్రభాకర్
Caste Census : బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసిందని ఆరోపించారు. లక్ష్మణ్ మీద గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Date : 09-11-2024 - 4:24 IST -
#India
CM Revanth : మీకు నిజాలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చా – సీఎం రేవంత్
CM Revanth Reddy : మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, గతంలో తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మోడీ సర్కార్ రైతుల సంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 09-11-2024 - 3:25 IST -
#India
Jharkhand : రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం బీజేపీతోనే సాధ్యం: అమిత్ షా
Jharkhand : ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని..
Date : 09-11-2024 - 2:34 IST -
#India
Maharashtra Assembly elections : రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల
Maharashtra Assembly elections : కాంగ్రెస్, శివసేన (UBT), మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SCP)తో కూడిన ప్రతిపక్ష MVA సంకీర్ణం, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీని కలిగి ఉన్న మహాయుతి కూటమిని సవాలు చేస్తూ, రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 09-11-2024 - 1:43 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ట్వీట్ చేశారు.
Date : 09-11-2024 - 12:18 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చివరి దశకు.. ఎప్పుడంటే?
ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల జాబితా విడుదల? జనసేన, బీజేపీకి ప్రాధాన్యం, టీడీపీ నేతలకు న్యాయం ఎలా ఉంటుంది? నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుంది?
Date : 09-11-2024 - 12:08 IST -
#India
Amit Shah : నేడు జార్ఖండ్కు అమిత్షా, రాజ్నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Date : 09-11-2024 - 10:15 IST -
#Andhra Pradesh
Sharmila Demand: షర్మిల కొత్త డిమాండ్.. జగన్ ఆ పని చేయకుంటే రాజీనామా చేయాల్సిందే?
షర్మిల చేసిన ట్వీట్లో.. ప్రధాని మోడీ గారు ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు.
Date : 08-11-2024 - 5:26 IST -
#India
PM Modi : ప్రజలను దోపిడీ చేయడమే ఆ కూటమి ఉద్దేశం : ప్రధాని మోడీ
PM Modi : దేశంలోని గిరిజన తెగల మధ్య చీలికలు తేవడమే కాంగ్రెస్ ఎజెండా. మతపరమైన సంస్థలతో కలిసి కాంగ్రెస్ సాగిస్తున్న కుట్ర దేశ విభజనకు దారితీస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటరిరిలను ఒకరిపై మరొకరిని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది.
Date : 08-11-2024 - 4:17 IST